News

ArticlesNews

పర్యావరణ పరిరక్షణలో సమిధలైన మహనీయులు 

గౌర్ దేవి 1974లో అప్పటి ఉత్తరప్రదేశ్ పర్వత ప్రాంతంలో అనగా నేటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషి మఠ్ లో మొదటిసారి చిప్కో ఉద్యమం ప్రారంభమైంది. ఆధునిక భారతదేశ ప్రథమ పర్యావరణవాది అయిన గౌర్ దేవి అటవీ అధికారులు ఆ ప్రాంతంలో చెట్లు...
News

ఆయుర్వేద ఔషధం ‘ఆస్థా-15’ సామర్థ్యంపై క్లినికల్‌ పరీక్షలు

కొవిడ్‌-19 చికిత్స కోసం తాము రూపొందించిన పాలీహెర్బల్‌ కాంబినేషన్‌ 'ఆస్థా-15' ఔషధ సామర్థ్యం, భద్రతను అంచనా వేయడానికి క్లినికల్‌ పరీక్షలు ప్రారంభించినట్లు దాల్మియా హెల్త్‌కేర్‌ గురువారం వెల్లడించింది. మల్టీ-సెంట్రిక్‌ మూడో దశ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించడానికి అన్ని నియంత్రణ మార్గదర్శకాలు అనుసరిస్తామని...
News

తరువు నీడలో తరతరాలు…

ఇది మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్‌లో భారీ రావిచెట్టు చుట్టూ నిర్మించిన ఇల్లు. యోగేశ్‌ కేషర్వాణి అనే పర్యావరణవేత్త... తన తండ్రి నాటిన ఈ వృక్షాన్ని తొలగించడానికి ఇష్టపడక దీన్ని ఇలా నిర్మించారు. ఇప్పుడు ఆయన కూడా కాలం చేశారు. అయితేనేం! కుటుంబ సభ్యులు...
News

సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో ఘనంగా వెన్నెలకంటి జయంతి వేడుక

పద్మభూషణ్ శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య 123 జయంతిని సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సామాజిక సమరసతా వేదిక  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కోడూరు సత్యం, స్వర్గీయ వెన్నెలకంటి రాఘవయ్య గారికి ఘనంగా నివాళి అర్పించి,...
ArticlesNews

గిరిజనుల జీవితాలలో వెలుగులు నింపిన ‘వెన్నెల’కంటి

ప్రజలందరూ నెల్లూరు గాంధీ అని ప్రేమ గా  పిలుచుకునే స్వర్గీయ వెన్నెలకంటి రాఘవయ్య 1897 జూన్ 4 తారీఖున నెల్లూరుజిల్లా కోవూరు తాలూకా శింగపేటలో శ్రీ వెన్నెలకంటి పాపయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. నెల్లూరు వి.ఆర్ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తయ్యాక మద్రాస్...
News

ఏనుగు మృతికి కారణమదే……

దేశవ్యాప్తంగా ప్రజల కోపానికి కారణమైన కేరళలో మరణించిన గర్భిణీ ఏనుగు యొక్క ప్రాథమిక పోస్టుమార్టం నివేదికను తిరువిజమ్కును అటవీ కేంద్రం నేడు విడుదల చేసింది. 'నీళ్ళలో మునిగిపోవడం వల్ల శ్వాసకోశం విఫలమై ఏనుగు మరణించిందని' అదే ఏనుగు మరణానికి తక్షణ కారణం...
News

2550మంది తబ్లిగీలపై నిషేదం

దేశంలో కరోనా వైరస్‌పై పోరాడుతున్న సమయంలో దిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్‌ కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. విదేశాల నుంచి భారత్‌ వచ్చిన తబ్లిగీ కార్యకర్తలు ఇక్కడ వీసా నిబంధనలను ఉల్లంఘించినట్లు విచారణలో తేలింది. ఇలా వచ్చిన దాదాపు 2550మంది...
News

వైఖరి మార్చుకున్న WHO

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ (హెచ్‌సీక్యూ)పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వైఖరి మార్చుకుంది. కరోనా వైరస్‌ చికిత్స కోసం క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో ట్రయల్స్‌ కొనసాగించడం సరైన దిశలో తీసుకున్న చర్యగా నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రయోగాల్లో...
News

గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీకి షాకిచ్చిన ఎమ్మెల్యేలు

పార్టీ నాయకత్వ లోపంతో మల్లగుల్లాలు పడుతున్న కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మార్చిలో గుజరాత్‌ కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన ఘటన మరువక ముందే, తాజాగా ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. జూన్‌...
News

అత్యవసర వస్తువుల చట్ట సవరణకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

రైతులు ఇకపై తమ పంటలను దేశంలో ఏ రాష్ట్రంలోనైనా అమ్ముకునేందుకు వీలుగా కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ తెచ్చేందుకు ఆమోదం తెలిపింది. దీంతో పాటు అత్యవసర వస్తువుల చట్ట సవరణకూ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. తృణ...
1 2,334 2,335 2,336 2,337 2,338 2,500
Page 2336 of 2500