ఇక నుంచి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూ కాశ్మీర్, లడాఖ్
జమ్మూకాశ్మీర్లో గురువారం నుంచి నూతన శకానికి నాంది పలకనుంది. జమ్మూ, లడఖ్ ఇకపై కేంద్ర పాలిత ప్రాంతాలుగా రూపాంతరం చెందనున్నాయి. 1947 నుంచి ఒకే రాష్ట్రంగా ఉన్న జమ్మూకాశ్మీర్ బుధవారం అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత అధికారికంగా రెండు కేంద్ర...









