News

News

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డే

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ శరద్‌ అర్వింద్‌ బాబ్డే నియమితులయ్యారు. ఈ మేరకు జస్టిస్‌ బాబ్డే నియామకంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంగళవారం సంతకం చేశారు. నవంబరు 18న ఆయన 47వ సీజేఐగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 2021 ఏప్రిల్‌ 23...
News

టపాసులు కాల్చాడని వ్యక్తి హత్య.

ఒడిశా రాష్ట్రంలో టపాసులు కాల్చాడని ఓ వ్యక్తిని చంపేశారు. అమరేష్ నాయక్ అనే వ్యక్తి భువనేశ్వర్ లోని సుందర్పడ ప్రాంతంలో నివసిస్తూ ఉండే వాడు. దీపావళి రోజున సాయంత్రం తన స్నేహితులతో కలిసి టపాసులు కాల్చడం మొదలుపెట్టాడు. ఇంతలో ఓ 20...
ArticlesNews

త్యాగ, సేవా భావాలకు తిరుగులేని ప్రతీక సోదరి నివేదిత

మార్గరెట్ నోబుల్ ఐర్లాండ్ కు చెందిన యువతి. స్వామి వివేకానంద ఆధ్యాత్మిక ప్రభావానికి లోనై తమ దేశం నుండి భారతదేశానికి వచ్చి ఇక్కడి ప్రజలపట్ల సేవా భావాన్ని ప్రదర్శించారు. ఆమెకు నివేదిత అని నామకరణం చేశారు. అంటే ఈశ్వరునికి అర్పించబడినది అని...
News

అమెరికా అంతటా దీపావళి వేడుకలు

శ్వేతసౌధంలో ఈసారి దీపావళి వేడుకుల ఘనంగా జరిగాయి. ఓవల్‌ ఆఫీస్‌లో శుక్రవారం జరిగిన ఈ వేడుకల్లో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాల్గొన్నారు. అలాగే కొంతమంది ప్రముఖ ప్రవాస భారతీయులు, శ్వేతసౌధం సిబ్బంది ఈ ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.....
News

దేశవ్యాప్తంగా లక్షన్నర సేవాకార్యక్రమాలు జరుగుతున్నాయి – భయ్యాజీ జోషి , ఆర్.ఎస్.ఎస్ సర్ కార్యవాహ

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయంసేవకుల ద్వారా దేశవ్యాప్తంగా లక్షన్నర సేవాకార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే 20 పెద్ద ఆసుపత్రులు, 15 బ్లడ్ బ్యాంక్ లు కూడా నడుస్తున్నాయి. భువనేశ్వర్ లో మూడురోజులపాటు జరిగిన అఖిల భారతీయ కార్యకారిణి సమావేశాల ముగింపు తరువాత సర్...
ArticlesNews

The Sangh Connection

THE ISSUE OF J&K HAS ENTERED THE PHASE WHERE THE TRUTH HAS TO BE ESTABLISHED BASED ON FACTS AND LOGIC. THE RSS HAS ACCEPTED EVEN THIS CHALLENGE OF THE INTELLECTUAL...
News

ముస్లిములు తమ పూర్వీకులు చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి : షియా వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్

వివాదాస్పదమైన అన్ని స్థలాలలో ముస్లింలు తమ వాదనలను ఆపి, కూల్చివేసిన దేవాలయాలపై నిర్మించిన 11 మసీదులను హిందువులకు అప్పగించాలని ఉత్తర ప్రదేశ్, షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ వసీమ్ రజ్వి అన్నారు. ముస్లింలు మధుర, వారణాసి, జౌన్‌పూర్‌లతో సహా దేశవ్యాప్తంగా...
ArticlesNews

దేశవ్యాప్తంగా ఆర్‌.ఎస్‌.ఎస్ స్థిరంగా విస్తరిస్తున్నది – డాక్టర్ మన్మోహన్ వైద్య

ఆర్‌.ఎస్‌.ఎస్ సంఘ కార్యం  స్వయం సేవకుల కఠినమైన పరిశ్రమ, సమాజంలో అనుకూలమైన వాతావరణం కారణంగా ఆర్‌.ఎస్‌.ఎస్ సంఘ కార్యం  దేశవ్యాప్తంగా నిరంతరం విస్తరిస్తోంది. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత ఈ కార్యంలో పాలుపంచుకుంటున్నారని ఆర్‌.ఎస్‌.ఎస్ సహ సర్ కార్యవాహ డాక్టర్...
News

కథువా కేసు: ప్రత్యేక విచారణ అధికారులపై ఎఫ్.ఐ.ఆర్ నమోదుకు కోర్ట్ ఆదేశం

దేశంలో సంచలనం సృష్టించిన కథువా కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక బృందానికి (సిట్) చెందిన ఆరుగురు విచారణాధికారులపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాల్సిందిగా జమ్మూ కోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న...
News

అయోధ్య కేసులో హిందూ వర్గాల వినతికి సానుకూలంగా స్పందించిన సుప్రీం

కొన్ని దశాబ్దాలుగా నానుతున్న రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదం పరిష్కారమయ్యే దిశగా సాగుతోంది. అయోధ్యలోని 2.77 ఎకరాల భూమి అటు రామజన్మ స్థానం లేదా ఇటు బాబ్రీ మసీదుకు చెందినది కాదని ఒకవేళ సుప్రీంకోర్టు భావిస్తే, సదరు స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా...
1 2,337 2,338 2,339 2,340 2,341 2,424
Page 2339 of 2424