News

News

సుప్రీమ్ తీర్పును అందరం గౌరవిద్దాం – ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు

భారత రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసం ఉంచాలని ముస్లింలకు సూచించండి అని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు సీనియర్ సభ్యుడు మౌలానా ఖాలీద్ రషీద్ ఫిరంగి మహలీ శుక్రవారం ఇమామ్‌లకు పిలుపునిచ్చారు. అయోధ్యలోని వివాదస్పద కట్టడంపై సుప్రీం...
News

అన్యమతస్థుడితో వెంకన్న చరిత్ర ప్రచారం

తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్రను ఒక అన్య మతస్థుడితో ప్రచారం చేయించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం దేవాదాయ...
News

పలు ఒప్పందాలపై సంతకాలు చేసిన భారత్, జర్మనీ

ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు జర్మనీ, భారత్‌ ద్వైపాక్షిక సహకారంతో పరస్పరం ముందుకెళ్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌ పర్యటనకు వచ్చిన జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ భారత ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఈ...
News

బంగారం నిల్వలపై మీడియా ఉత్తుత్తి కథనాలు… నమ్మొద్దు – అధికారులు

అక్రమ బంగారం నిల్వలను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొస్తోందంటూ వచ్చిన కథనాలను అధికార వర్గాలు కొట్టివేశాయి. అసలు ఇలాంటి ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని గురువానం నాడిక్కడ వివరణ ఇచ్చాయి. తమ వద్ద ఉన్న అక్రమ బంగారం...
News

బాగ్దాదీ చావును ధృవీకరించిన ఐసిస్

కరుడుగట్టిన ఉగ్రవాది అబు బకర్‌ అల్‌ బాగ్దాదీ చావును ఐసిస్‌ నిర్ధారించింది. ఈ మేరకు ఓ ఆడియోను విడుదల చేసింది. దీంతో పాటు తమ సంస్థ తదుపరి అధినేతనూ ప్రకటించింది. బాగ్దాదీ వారసుడిగా ఇబ్రహీం అల్‌ హషిమి అల్‌ ఖురేషిను ప్రకటించింది....
ArticlesNews

దేశాన్ని ఏకం చేసిన సర్దార్ పటేల్

‘సంస్థానాల సమస్య ఎంత జటిలం అయ్యింది అంటే కేవలం నువ్వు మాత్రమే వాటికి పరిష్కారం చేయగలవు’ అని మహాత్మా గాంధీ సర్దార్ పటేల్ తో అన్నారు.  బ్రిటిష్ వారు భారత దేశాన్ని వదిలి వెళుతూ  550 పైగా స్వతంత్ర సంస్థానాల సమస్యను ఇచ్చిపోయారు....
News

చైనాకు వార్నింగిచ్చిన భారత్

జమ్మూకశ్మీర్‌ విభజనను తప్పుబట్టిన చైనాకు భారత్‌ గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం చట్టవిరుద్ధమని చైనా పేర్కొనడంపై మండిపడుతూ భారత విదేశాంగ శాఖ గురువారం ఓ ప్రకటన జారీ చేసింది. ''భారత సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను...
News

హవ్వ ఇదెక్కడి చోద్యం? దేవాలయ భూములను ఆక్రమించిన వారికే పట్టాలా?

వేల ఎకరాల దేవాలయ భూమిని వాటి ఆక్రమణదారులకే అప్పగించేందుకు తమిళనాడు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందనిపిస్తోంది. తమిళనాడు ప్రభుత్వం ఆక్రమణదారులకు సహాయం చేస్తోందంటూ మద్రాసు హైకోర్టు ఇంతకు ముందు తమిళనాడు ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడింది. అయితే, విషయం హైకోర్టు పరిశీలనలో ఉన్నప్పటికీ, తమిళనాడు...
News

పాకిస్థాన్ పై అంతర్జాతీయంగా మరో విజయం సాధించిన భారత్..!

పాకిస్థాన్ పై అంతర్జాతీయంగా భారత్ మరో విజయం సాధించింది. గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్ చెరలో ఉంటోన్న భారత మాజీ నేవీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కేసులో పాక్ పై భారత్ అంతర్జాతీయ న్యాయస్థానంలో విజయం సాధించింది. వియన్నా ఒప్పందాన్ని పాకిస్థాన్...
1 2,187 2,188 2,189 2,190 2,191 2,277
Page 2189 of 2277