ఉగ్ర లింకులున్న డీఎస్పీ దవీందర్ సింగ్పై ఎన్ఐఏ కేసు నమోదు
ఉగ్రవాదులకు సాయం చేస్తూ పోలీసులకు చిక్కిన శ్రీనగర్ డీఎస్పీ దవీందర్ సింగ్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దర్యాప్తు ప్రారంభించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన ఎన్ఐఏ.. డీఎస్పీపై కేసు నమోదు చేసింది. వచ్చే సోమవారం ఎన్ఐఏ బృందం...









