News

News

లాక్‌డౌన్‌ 4.0 గైడ్‌లైన్స్‌ ఇవే..

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మే 31 వరకు కేంద్రం పొడిగించింది. నేటితో మూడో విడత లాక్‌డౌన్‌ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ 4.0కు సంబంధించిన మార్గదర్శకాలను హోంశాఖ...
News

మొత్తం ప్యాకేజి రూ. 20,97,053కోట్లు

'ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌'లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 20లక్షల 97వేల కోట్లతో ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వివిధ భాగాలుగా ప్యాకేజీ కేటాయింపులను వివరించారు. బుధవారం ప్రకటించిన తొలి...
News

ఎదురుకాల్పుల్లో ఇద్దరు పోలీసుల మృతి

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా బామరాగఢ్‌ తాలూకా కోటిపేంకే పోలీసు స్టేషన్‌ పరిధిలోని కోపసి గ్రామ అటవీ ప్రాంతంలో పోలీసులు, మవోయిస్టులకు ఆదివారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. అటవీ ప్రాంతంలో మావోయిస్టు ఏరివేత దళానికి చెందిన సీ-60 పోలీసు దళం గాలింపు నిర్వహిస్తుండగా...
News

స్వయం సమృద్ధి సాధిద్దాం

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీలో ఇవాళ ఆఖరి విడత కేటాయింపులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. సంక్షోభం విసిరిన సవాళ్లను ఎదుర్కొని స్వయం సమృద్ధం...
News

భారతీయులు గొప్ప పరిశోధకులు – ట్రంప్

అమెరికాలో ఉంటూ అక్కడి ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయుల కృషిని గుర్తించిన అధ్యక్షుడు ట్రంప్‌ వారిపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా కరోనా సంక్షోభంలో అక్కడి వైద్యులు, శాస్త్రవేత్తలు అందిస్తున్న సేవల్ని ప్రత్యేకంగా కొనియాడారు. మహమ్మారిపై చేస్తున్న పోరులో...
News

కొట్టి మూత్రం త్రాగించారు – అవమానంతో బ్రాహ్మణ యువకుడి ఆత్మహత్య

మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లాలో, 19 ఏళ్ల బ్రాహ్మణ యువకుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. దళిత వర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులు, మరో ఇద్దరు మహిళలతో కలసి సదరు యువకుడిపై దాడి చేసి దారుణంగా కొట్టడమే కాకుండా అతని చేత...
News

రైతులు తమ ఉత్పత్తులు ఎక్కడైనా అమ్ముకునేలా చేస్తాం – కేంద్ర ఆర్ధికమంత్రి సీతారామన్

రైతులకు లాభసాటి ధర కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్‌ రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, అమ్మకాలపై ప్రస్తుతం కొనసాగుతున్న పరిమితులను తొలగిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. దీని కోసం జాతీయ స్థాయిలో చట్టం...
News

రైల్వే ట్రాకుల మీద నిద్రపోతుంటే ఆ ప్రమాదాన్ని ఎలా ఆపగలం?

దేశవ్యాప్తంగా స్వస్థలాలకు తరలివెళ్తున్న వలస కార్మికులను ఆపడం లేదా పరిస్థితిని సమీక్షించడం తమ వల్ల సాధ్యం కాదని సుప్రీం కోర్టు తెలిపింది. దీనిపై ప్రభుత్వమే సరైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన కార్మికులకు అన్ని...
News

లౌడ్ స్పీకర్లలో ఆజాన్ చెప్పడం ఇస్లాం మతంలో అంతర్భాగమని చెప్పలేం – అలహాబాద్ హైకోర్ట్

మసీదులో ఆజాన్ (ముస్లింల ప్రార్ధన)ను లౌడ్ స్పీకర్స్ ద్వారా చెప్పడం ఇస్లాంలో అంతర్భాగమని చెప్పలేమని శుక్రవారం నాడు అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఆజాన్ కోసం ధ్వని యంత్రాల వాడకం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 (మత స్వేచ్ఛ హక్కు) కింద...
News

ఆత్మనిర్భర్ మిషన్ భేష్ – ప్రపంచ బ్యాంకు  

కోవిడ్‌-19 సంక్షోభం నేపథ్యంలో భారత్‌లోని పట్టణ ప్రాంత పేదలు, వలస కార్మికుల సంక్షేమానికి ప్రపంచ బ్యాంకు ఒక బిలియన్‌ డాలర్లు అంటే సుమారు రూ.7500 కోట్ల భారీ సహాయాన్ని ప్రకటించింది. కరోనా అత్యయిక పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల...
1 2,268 2,269 2,270 2,271 2,272 2,426
Page 2270 of 2426