చైనాకు వార్నింగిచ్చిన భారత్
జమ్మూకశ్మీర్ విభజనను తప్పుబట్టిన చైనాకు భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం చట్టవిరుద్ధమని చైనా పేర్కొనడంపై మండిపడుతూ భారత విదేశాంగ శాఖ గురువారం ఓ ప్రకటన జారీ చేసింది. ''భారత సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను...









