News

News

చెన్నైలో సెల్ ఫోన్ షాపుపై ముస్లింల మూక దాడి – షాపు మూయించడానికి విఫల యత్నం

“మేం CAA కు మద్దతునిస్తాం” అనే నినాదం ఉన్న పెన్నులు అమ్ముతున్నందుకు కొందరు ముస్లిములు ఆ షాప్ మీద దాడిచేసి షాప్ ను మూయించే ప్రయత్నం చేసిన ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. చెన్నైలోని ఒక సెల్ ఫోన్లు అమ్మే షాపులో...
News

చర్చి నిర్మాణానికి ప్రయత్నిస్తే హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు

చర్చి నిర్మాణం కోసం జరుపుతున్న త్రవ్వకాలలో ఆంజనేయ స్వామి విగ్రహం బయటపడింది. దీంతో భక్తులు భారీ సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకొని పూజలు చేశారు. తెలంగాణా రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళ్ పల్లి గ్రామంలో కొందరు చర్చి నిర్మించేందుకు...
NewsSeva

సేవా భారతి ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ

జనవరి 19 ఆదివారం నాడు విజయవాడ హైందవిలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల నిర్వాహకుల అభ్యాస వర్గ జరిగింది .ఈ వర్గలో ఎనిమిది జిల్లాల నుండి 16 మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వర్గ ప్రారంభంలో ధనుష్ ఇన్ఫోటెక్ ఎం. డి శ్రీ డి.ఎస్.ఎన్...
NewsProgramms

ఎస్. ఎస్. ఎఫ్ విజయ పరంపర ఇలాగే కొనసాగాలి – పూజ్య ధర్మాచార్యులు, ప్రముఖుల ఆకాంక్ష

ప్రజల సమగ్ర వికాసానికి దేవాలయమా? విద్యాలయమా? ఏది అవసరం?  అంటూ గతంలో కొందరు కొత్త చర్చను లేవదీశారు. నిమ్న వర్గాల వికాసానికి చదువు మొదటి అవసరం అని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు. వారు మార్క్సిస్టు ఆలోచనా విధానాన్ని...
News

జార్ఖండ్‌లో ప్రత్యేక ఉద్యమం పేరుతో మారణకాండ

జార్ఖండ్‌లో పతల్‌గర్హి ఉద్యమం తీవ్రతరమయ్యింది. తమ ఉద్యమాన్ని వ్యితిరేకిస్తున్నారన్న కక్షతో పశ్చిమ సింఘూ్భం జిల్లాలోని ఏడుగురు రైతులను సాయుధులైన ఉద్యమకారులు అపహరించి అనంతరం హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఉద్యమకారుల చేతుల్లో లాఠీలు, గొడ్డళ్ళు ఉన్నట్లు స్థానికులు తెలిపారని పోలీసులు చెప్పారు....
News

మధ్యప్రదేశ్‌లో దళితుడిపై ముస్లిం మూకల దాడి

మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో జరిగిన ఒక సంఘటనలో,  24 ఏళ్ల ఎస్.సి వర్గానికి చెందిన వ్యక్తికి నిప్పంటించారు. బాధితుడు ధన్‌ప్రసాద్ అహిర్‌వర్‌ పై  పొరుగు వారైన ముస్లింలు దూషిస్తూ దాడి చేశారు. ధన్‌ప్రసాద్ తో పాటు  పొరుగున ఉన్నవారు కూడా వారితో...
News

పాక్ తీరుపై విరుచుకుపడ్డ భారత్

భారత్‌ ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. తమపై తప్పుడు ఆరోపణలు చేయడం పాక్‌కు అలవాటుగా మారిందని మండిపడింది. కశ్మీర్‌ అంశాన్ని పదేపదే అంతర్జాతీయ వేదికలపైకి తీసుకొచ్చి తన కుటిలబుద్ధిని ప్రదర్శిస్తోందని ఐక్యరాజ్యసమితిలో భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి నాగరాజ్‌...
News

హిందూ నగారా 2020 జనవరి సంచిక

CLICK HERE TO SEE HINDU NAGARA JANUARY 2020 EDITION ఈ సంచికలో... CAA కు మద్దతు ప్రకటించిన 1100 మంది ప్రొఫెసర్లు సర్వజన హితమే హిందూత్వం - డా|| మోహన్ భాగవత్ ప్రేరణాత్మకం సేవాసంగమం మందు పాతరలను పాతరేసిన...
News

అఖండ భారత జాతి కన్న మరో శివాజీ… నేతాజీ

భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో బోస్‌ అనితర సాధ్యమైన వ్యక్తిత్వం కలవానిగా దర్శనమిస్తారు. చాలామంది స్వాతంత్య్రోద్యమ నేతలను దేశం మరచి పోతోంది. వారి త్యాగం గాల్లో కలసిపోతోంది. కానీ భారత సంక్షుభిత, పోరాట కాలంలో బోస్‌ నిర్వహించిన పాత్రను ఈనాటి తరం మరచిపోవడం...
News

ఆర్. ఎస్. ఎస్ చీఫ్ చేతుల మీదుగా “పరమ్ వాణి” ఆవిష్కరణ

తన రెండు రోజుల పర్యటనలో భాగంగా   ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఈరోజు చెన్నై చేరుకున్నారు. నేడు కంచి కామకోటి పీఠం పరమాచార్యులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి జీవన ప్రస్థానంలోని వివిధ ఛాయాచిత్రాలు, కంచి కామకోటి పీఠం...
1 2,311 2,312 2,313 2,314 2,315 2,424
Page 2313 of 2424