News

ArticlesNews

భారత అణు విజ్ఞానానికి ఆద్యుడు హోమీ జహంగీర్ బాబా

ఆధునిక భారతదేశంలో విజ్ఞానానికి ఆద్యుడు హోమీ బాబా. ఆయన దూరదృష్టి, సంఘటన కౌశలం, ప్రోత్సాహం, మార్గదర్శనం కారణంగా అనంతర కాలంలో అనేకమంది యువ శాస్త్రవేత్తలు భారత దేశం కోసం అమూల్యమైన విజ్ఞానాన్ని అందించగలిగారు. హోమీ బాబా చిత్రకారుడు కూడాను. ప్రకృతి ఆరాధకుడు...
News

గిరిజన తండాను సందర్శించిన ధర్మజాగరణ కార్యకర్తలు

కర్నూలు జిల్లా సంగమేశ్వరం నుండి 10 కిలోమీటర్ల దూరంలో నల్లమల అడవిలో గల జనాల తండాలో జిల్లా ధర్మజాగరణ కార్యకర్తల జట్టు పర్యటించింది. ఈ తండాలో మొత్తం 40 కుటుంబాలు ఉన్నాయి. వారిలో 30 కుటుంబాలు చెంచులు, మరో 10 కుటుంబాలు...
News

రాష్ట్రపతి భవన్ కు చేరిన వైకాపా ఎమ్మెల్యే కుల పంచాయితీ

ఏపీ రాజధాని పరిధిలోని తాడికొండ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి ఎన్నికైన వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి కుల ధృవీకరణపై కొంతకాలంగా జరుగుతున్న రగడ ఏకంగా రాష్ట్రపతి భవన్‌ దృష్టికి వెళ్ళింది. ఇప్పటికే ఈమె కులంపై కోర్టులో కూడా పిటీషన్‌...
News

హిందూ మహాసముద్రంలోకి చైనా యుద్ధనౌకలు?

వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం కోసం చైనా చేస్తున్న ప్రయత్నాల్లో ఎలాంటి మార్పు లేదని యూఎస్‌ పసిఫిక్‌ ఫ్లీట్‌ కమాండర్‌ అడ్మిరల్‌ జాన్‌ అక్విలినో అన్నారు. ఈ వ్యూహాత్మక ప్రాంతంలోని ఇతర దేశాలపై అనుసరిస్తున్న బెదిరింపు విధానాన్ని చైనా ఇంకా...
News

బీహార్ వరద బాధితులను ఆదుకున్న అక్షయ్ కుమార్

బీహార్‌ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. వరదల ధాటికి సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొచ్చారు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్. ఒక్కో కుటుంబానికి రూ. 4 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇలా కోటి రూపాయలు 25 కుటుంబాలకు విరాళంగా...
News

కాశ్మీర్లో పరీక్ష కేంద్రంపై ఉగ్ర దాడి.

ఓ వైపు జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితిని పరిశీలించేందుకు 23 మంది యూరోపియన్ పార్లమెంట్ సభ్యులు శ్రీనగర్‌లో పర్యటిస్తుండగానే.. మరో వైపు ఉగ్రవాదులు దాడులతో రెచ్చిపోతున్నారు. మంగళవారం పుల్వామాలోని ద్రద్గమ్‌లో పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు రాస్తున్న పాఠశాలకు భద్రతగా సీఆర్పీఎఫ్ జవాన్లు ఉన్నారు....
News

ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అణచివేయాల్సిందే – ప్రధాని

ఉగ్రవాదాన్నిపెంచి పోషించే దేశాలపై తక్షణ చర్యలు అవసరమని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఢిల్లీలో సోమవారం తనను కలిసి యురోపియన్ యూనియర్(ఈయూ) ఎంపీలతో మోదీ మాట్లాడుతూ ‘ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అణచివేయాల్సిందే. దీనికి అందరూ సహకరించాలి’అని పిలుపునిచ్చారు. ఈయూ ఎంపీల...
News

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డే

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ శరద్‌ అర్వింద్‌ బాబ్డే నియమితులయ్యారు. ఈ మేరకు జస్టిస్‌ బాబ్డే నియామకంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంగళవారం సంతకం చేశారు. నవంబరు 18న ఆయన 47వ సీజేఐగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 2021 ఏప్రిల్‌ 23...
News

టపాసులు కాల్చాడని వ్యక్తి హత్య.

ఒడిశా రాష్ట్రంలో టపాసులు కాల్చాడని ఓ వ్యక్తిని చంపేశారు. అమరేష్ నాయక్ అనే వ్యక్తి భువనేశ్వర్ లోని సుందర్పడ ప్రాంతంలో నివసిస్తూ ఉండే వాడు. దీపావళి రోజున సాయంత్రం తన స్నేహితులతో కలిసి టపాసులు కాల్చడం మొదలుపెట్టాడు. ఇంతలో ఓ 20...
ArticlesNews

త్యాగ, సేవా భావాలకు తిరుగులేని ప్రతీక సోదరి నివేదిత

మార్గరెట్ నోబుల్ ఐర్లాండ్ కు చెందిన యువతి. స్వామి వివేకానంద ఆధ్యాత్మిక ప్రభావానికి లోనై తమ దేశం నుండి భారతదేశానికి వచ్చి ఇక్కడి ప్రజలపట్ల సేవా భావాన్ని ప్రదర్శించారు. ఆమెకు నివేదిత అని నామకరణం చేశారు. అంటే ఈశ్వరునికి అర్పించబడినది అని...
1 2,189 2,190 2,191 2,192 2,193 2,277
Page 2191 of 2277