News

News

తితిదే ఆస్తుల అమ్మకంపై ప్రభుత్వం వెనుకడుగు

తిరుమల తిరుపతి దేవస్థానానికి (తితిదే) చెందిన భూములను విక్రయించాలన్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ మేరకు భూముల విక్రయంపై చేసిన తీర్మానాన్ని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2016 జనవరి 30 తేదీన తితిదే ట్రస్టు...
News

ఈనెల 27 సాయంత్రం 5 గంటలకు శ్రీ పుట్టా శేషు బౌద్ధిక్ ప్రత్యక్ష ప్రసారం.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, ఆంధ్ర ప్రదేశ్ ప్రచార విభాగం, అనేక సమకాలీన అంశాలపై వివిధ రంగాలకు చెందిన పెద్దల యొక్క మార్గ దర్శనాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనకు అందిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, ఆంధ్రప్రదేశ్ ప్రాంత బౌద్ధిక్...
News

ఆ పావురం పాక్ గూఢచారి

ఒక అనుమానాస్పద గూఢచార పావురాన్ని అంతర్జాతీయ సరిహద్దులో పట్టుకున్నట్టు భద్రతాదళ అధికారులు సోమవారం తెలిపారు. వివరాల్లోకి వెళితే జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లా మన్యారి గ్రామస్థులు హిరానగర్‌ సెక్టార్‌ వద్ద దొరికిన ఒక పావురాన్ని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. అది పాకిస్థాన్‌ బోర్డర్‌...
ArticlesNews

వెంకన్న ఆస్తులు అమ్మడానికి వీల్లేదంతే

దేశంలో బట్టలు మిల్లులు ఎక్కువైనాయి, మీరు బట్టలు నెయ్యడం మానేయండి అంటూ నేతపనివారిని నాశనం చేశారు. దేశంనిండా బోలెడు కర్మాగారాలను తెరిచాం, పనిముట్లు చేయకండి అని కమ్మరులను నాశనం చేశారు. కార్పొరేట్ వ్యవసాయమంటూ ట్రాక్టర్లను పెద్ద ఎత్తున పరిచయం చేసి ఎద్దులను...
Newsvideos

శ్రీ యోగి ఆదిత్యనాథ్ తో ముఖా ముఖి ప్రత్యక్ష ప్రసారం.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కరోనాతో తమ రాష్ట్రం చేసిన పోరాట అనుభవాలను మనతో పంచుకుంటున్నారు. వారి అనుభవాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. https://youtu.be/yFhY8XK-qvQ మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్...
News

వెంకన్న భూములు వేలానికి

తమిళనాడులోని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పరిధిలోని స్థిరాస్తులను విక్రయించేందుకు తితిదే నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 23 ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి తితిదే ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 29న జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో...
News

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ కి డబ్ల్యూహెచ్‌వో కీలక పదవి

శుక్రవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. వైద్యరంగంలో నిపుణులైన 34 మంది ఆ బోర్డులో సభ్యులుగా ఉంటారు. జపాన్‌కు చెందిన డాక్టర్ హిరొకి నకతాని నుంచి ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న...
News

పాక్ లో కుప్పకూలిన విమానం

పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని పాకిస్థాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలిపోయింది. విమానాశ్రయానికి నాలుగు కి.మీల దూరంలో మలీర్‌లోని ఓ మోడల్‌ కాలనీ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు పాకిస్థాన్‌ ఎయిర్‌ పోర్టు...
News

అయోధ్యలో బయటపడ్డ పురాతన వస్తువులు

అయోధ్యలో రామాలయ నిర్మాణం చేపట్టనున్న స్థలానికి సమీపంలో శివలింగం, దేవతామూర్తుల విగ్రహాలు, శిల్పాలు చెక్కి ఉన్న ధ్వజాలు తాజాగా బయటపడ్డాయి. ఆలయ నిర్మాణం కోసం వ్యర్థాలను తొలగించి, భూమిని చదును చేస్తుండగా అవి వెలుగుచూశాయని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ ప్రధాన...
ArticlesNews

బ్రిటన్ మనకు మిత్ర దేశమేనా?

“విభజించు పాలించు” అన్న సూత్రాన్ని అనుసరించి రెండు వందల ఏళ్లు భారతీయులను బానిసలుగా చేసుకొని పాలించిన ఇంగ్లాండు ఇప్పుడు కూడా భారతదేశంపై కుట్రపూరిత విధానాలనే అనుసరిస్తున్నట్లుగా తోస్తోంది. పైకి భారత్ తన మిత్ర దేశం అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉండే బ్రిటన్ ప్రభుత్వం...
1 2,266 2,267 2,268 2,269 2,270 2,426
Page 2268 of 2426