News

News

అయోధ్య కేసులో నేటితో ముగియనున్న వాదనలు?

కీలకమైన అయోధ్య భూ వివాదం కేసులో 40వ రోజు విచారణ ఈరోజు ప్రారంభమైంది. ఈ రోజు సాయంత్రం ఐదుగంటల కల్లా వాదనలు ముగించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంగన్‌ గొగోయ్ ఉభయ పక్షాలకు స్పష్టం చేశారు. నేడు వాదనలు ముగిస్తే సుప్రీం...
News

గ్రామాలకు సైతం పాకుతున్న విదేశీ విష సంస్కృతి

రాజధాని ప్రాంత యువత మత్తులో జోగుతోంది. పబ్బులు క్లబ్బుల కల్చర్ విజయవాడ లాంటి మహానగరాలను దాటి నూతన రాజధాని ప్రాంతంగా గుర్తింపు పొంది అభివృద్ధి చెందుతున్న మంగళగిరి, తాడేపల్లి వంటి చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాలకు కూడా పాకింది. ఆధునికత పేరుతో...
News

రెండువేల నోట్ల ముద్రణను నిలిపేసిన ఆర్బీఐ

రెండు వేల రూపాయల నోట్ల ముద్రణను ఆర్‌బీఐ నిలిపివేసింది. భారతీయ రిజర్వ్‌ బ్యాంకు నోట్‌ ముద్రణ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూ.2000 నోటునూ ముద్రించలేదని ఆర్బీఐ తాజాగా వెల్లడించింది. ఓ వార్తా ప్రసార సంస్థ అడిగిన...
NewsProgramms

సక్షం అధ్వర్యంలో దివ్యాంగులకు ఉచిత హెల్త్ కార్డుల పంపిణీ

 దివ్యాంగులకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జారీ చేసిన ఉచిత హెల్త్ కార్డులను సక్షం నంద్యాల శాఖ వారు నంద్యాల నగరంలోని దివ్యాంగులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ బుడ్డా శ్రీకాంతారెడ్డి, సక్షం నెల్లూరు నగర...
News

ఆవుల సొమ్ములు అడ్డగోలుగా నొక్కేసిన అధికారుల సస్పెన్షన్

ఆయనసలే చండశాసనుడు. మామూలుగానే అవినీతిపరులను ఏ మాత్రం ఉపేక్షించడు. అందునా గో ప్రేమికుడు. ఆ అధికారులేమో ఆవుల మేతనే ఆవురావురుమని మేక్కేశారు. ఇక ఆయన ఊరుకుంటాడా? విషయం తెలియగానే ఉగ్ర రూపం దాల్చాడు. వెంటనే ఆ అవినీతి అధికారులపై చర్యలకు ఉపక్రమించాడు....
News

భువనేశ్వర్ లో ఆరెస్సెస్ అఖిల భారతీయ కార్యకారీ మండల్ సమావేశాలు

భువనేశ్వర్ లోని ‘శిక్షా ఓ అనుసంధాన్’ యూనివర్సిటీలోని రెండవ ప్రాంగణంలో అక్టోబర్ 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు ఆర్. ఎస్. ఎస్ అత్యున్నత స్థాయి సమావేశాలైన అఖిల భారతీయ కార్యకారీ మండల్ (ABKM) సమావేశాలు జరుగనున్నాయని ఆర్....
ArticlesNews

బంగ్లాదేశీ వలసదారుల ద్వారా భారత్ లో విస్తరిస్తున్న జమాత్-ఉల్-ముజాహిదీన్ ఉగ్రవాద కార్యకలాపాలు : ఎన్ఐఏ

బంగ్లాదేశ్ టెర్రరిస్టు సంస్థ జమాత్-ఉల్-ముజాహిదీన్ (JUM) ప్రస్తుతం భారత్ లో తన కార్యకలాపాలను విస్తరిస్తోందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐఏ) డైరెక్టర్-జనరల్ యోగేష్ చందర్ మోదీ సోమవారం తెలిపారు. బంగ్లాదేశీ వలసదారుల ద్వారా ఇప్పటికే దాని తన పాద ముద్రలను...
News

బాధ్యతలు స్వీకరించిన తొలి అంథ మ‌హిళా ఐఏఎస్‌ ప్రంజ‌ల్ పాటిల్

మహారాష్ట్ర ఉల్హాస్ నగర్ కు చెందిన ప్రంజల్ పాటిల్ కంటిచూపు లేకున్నా తను అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ప్రంజల్ పాటిల్ తిరువనంతపురం సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ కే. గోపాలకృష్ణన్, కలెక్టరేట్ సిబ్బంది సమక్షంలో సబ్ కలెక్టర్...
1 2,194 2,195 2,196 2,197 2,198 2,277
Page 2196 of 2277