వందేమాతరం గీతం ఆలపించడం తప్పనిసరి కాదు: మధ్యప్రదేశ్ ప్రభుత్వం
మధ్య ప్రదేశ్ లో కొత్తగా కొలువుతీరిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే తన జాతి వ్యతిరేక పంథాను ప్రదర్శిస్తోంది. గత ఒకటిన్నర దశాబ్దాలుగా ప్రతి నెలా మొదటి రోజు ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే వందేమాతర గీతాలాపనను నిలిపివేయడం ద్వారా కాంగ్రెస్ ప్రజలకు ఏమి...









