News

News

భారత్ నుంచే మానవ జాతి ప్రపంచమంతటికీ విస్తరించిందా?

ప్రపంచంలో మొట్టమొదట మానవ జాతి వికాసం భారతదేశంలోనే జరిగిందా? తాజా పరిశోధనలు అవుననే అంటున్నాయి. ఈ భూమి మీద ఆధునిక మానవుడు (హోమో సెపియన్) అవతరించి దాదాపు మూడు లక్షల సంవత్సరాలు అయిందని, ఆఫ్రికాలో పుట్టి ఆ తర్వాత ప్రపంచమంతా విస్తరించాడని...
News

జేఎన్‌యూ దాడి ఘటనపై విచారణ కమిటీ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జేఎన్‌యూ ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసి నిజానిజాలు నిగ్గు తేల్చనున్నట్లు జేఎన్‌యూ ఉపకులపతి ఎం.జగదీశ్‌కుమార్‌ పేర్కొన్నారు. దీనికి సంబంధించి వర్సిటీ రిజిస్ట్రార్‌ డా.ప్రమోద్‌కుమార్‌ గురువారం ఓ...
ArticlesNews

CAA నిరసనల పేరుతో దాడులకు యత్నం – తెనాలిలో ఉద్రిక్తత

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అంటూ వామపక్షాలు దేశవ్యాప్తంగా నిర్వహించిన బందు ఆంధ్రప్రదేశ్లో మాత్రం CAA, NRCలకు వ్యతిరేకంగా ముస్లిములు జరిపిన బందుగా రూపాంతరం చెందినట్లు ఉంది. ఇప్పటికే CAA, NRCలపై కారాలు, మిరియాలు నూరుతున్న ముస్లిములు నిరసనల...
ArticlesNews

పౌరసత్వ సవరణ చట్టం – అపోహలు – వాస్తవాలు

భారతీయ పౌరసత్వ చట్టం 1955లో రూపొందించబడినది. ఆ చట్టం ప్రకారం భారతదేశంలో భారతీయులకు జన్మించిన వారందరూ భారతీయ పౌరులవుతారు. జన్మతః సంప్రాప్తించిన పౌరసత్వాన్ని తొలగించే అధికారం దేశంలో ఎవరికీ లేదు. కుల, మత, వర్గ, ప్రాంత, భాషా, లింగ బేధాలకు అతీతంగా...
News

దీపికా పదుకొణెపై ఫైరవుతున్న నెటిజన్లు

దీపికా పదుకొణె జేఎన్‌యూకు వెళ్లడంపై బీజేపీ నేత తజిందర్ బగ్గా మండిపడ్డాడు. దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తామంటూ నినదించిన వారికి దీపికా మద్దతు తెలపడం దౌర్భాగ్యమని విమర్శించాడు. దీపికా పదుకొణె వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశాడు. జేఎన్‌యూ ఘటనపై...
News

బెంగాల్లో బంద్ హింసాత్మకం

కార్మిక సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సహా కేంద్రం పలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపిస్తూ కార్మిక సంఘాలు చేపట్టిన బంద్‌ పశ్చిమబెంగాల్‌లో హింసాత్మకంగా మారింది. బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో నిరసనకు దిగిన ఆందోళనకారులు జాతీయ రహదారిని నిర్బంధించారు. పోలీసులు...
News

CAAతో ఏ ఇబ్బందీ లేదు – బాలీవుడ్

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై అవగాహన కల్పించేందుకు భాజపా మరో ముందడుగు వేసింది. బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులతో సీఏఏకు మద్దతుగా వీడియో చిత్రీకరణ చేసి బుధవారం మధ్యాహ్నం సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేసింది. దిల్లీలోని జేఎన్‌యూలో దాడి ఘటనపై ప్రముఖ...
ArticlesNews

సర్వప్రాణి ఆదరణే సర్వేశ్వరుని అర్చన

అక్కడ నిత్యం మూడు వెలుగుతుంటాయి. ఒకటి దేవుడి దగ్గర వెలిగే దీపం, రెండవది ధుని, మూడవది నిత్య అన్నసంతర్పణ కోసం వెలుగుతూ ఉండే కట్టెల పొయ్యి. ఈ దృశ్యం నెల్లూరు సమీపంలోని పొదలకూరు రోడ్డులో గల వెంకయ్య స్వామి ఆశ్రమంలో మనకు...
ArticlesNews

ఈ విలువల కోసమేనా వామపక్షాల ఉద్యమాలు?

పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్ధించినా, జాతీయ పౌర పట్టికను స్వాగతించినా అది జాతీయ వాదమని, మతతత్త్వమని, హిందుత్వానికి కొమ్ముకాయడమేనని వామపక్ష నేతలు, వారి మద్దతుదారులంటున్నారు. ఈ దారిలోనే అరుంధతీ రాయ్ లాంటి అర్బన్ నక్సల్స్ చెలరేగిపోతున్నారు. తెలుపును తెలుపు, నలుపును నలుపు...
News

భారత సైనికులు తినే తిండిలో విషం కలిపేందుకు పాక్ కుట్ర – ఛీ ఇంత నీచమా?

భారత సైనిక బలగాలను మట్టుబెట్టేందుకు పాకిస్థాన్ సరికొత్త కుట్రకు తెరలేపింది. సైనిక బలగాలకు అందించే ఆహారంలో విషం కలిపేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కుట్ర పన్నారని కేంద్ర ఇంటలిజెన్స్‌కు రహస్య సమాచారం అందింది. ఆ కుట్రను భారత భద్రతాబలగాలు భగ్నం చేశాయి....
1 2,315 2,316 2,317 2,318 2,319 2,424
Page 2317 of 2424