News

News

రంగనాథుడి రథోత్సవానికి బ్రేక్ వేశారు సరే సినిమాహాళ్ళు ఎందుకు ముయ్యరు?

కరోనా వైరస్ నగరంలోని యువకుడికి సోకిందనే వార్తల నేపథ్యంలో జిల్లా అధికారులు ఇతర ప్రాంతాలకు, వ్యక్తులకు ఈ వైరస్ సోకకుండా ముందస్తు చర్యల్లో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా వైరస్ సోకిన యువకుడు నివాసముండే చుట్టుపక్కల ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే...
News

నెల్లూరులో మొదటి కరోనా కేసు?

నెల్లూరులో ఒక యువకుడికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. అయితే జిల్లా కలెక్టర్ సహా వైద్యాధికారులు ఎవరు కూడా ఈ విషయంపై స్పష్టత ఇవ్వకపోతుండడంతో జిల్లావాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోనే తొలి కరోనా కేసు నెల్లూరులో నమోదైందనే సమాచారం బుధవారం ఉదయం...
News

ఢిల్లీ అల్లర్ల వెనుక కుట్ర

ఢిల్లీ అల్లర్ల వెనక పెద్ద కుట్ర ఉన్నదని, దేశాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొన్ని అరాచక శక్తులు వీటిని సృష్టించాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ధ్వజమెత్తారు. అల్లర్లకు బాధ్యులైన ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు....
News

హద్దే లేని అధికార పార్టీ ఆగడాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లకు నేడు తుదిగడువు కావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పలుచోట్ల వైకాపా నేతలు దౌర్జన్యాలకు దిగడంతో పరిస్థితులు హింసాత్మకంగా మారాయి. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నిడిగుంటపాలెంలో భాజపా ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్...
News

మెట్‌పల్లి వాసిని అరెస్టు చేసిన జమ్మూ పోలీసులు

సైన్యం రహస్యాలు చేరవేసిన వ్యక్తి ఖాతాకు నగదు బదిలీ చేసిన కేసులో బుధవారం రాత్రి జమ్మూ-కశ్మీర్‌ పోలీసులు మరోసారి మెట్‌పల్లికి వచ్చారు. నగదు బదిలీ చేసిన జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం కుస్తాపూర్‌కు చెందిన సరికెల లింగన్న(35)ను అదుపులోకి తీసుకుని మెట్‌పల్లి...
News

ఢిల్లీ అల్లర్ల కేసులో PFI అధ్యక్ష, కార్యదర్శుల అరెస్టు

ఢిల్లీ అల్లర్ల కేసులో పోలీసులు తాజాగా మరో ఇద్దరిని అరెస్టు చేశారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) సంస్థ ఢిల్లీ చీఫ్‌ పర్వేజ్‌ అహ్మద్‌తో పాటు, కార్యదర్శి మహ్మద్ ఇలియాస్‌లను ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసుల అరెస్టు చేశారు. ఇద్దరు...
News

ఇరాక్‌లో సాయుధ దళాల స్థావరాలపై అమెరికా దాడులు

ఇరాక్‌లోని అన్బర్‌ ప్రావిన్స్‌లోని స్థానిక సాయుధ దళాల స్థావరాలపై అమెరికా గురువారం వైమానిక దాడులు నిర్వహించింది. బుధవారం అక్కడి సాయుధ ముఠాలు జరిపిన రాకెట్ దాడుల్లో ఇద్దరు అమెరికా సైనికులతో సహా మొత్తం ముగ్గురు సైనికులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో...
ArticlesNews

‘నకిలీ’ల నాటకం..

అధ్యయనం, పరిశోధన కేవలం ముసుగులు... ఈ ‘ముసుగు’లను తొడిగిన వివిధ అంతర్జాతీయ ‘బౌద్ధిక’ బీభత్స సంస్థలు మన దేశాన్ని అప్రతిష్ఠపాలు చేయడానికి తరచు వివిధ నిర్ధారణలు చేస్తున్నాయి. ‘మానవ అధికార పరిరక్షణ’- ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్- పేరుతో ఈ తథాకథిత-...
News

కరోనాసురుణ్ణి కాల్చేశారు

ఈ సంవత్సరం హోళీ పర్వదినాన్ని ముంబయిలోని వర్లీ ప్రాంత వాసులు వినూత్నంగా జరుపుకొన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా హోళీ రోజు సాయంత్రం 'హోళికా దహనం' జరపటం సంప్రదాయం. ఈ సందర్భంగా ముంబయి వాసులు కరోనావైరస్‌ భారీ దిష్టిబొమ్మను తయారుచేసి...
News

మధ్యప్రదేశ్‌లో కూలనున్న కాంగ్రెస్ సర్కార్

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం మరింత సంక్షోభంలోకి కూరుకుపోయింది. సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం.. సొంతపార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో 15 నెలల కమల్‌నాథ్ సర్కార్‌కు బీటలు వారి కుప్పకూలే స్థితికి దిగజారింది. సింధియా పార్టీని వీడిన కాసేపటికే...
1 2,293 2,294 2,295 2,296 2,297 2,425
Page 2295 of 2425