చీకటిలో చిరు దివ్వెలు విద్యా భారతి పాఠశాలలు : విద్యా భారతి క్షేత్ర సంఘటనా మంత్రి శ్రీ లింగం సుధాకర్ రెడ్డి
డిగ్రీ, పీజీ చదివిన విద్యావంతులు కూడా విడిగా వ్యక్తిత్వ వికాస తరగతులకు హాజరవుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని విద్యా భారతి క్షేత్ర సంఘటనా మంత్రి శ్రీ లింగం సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. “అంటే ఇన్నాళ్ళూ వాళ్ళు అభ్యసించిన విద్య వారిలో వ్యక్తిత్వాన్ని వికసింపజెయ్యలేదా?”...









