News

News

ఢిల్లీ అల్లర్లు 2020: యుఎపిఎ చట్టం కింద ఉమర్ ఖలీద్‌ విచారణకు అనుమతించిన కేజ్రీవాల్ ప్రభుత్వం మరియు కేంద్ర హోంశాఖ

మైనారిటీ అనుకూల ప్రభుత్వ ఇమేజ్ ను ప్రక్కనబెడుతూ ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఈశాన్య ఢిల్లీలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మత హింసకు సంబంధించిన కేసులో జెఎన్‌యు మాజీ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖలీద్‌పై విచారణకు అనుమతి ఇచ్చింది. ఉగ్రవాద...
News

నకిలీ కుల ధృవీకరణ కలిగిన పాస్టర్లపై చర్యలకు కేంద్రం ఆదేశం

రిజర్వేషన్ల దుర్వినియోగానికి పాల్పడిన క్రైస్తవ పాస్టర్లపై చర్యలు తీసుకుని, ఆ చర్యల తాలూకు వివరాలు తమకు పంపాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ విభాగానికి చెందిన ప్రధాన  కార్యదర్శికి కేంద్ర సామజిక న్యాయ, సాధికార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.  కరోనా లాక్-డౌన్ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన 5 వేల రూపాయల ఆర్ధిక సహాయం స్వీకరించిన...
News

పుల్వామాలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు

జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో జవానులు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఓ ఉగ్రవాది లొంగిపోయాడు. పుల్వామాలోని పాంపొరే ప్రాంతం లాల్‌పొరా గ్రామంలో ముష్కరుల అలికిడి ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కూబింగ్‌ నిర్వహించి ఇద్దరిని ఎన్‌కౌంటర్‌ చేశాయి....
News

బాణసంచాపై నిషేధం ఎత్తివేయాలంటూ తమిళనాడు సీఎం లేఖ

బాణసంచా కాల్చడంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ రాజస్థాన్‌, ఒడిశా ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం పళనిస్వామి గురువారం లేఖ రాశారు. రాష్ట్రంలో బాణసంచా ఉత్పత్తి ద్వారా ప్రత్యక్షంగా 4 లక్షల మంది, పరోక్షంగా మరో 4 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని...
News

నేపాల్ ఆర్మీ జనరల్ గా భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే

భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేకు నేపాలీ ఆర్మీ గౌరవ జనరల్ హోదా ల్యాబ్ హించింది. ఈ హోదాను నేపాల్ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారి ఖాట్మండులో ప్రదానం చేశారు. ఖాట్మండులోని రాష్ట్రపతి అధికారిక నివాసం 'షిటల్ నివాస్' లో...
News

ISRO Scientists visited Thirumala Balaji

ISRO scientists visited Thirumala and had a Darshan of  Lord  Sri Venkateswaraswamy yesterday.Tomorrow afternoon PSLVC-49 will take off from Sriharikota SHAR into Sky. In the part of pooja the PSLVC-49...
News

తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. పీఎస్ఎల్వీసీ-49 నమూనా రాకెట్‌ను శ్రీవారి చెంత ఉంచారు. రేపు మధ్యాహ్నం శ్రీహరికోట షార్‌నుంచి పీఎస్‌ఎల్వీసీ-49 నింగిలోకి దూసుకెళ్లనున్నది. మనదేశానికి చెందిన ఈవోఎస్‌-01తోపాటు, విదేశాలకు చెందిన 9 ఉప్రగహాలను నిర్ణీత కక్ష్యలోకి మోసుకెళ్లనున్నది....
Newsvideos

హోంమంత్రి కుల ధృవీకరణపై విచారణకు ఆదేశించిన రాష్ట్ర ఎన్నికల కమీషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత తాను అన్యమతస్థురాలై ఉండీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం అయిన ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి గెలిచారని, ఆమె ఎన్నిక చెల్లదని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం (LRPF) వారు రాష్ట్రపతి భవన్...
News

ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే ఆలయ భూములను ఉపయోగించాలి, ఆక్రమణలను వెంటనే తొలగించాలి : మద్రాస్ హైకోర్టు స్పష్టీకరణ

దేవాలయ భూ సముదాయాలపై దేవాలయాలకు మాత్రమే శాశ్వత హక్కు అనుభవం ఉన్నదని తేల్చిన మద్రాస్ హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం ధార్మిక కార్యక్రమాలకు తప్ప మరే ఇతర ప్రయోజనాల కోసమూ ఆలయ భూములను ఉపయోగించరాదని స్పష్టం చేసింది. "ఈ న్యాయస్థానం, తమిళనాడులోని దేవాలయాలు...
1 2,196 2,197 2,198 2,199 2,200 2,427
Page 2198 of 2427