News

News

చీకటిలో చిరు దివ్వెలు విద్యా భారతి పాఠశాలలు : విద్యా భారతి క్షేత్ర సంఘటనా మంత్రి శ్రీ లింగం సుధాకర్ రెడ్డి

డిగ్రీ, పీజీ చదివిన విద్యావంతులు కూడా విడిగా వ్యక్తిత్వ వికాస తరగతులకు హాజరవుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని విద్యా భారతి క్షేత్ర సంఘటనా మంత్రి శ్రీ లింగం సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. “అంటే ఇన్నాళ్ళూ వాళ్ళు అభ్యసించిన విద్య వారిలో వ్యక్తిత్వాన్ని వికసింపజెయ్యలేదా?”...
News

పట్టుదల వుంటే వైకల్యం అవరోధం కాదు – నంద్యాల సక్షం సేవా కేంద్రం ప్రారంభంలో వక్తల ఉద్బోధ.

6/1/2019 ఆదివారం సక్షం అధ్వర్యంలో నంద్యాల శ్రీనివాస నగర్లో గల స్వామి వివేకానంద సేవా సమితిలో సక్షం దివ్యాంగుల సేవా కేంద్రం ప్రారంభమైనది. ఈ కార్యక్రమానికి  చెన్నై నుంచి అమ్మ భగవాన్ లేమాస్ ఆశ్రమం నుంచి వచ్చిన శ్రీ అమ్మ భగవాన్ ముఖ్య...
News

UPSC లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

యూపీఎస్సీ పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా నేషనల్ డిఫెన్స్ అకాడెమీ, నేవల్ అకాడెమీలలో 392 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు...
News

అంతరిక్షంలోకి ముగ్గురు భారతీయులు :ఇస్రో చైర్మ‌న్ శివన్‌

టెక్నాలజీలో ఇప్పటికే అగ్రరాజ్యాలతో సమానంగా సత్తా చాటుతున్న భారత్ భారీ లక్ష్యంతో వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే భారీ ఎత్తున అంతరిక్షంలోకి ఉప‌గ్ర‌హాల‌ను పంపుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 'ఇస్రో'... తాజాగా అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపే ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలో...
News

మతం మారిన దళితులకు రిసర్వేషన్లు కల్పించడంఆమోద యోగ్యం కాదు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సామాజిక సమరసతా ఫౌండేషన్ విజ్ఞప్తి.

ఎస్.ఎస్.ఎఫ్ ధార్మిక మండలి తీర్మానాలు :  విజయవాడలోని పెనమలూరు వద్ద గల పద్మావతి కళ్యాణ వేదిక నందు నిన్న 10/1/2019 న సమరసతా సేవా ఫౌండేషన్ అధ్వర్యంలో జరిగిన పూజ్య ధర్మాచార్యుల సదస్సు సందర్భంగా అక్కడ జరిగిన పత్రికా సమావేశంలో పూజ్య...
News

క్రిస్టియన్లుగా మారిపోండి.. ఈ విషయాన్ని పోలీసులకు చెబితే చంపేస్తామన్న మత బోధకుడు..!

హిందువులను క్రిస్టియన్లుగా మార్చడానికి దేశవ్యాప్తంగా కొన్ని శక్తులు విశ్వ ప్రయత్నాలే చేస్తున్నాయి. అలాంటి ఓ వ్యక్తి గురించి న్యూస్ 18 మీడియా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. ఓ క్రిస్టియన్ మతబోధకుడు హిందువులను మత మార్పిడి చేయాలని ప్రయత్నించాడు. ఈ ఘటన...
News

జనవరి 10 నుంచి అయోధ్య కేసును విచారించనున్న ఐదుగురు సభ్యుల సుప్రీమ్ ధర్మాసనం.

న్యూఢిల్లీ: రామ జన్మభూమి అయోధ్య, బాబ్రీ మసీదు వివాదం అంశంపై వాదనలు వినేందుకు సుప్రీం కోర్టు ఐదుగురు జడ్జిలు సభ్యులు గల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. జనవరి 10వ తేదీ నుంచి ఈ ధర్మాసనం వాదనలు విననుంది. ప్రధాన న్యాయమూర్తి...
News

అన్ని బస్తిల్లో శాఖలు ఉంటే హిందూ సమాజం అజేయమవుతుంది – డా. మోహన్ భాగవత్

“హిందూ సమాజం ఎప్పుడైతే తన ప్రాచీన, అద్భుత గతాన్ని మరచిపోయిందో అప్పుడు బానిసత్వాన్ని అనుభవించాల్సి వచ్చింది. పిడికెడు మంది విదేశాస్తులు ఈ దేశాన్ని ఆక్రమించగలిగారు. హిందువులు కులపరంగా, ప్రాంతాల వారిగా విడిపోయి ఉండడం వల్లనే నేడు అయోధ్య రామమందిర నిర్మాణం జరగడం...
News

పౌరసత్వం బిల్లుకు లోకసభ ఆమోదం: పాక్, బంగ్లా, ఆప్గన్‌ల నుంచి వచ్చే ముస్లీమేతరులకు ఓకే.

న్యూఢిల్లీ: పౌరసత్వ బిల్లుకు మంగళవారం లోకసభ ఆమోదం తెలిపింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్‌ల నుంచి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేలా పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదించింది. పై దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వారికి మన దేశ పౌరసత్వం...
News

శబరిమలలోకి వెళ్లనిస్తారు కానీ… వావర్ మసీదులోకి అనుమతించారా? మశీదులోకి వెళ్ళటానికి తమిళనాడు మహిళల ప్రయత్నం : అడ్డుకున్న పోలీసులు.

పలక్కాడ్: మసీదులోకి ఇద్దరు మహిళలు వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన కేరళలో జరిగింది. ఈ మహిళలు కేరళలోని మసీదులోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ, వారు తమిళనాడుకు చెందినవారిగా భావిస్తున్నారు. వావర్ మసీదులోకి వెళ్లే ప్రయత్నం ఆ...
1 2,265 2,266 2,267 2,268 2,269 2,277
Page 2267 of 2277