అయోధ్య కేసులో నేటితో ముగియనున్న వాదనలు?
కీలకమైన అయోధ్య భూ వివాదం కేసులో 40వ రోజు విచారణ ఈరోజు ప్రారంభమైంది. ఈ రోజు సాయంత్రం ఐదుగంటల కల్లా వాదనలు ముగించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంగన్ గొగోయ్ ఉభయ పక్షాలకు స్పష్టం చేశారు. నేడు వాదనలు ముగిస్తే సుప్రీం...









