News

News

అన్నవరం కొండపై అన్యమత భజనలు

అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ఒక భజన బృందం అన్యమత కీర్తనలు ఆలపించడం ఉద్రిక్తతకు దారి తీసింది. తూర్పు గోదావరి జిల్లా ఇరుపాక గ్రామానికి చెందిన అనిమిరెడ్డి నగేష్ నటరాజ బాల భక్త సంఘం సభ్యులతో కళామందిరంలో భక్తి గీతాలు, భజనలను దేవస్థానం...
ArticlesNews

సామాజిక జాగృతికే కోజాగిరి

కోజాగిరి - కోన్ జాగిరి - ఎవరు మేల్కొంటారు? - విదేశీ దండయాత్రలు, ముస్లిం మూకల దాడుల సమయంలో గ్రామాలలోని యువకులు వంతులవారీగా మేల్కొని గ్రామానికి కాపలా కాసేవారు. ఎవరైనా ముష్కరులు ఊర్లోకి వస్తున్నారంటే వారితో కలబడేవారు. ఊరిలోని వారిని మేల్కొల్పే...
News

సమతా రథ సారధి గురునానక్

భారతదేశ సాధు పరంపరలో ఒకరు. సిక్కు మతస్థాపకుడు. సిక్కుల ప్రథమగురువు కూడా. వేదాంత సారాన్నంతటినీ శుద్ద దేశభాషలో, ప్రజల వ్యావహారిక భాషలో తెలియజెప్పినవాడు. గురునానక్ క్రీ.శ. 15 వ శతాబ్దంలో కార్తీక పూర్ణిమ రోజు పంజాబ్ లో నేటి పాకిస్తాన్ లోని...
GalleryNewsProgramms

విజయవాడలో సామాజిక సమరసతా వేదిక ప్రాంత అభ్యాసవర్గ

ఆంధ్ర ప్రదేశ్ సామాజిక సమరసతా వేదిక ప్రాంత అభ్యాసవర్గ విజయవాడ మాధవసదన్ లో జరిగింది. ప్రాంత అధ్యక్షులు శ్రీ కే. మన్మధ రావు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. సమాజంలో అసమానతలు, కులతత్వం నిర్మూలింపబడి సమరసత, స్నేహం, సౌభ్రాతృత్వం పరిఢవిల్లుటకు కృషి...
News

కశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

ఉత్తర కశ్మీర్‌లోని బందిపొరా సెక్టార్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. శ్రీనగర్‌కు 55 కిలోమీటర్ల దూరంలోని లాదారా గ్రామంలో ఉగ్రవాదులు మాటువేసి ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. దీంతో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఇరువర్గాల...
News

అడ్వొకేట్ పరాశరన్ ను అభినందించిన ఆరెస్సెస్ అగ్రనేతలు

అయోధ్య రామ జన్మ భూమి కేసులో సుదీర్ఘ కాలం పాటు సాగిన కేసులో సాక్షాత్తూ శ్రీరాముడి తరపున కేసు వాదించి, కొన్ని వేల పేజీల సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించి కోట్లాది ప్రజలకు ఆనందాన్ని కలిగించిన న్యాయమూర్తుల నిర్ణయానికి కారకులైన వారు సుప్రీం...
News

శబరిమలైపై ఈ వారంలోనే సుప్రీం తీర్పు

అయోధ్య వివాదానికి దేశ అత్యున్నత న్యాయస్థానం ముగింపు పలికింది.  అలాగే శబరిమల ఆలయంలోకి పదేళ్ళ నుంచి యాభైఏళ్ళ వయసున్న మహిళలకు ప్రవేశంపై నెలకొన్న సందిగ్ధత కూడా ఈ వారంలోనే వీడనుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీవిరమణ పొందేలోగా ఇలాంటి...
News

సున్నీ వక్ఫ్ బోర్డు సంచలన నిర్ణయం

అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం వినిపించిన తీర్పు సంతృప్తికరంగా లేదని సున్నీ వక్ఫ్ బోర్డు తరఫు న్యాయవాది జఫర్యాబ్ జిలానీ వెల్లడించిన విషయం తెలిసిందే. సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించడానికి ప్రతిపాదించిన అయిదు ఎకరాల స్థలానికి ఎలాంటి...
News

ఇది జయాపజయాలకు అతీతమైనది – డాక్టర్ మోహన్ భాగవత్

ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు జరిగిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ అయోధ్య రామజన్మ భూమి విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పును స్వాగతించారు. సుదీర్ఘ కాలం పాటు సాగిన విచారణలో అన్ని...
News

రామజన్మ భూమి న్యాస్ కే వివాదస్పద భూమి: సుప్రీం తీర్పు

వివాదాస్పద అయోధ్య భూమి విషయంలో సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. వివాదాస్పద భూమి రామజన్మ భూమి న్యాస్ కే చెందుతుందని అయిదుగురు న్యాయమూర్తుల బెంచ్ తేల్చి చెప్పింది. అదే సమయంలో మశీదు నిర్మాణం కోసం అయోధ్యలోనే 5 ఎకరాలు కేటాయించాలని...
1 2,332 2,333 2,334 2,335 2,336 2,424
Page 2334 of 2424