News

ArticlesNews

చరిత్ర మరచిన మహనీయుడు కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని (నాయన)

ఆయన చిన్న వయసులోనే విశేష ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించిన ఆధ్యాత్మిక మాహా యోగి.. సంస్కృతాన్ని జాతీయ భాషగా ప్రకటించాలని నినదించిన బహుముఖ ప్రజ్ఞాశాలి.. స్త్రీలు కూడా యజ్ఞ మంత్రోపదేశాలకు అర్హులని గర్జించిన సిద్ధపురుషుడు.. కుల వివక్ష, దురాచారాలపై యుద్ధం ప్రకటించిన మన ఆంధ్రుడు “శ్రీ కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని”. కానీ...
News

ఉగ్ర కుట్ర భగ్నం

దేశ రాజధానిలో భారీ దాడులకు ఉగ్రవాదులు జరిపిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీలోని సరయ్‌ కాలేఖాన్‌ ప్రాంతంలో ఇద్దరు జైషే మహ్మద్‌ ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి తుపాకులు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. రాజధానిలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని...
News

మంచులో చిక్కుకుపోయిన పౌరులను రక్షించిన భారత సైన్యం

మంచులో చిక్కుకుపోయిన పది మంది పౌరులను భారత సైన్యం రక్షించింది. జమ్మూకశ్మీర్‌లో రెండు రోజులుగా పెద్దఎత్తున మంచు కురుస్తుండటంతో అనేక రహదారులపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం రాత్రి పది మంది జాతీయ రహదారి- 244 సింథన్‌ మార్గంలో ఓ వాహనంలో...
News

తితిదే : విజయసాయిరెడ్డి, రమణదీక్షితులపై ఉపసంహరణ పిటిషన్‌ వెనక్కి

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు శ్రీవారి ఆలయ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులపై దాఖలు చేసిన పరువునష్టం కేసులో తితిదే కీలక నిర్ణయం తీసుకుంది. వారిపై దాఖలు చేసిన పరువునష్టం ఉపసంహరణ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామంటూ తిరుపతి కోర్టులో తితిదే పిటిషన్‌...
News

జన సంక్షేమ సమితి వారి తుఫాను సహాయతా కేంద్రం ప్రారంభం

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం గుండేల పుట్టుగ గ్రామంలో జనసంక్షేమ సమితి ఆధ్వర్యంలో నిర్మితమైన తుఫాను సహాయతా కేంద్రం మరియు యువత నైపుణ్య శిక్షణా కేంద్ర భవనం "ద్వారక" ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న ఆరెస్సెస్ సహ ప్రాంత...
News

నేటి నుంచి శబరిమల అయ్యప్ప దర్శనం మొదలు

కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలో భక్తుల కోలాహలం మొదలైంది. ఆలయ మండలి నేటి నుంచి భక్తులకు అయ్యప్ప దర్శనానికి అనుమతించింది. రోజుకు కేవలం వెయ్యి మంది భక్తులకు మాత్రమే ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది. వారాంతాల్లో రెండు వేల మందిని అనుమతించాలని...
News

క్రైస్తవ మాఫియాపై విల్లునెక్కుపెట్టిన మహావీరుడు బిర్సా ముండా

క్రైస్తవ మిషనరీల అకృత్యాలపై జార్ఖండు ప్రాంతంలోని బిర్సా కొండల్లో విప్లవోద్యమాన్ని రేకెత్తించిన బిర్సా ముండా భగవాన్ బిర్సా ముండాగా ప్రసిద్దుడు. ఈయన 1875 నవంబరు 15న జార్ఖండు ప్రాంతంలోని చోటా నగర్ సమీపాన ఓ కుగ్రామంలో జన్మించాడు. తండ్రి సుగ్లా ముండా క్రిష్టియన్ మతం పుచ్చుకున్నాడు....
NewsSeva

“సేవాభారతి” వితరణ

జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ "సేవా భారతి" వారి సహకారంతో నెల్లూరు,పప్పులవీధిలోని శ్రీకృష్ణదేవరాయశాఖ ఆధ్వర్యంలో "దీపావళి" పర్వదినాన్ని పురస్కరించుకుని శెట్టిగుంటరోడ్ ప్రాంతానికి చెందిన పైడిమాని ఆదినారాయణ కు "కూరగాయలు" మరియు "పండ్లు" అమ్ముకునేందుకు "బండి" ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగ్ 2 సంఘచాలక్ దోరడ్ల వెంకట రత్నం,సేవా ప్రముఖ్ నందకిశోర్,నగర సహ సంఘచాలక్ గుర్రం సుధాకర్,కార్యవాహ హరినారాయణ,సహ కార్యవాహ రవీంద్ర,నగర బౌద్దిక్ ప్రముఖ్ మారుతి రవికృష్ణ,హర్ష వర్దన్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి. ...
1 2,193 2,194 2,195 2,196 2,197 2,427
Page 2195 of 2427