ఉమ్మడి పౌరస్మృతితోనే లౌకిక భారతం సాకారం
“ఉమ్మడి పౌరస్మృతి” పై దేశవ్యాప్త చర్చ మొదలు కావడం అత్యంత ఆవశ్యకం. భారత రాజ్యాంగంలోని 44వ అధికరణంపై దృష్టిసారించని గత ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు గుర్రుగా ఉన్న ఈ తరుణంలో ప్రస్తుత బిజెపి ప్రభుత్వం “ ఉమ్మడి పౌరస్మృతి” అంశాన్ని స్వీకరించే...









