కేరళలో ఐఎస్ఐస్, అల్ ఖైదా సంస్థలకు మద్దతుగా విద్యార్థుల ర్యాలీ.
నిషేధిత ఐఎస్ఐఎస్ మరియు అల్-ఖైదా తీవ్రవాద సంస్థలకు మద్దతుగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించిన ఘటన కేరళలో తిరువనంతపురం జిల్లా వర్కాలలోని సిహెచ్ ముహమ్మద్ కోయా మెమోరియల్ కళాశాలలో చోటుచేసుకుంది. ఇస్లామిక్ సంస్థలతో సంబంధాలు కలిగివున్న కొందరు విద్యార్థులు కళాశాల ఆవరణలో చేపట్టిన ర్యాలీలో తీవ్రవాద...









