సుప్రీమ్ తీర్పును అందరం గౌరవిద్దాం – ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు
భారత రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసం ఉంచాలని ముస్లింలకు సూచించండి అని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు సీనియర్ సభ్యుడు మౌలానా ఖాలీద్ రషీద్ ఫిరంగి మహలీ శుక్రవారం ఇమామ్లకు పిలుపునిచ్చారు. అయోధ్యలోని వివాదస్పద కట్టడంపై సుప్రీం...









