News

ArticlesNews

రేపిస్టు పాస్టర్ గుట్టు రట్టు – ఆట కట్టు.

క్రైస్తవ సువార్తికులు, భారతదేశములోని వివిధ ప్రాంతాలలో సాధారణ ప్రజానీకాన్ని ప్రభావితం చేసి, వారిని మతం మార్చటానికి అనైతిక మరియు నకిలీ పద్ధతులను ఉపయోగించడం సర్వసాధారణం. ఒడిశాలోని ప్రవుల్ లో గల ఒక పాస్టర్ ఇలాంటి నకిలీ ‘స్వస్థత’ చేకూర్చటంలో ప్రసిద్ధులు, అత్యాచారానికి...
News

పాక్ టూ భారత్ వయా నేపాల్ – యూపీలో హై అలర్ట్

వివాదస్పద అయోధ్య అంశంపై తుదితీర్పు వెలువడే నేపథ్యంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. పలు రాష్ట్రాల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో సైనిక, పోలీసు దళాలను మోహరింప జేశారు. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్‌లోకి పాకిస్థానీ ఉగ్రవాదులు ప్రవేశించారనే ఇంటెలిజెన్స్ వర్గాల...
News

యూపీకి 4వేల మంది కేంద్ర బలగాలు

అయోధ్య తీర్పు వెలువడనున్న దృష్ట్యా యూపీకి 4 వేల మంది కేంద్ర బలగాలను పంపారు. వివాదాస్పదమైన రామజన్మ భూమి- బాబ్రీ మసీదు కేసులో ఈనెల 18వ తేదీలోగా తీర్పు వెలువడనున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రం ప్రభుత్వం విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేసింది....
News

చెంచు గూడేలలో దుప్పట్లు పంపిణీ చేసిన నంద్యాల సంఘమిత్ర

ఆధునిక జన జీవనానికి దూరంగా కొండ కోనల్లో కనీస సౌకర్యాలకు కూడా నోచుకోక అష్టకష్టాలు పడుతున్నారు నిజమైన భూమిపుత్రులు చెంచులు. ‘వనవాసీ కళ్యాణ్’ కార్యక్రమంలో భాగంగా వారి సేవలో తరిస్తున్నది కర్నూలు జిల్లా నంద్యాల సంఘమిత్ర. శ్రీశైలం రిజర్వాయర్ వెనుక నల్లమల...
News

మతమార్పిడికి పాల్పడుతున్న పాస్టర్ పై కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన మత్స్యకారులు.

తమ గ్రామంలోని అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి, ప్రలోభపెట్టి, భయపెట్టి మతం మార్చడమే కాకుండా గ్రామంలోని హిందువులపై దౌర్జన్యాలకు కూడా పాల్పడుతున్న పాస్టర్ కొక్కిలిగట్టె యోనాపై చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా శింగరాయకొండ సమీపంలోని ఊళ్ళపాళెం శివారు దేవళ్ళ పల్లెపాలెం గ్రామస్తులు...
NewsProgramms

సమతా సందేశాన్ని చాటుతున్న కార్తీక వన భోజనాలు.

సమాజంలో సమరసతను పెంపొందించుటకు సనాతన ధర్మం  నిర్దేశించిన అనేక ధార్మిక కార్యక్రమాల్లో అతి పవిత్రమైన కార్తీకమాసములో జరిగే సామూహిక భోజనం కార్యక్రమమే వన భోజనం. వనాల ప్రాధాన్యతను తెలియ జేయుటకే అది వన భోజనమైంది. వర్ష ఋతువులో వచ్చే అనేక వ్యాధులను...
News

ఢిల్లీ ఐఐటీలో స్పేస్ టెక్నాలజీ సెల్

ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) లో ‘స్పేస్ టెక్నాలజీ సెల్’ ఏర్పాటవుతోంది. ఇందుకు సంబంధించి ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ వి. రాంగోపాల్‌రావు, ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చైర్మన్ కే. శివన్ మధ్య అవగాహనా ఒప్పందం (ఎంఓయూ)...
News

శ్రీనగర్లో మరో ఉగ్ర దాడి

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్‌లో గ్రనేడ్‌ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో దాదాపు 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీనగర్‌లోని మౌలానా ఆజాద్‌ రోడ్డు ప్రాంతంలోని ఓ మార్కెట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు...
News

అయోధ్య తీర్పుపై మాట జారారో…. – పోలీసుల హెచ్చరిక.

అతి త్వరలో రామ జన్మ భూమికి సంబంధించిన తీర్పు వెల్లడి కానుంది. నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు అయోధ్యలో దీపావళి జరుగుతుందని హిందూ బంధువులు భావిస్తున్నారు. తీర్పు వచ్చిన వెంటనే పలువురు సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అవకాశం...
1 2,333 2,334 2,335 2,336 2,337 2,424
Page 2335 of 2424