News

ArticlesNews

ఉమ్మడి పౌరస్మృతితోనే లౌకిక భారతం సాకారం

“ఉమ్మడి పౌరస్మృతి” పై దేశవ్యాప్త చర్చ మొదలు కావడం అత్యంత ఆవశ్యకం. భారత రాజ్యాంగంలోని 44వ అధికరణంపై దృష్టిసారించని గత ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు గుర్రుగా ఉన్న ఈ తరుణంలో ప్రస్తుత బిజెపి ప్రభుత్వం “ ఉమ్మడి పౌరస్మృతి” అంశాన్ని స్వీకరించే...
News

మహాబలిపురం… మహాబలిపురం… మహాబలిపురం…

పల్లవుల నగరంలో పల్లవించిన స్నేహం   చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ , ప్రధాని నరేంద్రమోదీ మహాబలిపురం పర్యటన కొనసాగుతోంది. నిన్న సాయంత్రం మహాబలిపురం చేరుకున్న ఇరుదేశాధినేతలు పలుచారిత్రక ప్రదేశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ తమిళనాడు సంప్రదాయాన్ని ప్రతిబింబించే...
News

పంజాబ్ లో డ్రోన్ టెర్రర్

కశ్మీర్‌లో చొరబడడం వీలు కాకపోవడంతో ఖలిస్తాన్‌ ఉగ్రబృందాలను అడ్డం పెట్టుకుని భారత్‌లో విధ్వంసం సృష్టించాలని పాక్‌ కుట్ర చేస్తుందా?ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం లభిస్తోంది. పంజాబ్ పోలీసులు మరో పెద్ద ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. ఇందుకు సంబంధించిన కుట్రను చేధించారు...
News

ఐరాస కు నిధుల చెల్లింపులో అమెరికా కంటే ముందున్న భారత్

ఐక్యరాజ్యసమితి(ఐరాస)కి భారత్‌ తరఫున చెల్లించాల్సిన పూర్తి స్థాయి నిధుల్ని ఇప్పటికే అందజేశామని మన దేశ ఐరాస శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ వెల్లడించారు. మొత్తం 193 సభ్య దేశాల్లో కేవలం 34 మాత్రమే తమ వాటాను పూర్తిగా చెల్లించాయన్నారు. ఆయా దేశాలతో...
ArticlesNews

గత 350 సంవత్సరాలుగా మన కోసం యేసు ఏం చేశాడు? ఆఫ్రికన్ సోదరులారా కళ్ళు తెరవండి.

గత 350 సంవత్సరాలుగా యూరోపియన్ల క్రూరత్వం నుండి ఆఫ్రికాను కాపాడటానికి ఏమీ చేయని జీసస్… అవినీతిపరులైన రాజకీయ నాయకులు, దురాశాపరులైన యూరోపియన్లు తమకు చేసిన గాయాల నుండి యేసు క్రీస్తు తమకు ఉపశమనం  కలిగిస్తాడని ఆఫ్రికాలోని క్రైస్తవులు భావిస్తారు. ఆఫ్రికాలోని ఏ...
News

భారత ఉపరాష్ట్రపతికి కొమొరోస్‌ అత్యున్నత పురస్కారం

ఆఫ్రికాలోని కొమొరోస్‌లో పర్యటిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు అరుదైన గౌరవం లభించింది. అక్కడి ప్రభుత్వం కొమొరోస్‌ అత్యున్నత పౌర పురస్కారం 'ద ఆర్డర్‌ ఆఫ్‌ ద గ్రీన్‌ క్రెసెంట్‌' ప్రకటించిది. కొమొరోస్‌ అధ్యక్షుడు అజాలీ అసౌమని చేతుల మీదుగా వెంకయ్య...
News

ఇది మన దేశం, దీని సంక్షేమం మన బాధ్యత.

జమ్మూకశ్మీర్‌లో ప్రజలు తమకు తాము విధించుకున్న స్వీయ నిర్బంధం నుంచి బయటికి రావాలని కోరుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం దాదాపు అన్ని ప్రాంతీయ దినపత్రికల్లో మొదటి పేజీ ప్రకటన ఇచ్చింది. అనేక ప్రాంతాల్లో ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ ప్రజలు బయటికి రాకపోవడాన్ని...
News

దుర్గామాత ఊరేగింపును అడ్డుకున్న క్రైస్తవులు

పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం రావిగుప్పు గ్రామంలో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రావిగుప్పులోని హిందువులు గ్రామంలో దుర్గామాత ఊరేగింపును నిర్వహించారు. ఈ...
ArticlesNews

మానవతావాది… నిఖార్సైన కార్మిక నేత… రాష్ట్ర యోగి… శ్రీ దత్తోపంత్ ఠేంగ్డే…

ఈరోజున యావత్ భారత దేశంలో మాత్రమే కాక ప్రపంచ వ్యాప్తంగా కార్మిక, కర్షక వర్గాలలో ఎంతో ఆదరంతో ప్రముఖంగా చెప్పుకునే పేరు శ్రీ దత్తోపంత్ ఠేంగ్డే. స్వాతంత్య్రానంతరం భారతదేశం తన ఆర్థిక స్వావలంబన కోసం పారిశ్రామి కీకరణ మార్గంలో ప్రయాణించాలని నిర్ణయించుకున్నది....
1 2,196 2,197 2,198 2,199 2,200 2,277
Page 2198 of 2277