News

News

సరిహద్దుల్లో తొలగిన ప్రతిష్టంభన – వెనక్కి మరలిన ఇరు పక్షాల బలగాలు

తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ ప్రాంతం నుంచి చైనా బలగాలు కొద్దికొద్దిగా వెనక్కు వెళుతున్నాయి. పాంగాంగ్‌ సెక్టార్‌లోని బలగాలు కూడా వెనక్కు మళ్లుతున్నట్లు భారత ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. చైనా బలగాలు నిన్నటి నుంచే విరమణ ప్రక్రియ ప్రారంభించాయని, అందుకు అనుగుణంగా...
News

జమ్మూ-కశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూ-కశ్మీర్‌లో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షోపియాన్‌ జిల్లాలోని సుగూ గ్రామంలో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. ముష్కరులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా సిబ్బంది సుగూ గ్రామంలో...
News

అసోం చమురు బావిలో భారీ అగ్నిప్రమాదం

అసోంలో భారీ అగ్రిప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని టిన్సుకియా జిల్లా భగ్‌జన్‌ ప్రాంతంలో సహజవాయువు ఉత్పత్తి చేసే ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్) సంస్థకు చెందిన చమురు బావిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గత 14 రోజులుగా సంస్థకు చెందిన చమురు బావిలో...
News

కాశ్మీర్లోని ఏకైక హిందూ సర్పంచ్ ను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు

జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఏకైక కాశ్మీరీ పండిట్ సర్పంచ్‌ను గుర్తు తెలియని ముష్కరులు కాల్చి చంపారు.  ప్రాధమిక చికిత్స అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అజయ్ పండిట్ మరణించాడు.  ప్రశాంతంగా వున్న కాశ్మీర్లో పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు చేసిన ఈ...
ArticlesNews

క్రైస్తవ మాఫియాపై విల్లునెక్కుపెట్టిన మహావీరుడు బిర్సా ముండా

క్రైస్తవ మిషనరీల అకృత్యాలపై జార్ఖండు ప్రాంతంలోని బిర్సా కొండల్లో విప్లవోద్యమాన్ని రేకెత్తించిన బిర్సా ముండా భగవాన్ బిర్సా ముండాగా ప్రసిద్దుడు. ఈయన 1875 నవంబరు 15న జార్ఖండు ప్రాంతంలోని చోటా నగర్ సమీపాన ఓ కుగ్రామంలో జన్మించాడు. తండ్రి సుగ్లా ముండా క్రిష్టియన్...
News

ఉత్తరప్రదేశ్ హిట్ : మహారాష్ట్ర ఫట్ – డాన్

కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ దీన్ని కట్టడి చేయడంలో ఉత్తర్‌ప్రదేశ్‌ చేపడుతున్న చర్యలను పాకిస్థాన్‌ మీడియా ప్రశంసించింది. వైరస్‌ను కట్టడి చేసేందుకు యోగి ప్రభుత్వం అవలంభించిన విధానం సరైందని పాకిస్థాన్ మీడియా అభిప్రాయపడింది. కరోనా వైరస్‌ వ్యాప్తి అడ్డుకట్టవేసేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌...
News

వలస కార్మికుల కోసం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసిన కేంద్రం

లాక్‌డౌన్‌ అమలులో భాగంగా ఉపాధి కోల్పోయి తమ స్వస్థలాలకు చేరుకున్న వలస కూలీలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా వలస కూలీలకు వారి సొంత రాష్ట్రాల్లోనే ఉపాధి కల్పించనున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం...
News

ఆక్రమణలోని దేవస్థానం భూమి స్వాధీనం

గత కొన్నేళ్లుగా అన్యాక్రాంతమై వున్న సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన భూమిని దేవస్థానం అధికారులు నేడు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నగరంలోని మాధవధార వద్ద సర్వే నంబర్ 47/1లో సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన ఆరెకరాల భూమి ఉంది....
ArticlesNews

మేథావులూ జర దేఖ్ కే ఛలో……

కరోనా పై పోరాటంలో కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రపంచమంతా శ్లాఘిస్తున్నా, మరుగుజ్జ మనస్తత్వం కల్గిన కొందరు ( T V చానళ్శకు గుత్తగా కాంట్రాక్టు) మేధావులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో శ్రమ పడుతున్నారు. వారి శ్రమ చూస్తే జాలి ,...
ArticlesNews

ప్రపంచమంతా భారత్ బాటలోకి…….

శ్రీ పి వీ ఆర్ నరసింహా రావు గారు 2019లో ఇంగ్లీష్ లో వ్రాసిన భవిష్యవాణి..మిత్రులు తెలుగులోకి అనువదించారు..ఇప్పుడు VSK పాఠకుల కోసం.. శ్రీ పి వీ ఆర్ నరసింహా రావు గారు మన AP కి చెందిన వారు. IIT...
1 2,331 2,332 2,333 2,334 2,335 2,500
Page 2333 of 2500