భారత అణు విజ్ఞానానికి ఆద్యుడు హోమీ జహంగీర్ బాబా
ఆధునిక భారతదేశంలో విజ్ఞానానికి ఆద్యుడు హోమీ బాబా. ఆయన దూరదృష్టి, సంఘటన కౌశలం, ప్రోత్సాహం, మార్గదర్శనం కారణంగా అనంతర కాలంలో అనేకమంది యువ శాస్త్రవేత్తలు భారత దేశం కోసం అమూల్యమైన విజ్ఞానాన్ని అందించగలిగారు. హోమీ బాబా చిత్రకారుడు కూడాను. ప్రకృతి ఆరాధకుడు...









