News

News

చైనాకు వార్నింగిచ్చిన భారత్

జమ్మూకశ్మీర్‌ విభజనను తప్పుబట్టిన చైనాకు భారత్‌ గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం చట్టవిరుద్ధమని చైనా పేర్కొనడంపై మండిపడుతూ భారత విదేశాంగ శాఖ గురువారం ఓ ప్రకటన జారీ చేసింది. ''భారత సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను...
News

హవ్వ ఇదెక్కడి చోద్యం? దేవాలయ భూములను ఆక్రమించిన వారికే పట్టాలా?

వేల ఎకరాల దేవాలయ భూమిని వాటి ఆక్రమణదారులకే అప్పగించేందుకు తమిళనాడు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందనిపిస్తోంది. తమిళనాడు ప్రభుత్వం ఆక్రమణదారులకు సహాయం చేస్తోందంటూ మద్రాసు హైకోర్టు ఇంతకు ముందు తమిళనాడు ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడింది. అయితే, విషయం హైకోర్టు పరిశీలనలో ఉన్నప్పటికీ, తమిళనాడు...
News

పాకిస్థాన్ పై అంతర్జాతీయంగా మరో విజయం సాధించిన భారత్..!

పాకిస్థాన్ పై అంతర్జాతీయంగా భారత్ మరో విజయం సాధించింది. గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్ చెరలో ఉంటోన్న భారత మాజీ నేవీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కేసులో పాక్ పై భారత్ అంతర్జాతీయ న్యాయస్థానంలో విజయం సాధించింది. వియన్నా ఒప్పందాన్ని పాకిస్థాన్...
News

ఇక నుంచి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూ కాశ్మీర్, లడాఖ్

జమ్మూకాశ్మీర్‌లో గురువారం నుంచి నూతన శకానికి నాంది పలకనుంది. జమ్మూ, లడఖ్ ఇకపై కేంద్ర పాలిత ప్రాంతాలుగా రూపాంతరం చెందనున్నాయి. 1947 నుంచి ఒకే రాష్ట్రంగా ఉన్న జమ్మూకాశ్మీర్ బుధవారం అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత అధికారికంగా రెండు కేంద్ర...
News

వలస కార్మికులపై పైశాచకత్వం

పుల్గామ్ జిల్లాలోని ఓ యాపిల్ గార్డెన్‌లో పనిచేస్తున్న నరుూముద్దీన్ షేక్, ముర్సాలిమ్ షేక్, రోఫిక్ షేక్, టమ్రుద్దీన్ షేక్, రోఫికుల్ షేక్‌ను ఉగ్రవాదులు మంగళవారం కాల్చిచంపారు. మరో వలస కార్మికుడు జహీరుద్దీన్ షేక్ తీవ్రంగా గాయపడడంతో అతనిని కాశ్మీర్‌లోని ఆసుపత్రికి తరలించారు....
News

వెయ్యేళ్ల నాటి వెయ్యి నాగుల శిల్ప శకలం లభ్యం

దక్షిణభారత దేశంలోనే అరుదైన, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు వెలుగు చూడని 1000 నాగుల (సహస్రనాగ) శిల్ప శకలం, గుంటూరు జిల్లా క్రోసూరు మండలం వేల్పూరులో బయల్పడిందని పురావస్తు పరిశోధకుడు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతి సీఈవో డా...
News

పాఠ్యాంశాలలో టిప్పూ సుల్తాన్ జీవిత చరిత్ర తొలగింపు?

18వ శతాబ్దంలో మైసూరును పరిపాలించిన టిప్పు సుల్తాన్‌ జీవితాన్ని కర్ణాటక ప్రభుత్వం పాఠశాలల్లో పాఠ్యాంశంగా చేర్చింది. అయితే ఇప్పుడు ఆ పాఠ్యాంశాలను పుస్తకాల నుంచి తొలగించాలనుకుంటున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప తెలిపారు. బుధవారం ఆయన ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ... వివాదాస్పద...
News

సుప్రీం తీర్పును గౌరవిద్దాం – ఆర్ ఎస్ ఎస్

రామజన్మ భూమి తీర్పు విషయంలోనూ, హరిద్వార్ లో జరగాల్సిన ప్రచారకుల వర్గ వాయిదా పడిందన్న విషయాన్ని వివరిస్తూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ శ్రీ అరుణ్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన ప్రకటన యదాతథంగా.......
News

నకిలీ ధృవ పత్రాలతో పట్టుబడిన బంగ్లాదేశీ అరెస్టు

అక్రమంగా భారత్‌లోకి చొరబడి,  హైదరాబాద్‌లో నివసిస్తూ  నకిలీ ఓటరు ఐడి, ఆధార్ కార్డు, సిమ్ కార్డును పొందిన బంగ్లాదేశ్ జాతీయుడు మొహద్ రఫీక్‌ను ఆదివారం హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నకిలీ పత్రాలను పొందడానికి రఫీక్‌కు సహాయం చేసిన మీర్...
News

దేశం కన్నా.. దేవుళ్ల కన్నా.. అధికార పార్టీ రంగులు, నేతలే మిన్నా?

అనంతపురం జిల్లాలో గ్రామ సచివాలయంపై ఉన్న జాతీయ జెండా రంగుల్ని మార్చి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. రెండ్రోజులుగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా కొనసాగుతోంది. దీనిపై ప్రధాన ప్రతిపక్షం...
1 2,335 2,336 2,337 2,338 2,339 2,424
Page 2337 of 2424