News

News

బెంగాల్ హత్యలకు నిరనగా ధర్మ జాగరణ సమితి కొవ్వొత్తుల ర్యాలీ

పశ్చిమ బెంగాల్ ఘటనను తీవ్రంగా నిరసిస్తూ  ధర్మ జాగరణ సమితి సమితి ఆధ్వర్యంలో నంద్యాలలోని స్థానిక  వివేకనంద సెంటర్ నుంచి గాంధీ చౌక్ వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ జరిగింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, ముర్షీదాబాద్ జిల్లా, జియా గంజ్ పట్టణంలో...
News

యువతను తప్పుదోవ పట్టించకండి – మావోయిస్టు అనుబంధ సంఘాలను హెచ్చరించిన పోలీసు శాఖ

అమాయక యువతను హింసాయుత మార్గం వైపు మళ్ళించే ప్రయత్నాలు మానుకోవాలని హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్ మావోయిస్టు అనుబంధ సంఘాలను హెచ్చరించారు. తెలంగాణ విద్యార్థి వేదిక (TVV) ను సిపిఐ (మావోయిస్టు) అనుబంధ సంస్థగా ధ్రువీకరించిన కమీషనర్ శ్రీ...
News

మలేషియాకి భారత్ మరో షాకు

మలేషియా స్పీడుకు బ్రేకులు కాశ్మీర్ పై పాకిస్థాన్ కు వంత పాడిన మలేషియాకు భారత్ గట్టి షాక్ ఇచ్చింది. ఆ దేశం నుంచి పామాయిల్ దిగుమతి గణనీయంగా తగ్గించి వేసింది. ఈ ఏడాది ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్ నెలలో ఆ దేశం...
ArticlesNews

ఉత్కళమణి “గోపబంధుదాస్” – డా|| బి. సారంగపాణి

ఉత్కళమణి "గోపబంధుదాస్" వ్యాసం కోసం ఇక్కడ నొక్కండి. ఉత్కళమణి "గోపబంధుదాస్" వ్యాసం కోసం ఇక్కడ నొక్కండి. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.  ...
ArticlesNews

ఇరాక్‌లో మతం పేరుతో బాలికల లైంగిక దోపిడీ… మత గురువులే మధ్యవర్తులుగా ‘సుఖ వివాహాలు’ : బీబీసీ సంచలన కథనం

ఇరాక్‌లో మత గురువులు బాలికలను ఉంపుడుగత్తెలుగా మారుస్తున్నారని... షియా ఆచారమైన తాత్కాలిక 'సుఖ వివాహం' మీద బీబీసీ న్యూస్ అరబిక్ చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది. ఇరాక్‌లో అత్యంత ప్రముఖ మత కేంద్రాల వద్ద మత గురువులు నిర్వహిస్తున్న వివాహ కార్యాలయాల మీద...
ArticlesNews

అయోధ్య కేసులో తీర్పు రిజర్వు

దశాబ్దాలుగా కొనసాగిన అయోధ్య భూవివాదం కేసులో సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. సుదీర్ఘంగా 40 రోజుల పాటు కొనసాగిన ఈ వాదనలు బుధవారం వాడీవేడిగా కొనసాగాయి. అనుకున్న సమయం కంటే గంట ముందే వాదనలు పూర్తయ్యాయి. అయితే, దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు...
News

శ్రీకాళహస్తి ఆలయానికి 15 కోట్ల ఆస్తి విరాళం

తమిళనాడులోని పొన్నేరి సమీపంలో గల మీంజురుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత వి ఆర్ భగవాన్ 15 కోట్ల విలువైన ఆస్తులను చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ముక్కంటి ఆలయానికి విరాళంగా ఇచ్చారు. మీంజూరులోని తన ఇల్లు, వ్యాపార భవన సముదాయం, దాని...
News

ఐటీ దాడులతో కర్ణాటకలో వెలుగుచూసిన భారీ మెడికల్ సీట్ల కుంభకోణం

కాంగ్రెస్ నేత, కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి జి పరమేశ్వరప్ప, అతని కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్ళలో ఐటీ శాఖ జరిపిన సోదాల్లో వారి వద్ద సుమారు 300కోట్ల అక్రమ సంపాదన ఉన్నట్టు తేలింది. ఐటీ దాడుల ద్వారా కర్ణాటకలోని సిద్ధార్థ...
News

జమ్మూ కాశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంత్‌నాగ్‌ జిల్లా శివారులోని బిజ్‌బెహరా ప్రాంతంలో ముష్కరులు నక్కి ఉన్నారన్న సమాచారంతో పోలీసులు భద్రతా బలగాలతో కలిసి నిర్బంధ తనిఖీలు ప్రారంభించారు....
1 2,193 2,194 2,195 2,196 2,197 2,277
Page 2195 of 2277