సీతారాముల సంతానం పేర్లు ఏమిటని అడిగితే దేశంలో ఎవరైనా తడుముకోకుండా కుశలవులు అని చెబుతారు. వారి గాథతో తెలుగునాట " లవకుశ" పేరుతో విడుదలయిన చలన చిత్రం అఖండ విజయాన్ని సాధించిన సంగతి అందరికీ తెలుసు. ఆ చలన చిత్రం విడుదలై...
నల్లజాతి అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా అగ్రరాజ్యంలో జరుగుతున్న ఆందోళనలు రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఇప్పటికే అనేక నగరాల్లో కర్ఫ్యూ విధించారు. అయినా, ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. ఈ నిరసనల మధ్య సోమవారం సాయంత్రం శ్వేతసౌధంలోని రోజ్గార్డెన్లో అధ్యక్షుడు...
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనకు మానవ తప్పిదమే కారణమని విశ్రాంత జడ్జి శేషశయనరెడ్డి కమిటీ నివేదిక ఇచ్చింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)లో సోమవారం ఈ ఘటనపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎన్జీటీ శేషశయన రెడ్డి నేతృత్వంలో...
జమ్మూ కాశ్మీర్లోని నౌషెరా సెక్టార్లోని ఇండియా-పాకిస్తాన్ సరిహద్దు వద్ద సోమవారం కొంతమంది ఉగ్రవాదులు భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నాలను భారత సైనికులు అడ్డుకుని ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపారు. నియంత్రణ రేఖలోని నౌషెరా సెక్టార్ సమీపంలో భారతదేశంలోకి ఉగ్రవాదులు ఉదయం...
న్యూఢిల్లీలోని గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడిన పాకిస్తాన్ హైకమిషన్ అధికారులు ఇద్దర్ని భారత ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకున్నారు. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ యొక్క ఇద్దరు అధికారులను గూఢచర్యం కార్యకలాపాలకు పాల్పడినందుకు భారత చట్ట సంస్థలు పట్టుకోవడం పాకిస్తాన్కు మరో ఇబ్బందిగా మారింది....
సుమారు రెండు దశాబ్దాల క్రితం ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబన్లు అక్కడి బౌద్ధమత విగ్రహాలను, చిహ్నాలను ధ్వంసం చేసిన సంఘటన యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. తాజాగా ఆశ్చర్యకర రీతిలో పాకిస్తాన్ కూడా తమ దేశంలోని శతాబ్దాల కిందటి బౌద్ధ మత చిహ్నాలను తొలగించింది. గిల్గిత్,...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ గారి ప్రసంగం విందాం....... https://youtu.be/ZXe9FwWYEuU మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి....
ఇటీవల మహీంద్రాలో తయారైన తేలికపాటి సాయుధ వాహనం (ఏఎల్ఎస్వీ) పనితీరును సైన్యం పరీక్షిస్తోంది. ఈ వాహనాన్ని మహీంద్రా ఎమిరేట్స్ వెహికల్ ఆర్మురింగ్ సంస్థ తయారు చేస్తోంది. మహీంద్రా ఆర్మర్డ్ లైట్ స్పెషలిస్ట్ వెహికల్ (ఎంఈవీఈ) పై వచ్చిన ఒక ఆర్టికల్ను ఆయన...
రాష్ట్రంలో అన్య మత వ్యాప్తి, ప్రచారాలకు సంబంధించిన వార్తలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. క్రైస్తవ మత ప్రచారకులు, పాస్టర్లే కాకుండా ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా క్రైస్తవ మత ప్రచారంలో, ప్రార్థనలలో పాల్గొన్న సంఘటనలు రాష్ట్రంలో తరచుగా జరుగుతూనే ఉన్నాయి....
అహల్యా దేవి హోల్కర్ (1725 మే 31 - 1795 ఆగస్టు 13) మహారాష్ట్రలోని చొండి గ్రామపెద్ద మణికోజీ షిండే పటేల్ కుమార్తె. ఆమె 1735వ సంవత్సరంలో తన పదవ ఏట మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన మాల్వా సామ్రాజ్యపు...