News

News

ఓంకార క్షేత్రంలో 33వ రాష్ట్ర స్థాయి యోగా పోటీలు

ముక్కోటి దేవతల ఆత్మను తనలో నింపుకొని విశ్వమంతా వ్యాపించిన ఏకైక శబ్దమే ఓంకారం. అలాంటి ఓంకార శబ్దం అణువణువునా నింపుకున్న క్షేత్రమే ఓంకార క్షేత్రం. మానవ నిర్మిత యంత్రాల రొద ఈ ప్రాంతాన్ని చేరక ముందు ఈ క్షేత్ర పరిసరాల్లో ఎక్కడ...
News

గురునానక్ పై ప్రత్యేక నాణేలను విడుదల చేసిన పాక్

సిక్కు మత స్థాపకుడు గురునానక్ పై పాకిస్థాన్ ప్రభుత్వం ప్రత్యేక నాణేలను విడుదల చేసింది. గురు నానక్ 550వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని ఈ నాణేలను ముద్రించినట్లు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. నాణెం ఫొటోను ఆయన బుధవారం తన అధికారిక...
News

కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకునే ఉద్దేశ్యం మాకు లేదు – ఈయూ సభ్యుల స్పష్టీకరణ

భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం తమకు లేదని.. కశ్మీర్‌లో పరిస్థితుల్ని పరిశీలించడానికి మాత్రమే ఇక్కడ పర్యిటించామని ఐరోపా సమాఖ్య(ఈయూ) పార్లమెంటు సభ్యులు తెలిపారు. ఈ పర్యటనలో తమకు చాలా విషయాలు అర్థమయ్యాయని వ్యాఖ్యానించారు. ఐదుగురు అమాయక వలస కూలీలను...
ArticlesNews

భారత అణు విజ్ఞానానికి ఆద్యుడు హోమీ జహంగీర్ బాబా

ఆధునిక భారతదేశంలో విజ్ఞానానికి ఆద్యుడు హోమీ బాబా. ఆయన దూరదృష్టి, సంఘటన కౌశలం, ప్రోత్సాహం, మార్గదర్శనం కారణంగా అనంతర కాలంలో అనేకమంది యువ శాస్త్రవేత్తలు భారత దేశం కోసం అమూల్యమైన విజ్ఞానాన్ని అందించగలిగారు. హోమీ బాబా చిత్రకారుడు కూడాను. ప్రకృతి ఆరాధకుడు...
News

గిరిజన తండాను సందర్శించిన ధర్మజాగరణ కార్యకర్తలు

కర్నూలు జిల్లా సంగమేశ్వరం నుండి 10 కిలోమీటర్ల దూరంలో నల్లమల అడవిలో గల జనాల తండాలో జిల్లా ధర్మజాగరణ కార్యకర్తల జట్టు పర్యటించింది. ఈ తండాలో మొత్తం 40 కుటుంబాలు ఉన్నాయి. వారిలో 30 కుటుంబాలు చెంచులు, మరో 10 కుటుంబాలు...
News

రాష్ట్రపతి భవన్ కు చేరిన వైకాపా ఎమ్మెల్యే కుల పంచాయితీ

ఏపీ రాజధాని పరిధిలోని తాడికొండ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి ఎన్నికైన వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి కుల ధృవీకరణపై కొంతకాలంగా జరుగుతున్న రగడ ఏకంగా రాష్ట్రపతి భవన్‌ దృష్టికి వెళ్ళింది. ఇప్పటికే ఈమె కులంపై కోర్టులో కూడా పిటీషన్‌...
News

హిందూ మహాసముద్రంలోకి చైనా యుద్ధనౌకలు?

వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం కోసం చైనా చేస్తున్న ప్రయత్నాల్లో ఎలాంటి మార్పు లేదని యూఎస్‌ పసిఫిక్‌ ఫ్లీట్‌ కమాండర్‌ అడ్మిరల్‌ జాన్‌ అక్విలినో అన్నారు. ఈ వ్యూహాత్మక ప్రాంతంలోని ఇతర దేశాలపై అనుసరిస్తున్న బెదిరింపు విధానాన్ని చైనా ఇంకా...
News

బీహార్ వరద బాధితులను ఆదుకున్న అక్షయ్ కుమార్

బీహార్‌ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. వరదల ధాటికి సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొచ్చారు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్. ఒక్కో కుటుంబానికి రూ. 4 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇలా కోటి రూపాయలు 25 కుటుంబాలకు విరాళంగా...
News

కాశ్మీర్లో పరీక్ష కేంద్రంపై ఉగ్ర దాడి.

ఓ వైపు జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితిని పరిశీలించేందుకు 23 మంది యూరోపియన్ పార్లమెంట్ సభ్యులు శ్రీనగర్‌లో పర్యటిస్తుండగానే.. మరో వైపు ఉగ్రవాదులు దాడులతో రెచ్చిపోతున్నారు. మంగళవారం పుల్వామాలోని ద్రద్గమ్‌లో పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు రాస్తున్న పాఠశాలకు భద్రతగా సీఆర్పీఎఫ్ జవాన్లు ఉన్నారు....
News

ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అణచివేయాల్సిందే – ప్రధాని

ఉగ్రవాదాన్నిపెంచి పోషించే దేశాలపై తక్షణ చర్యలు అవసరమని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఢిల్లీలో సోమవారం తనను కలిసి యురోపియన్ యూనియర్(ఈయూ) ఎంపీలతో మోదీ మాట్లాడుతూ ‘ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అణచివేయాల్సిందే. దీనికి అందరూ సహకరించాలి’అని పిలుపునిచ్చారు. ఈయూ ఎంపీల...
1 2,336 2,337 2,338 2,339 2,340 2,424
Page 2338 of 2424