మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులపై భారీ రివార్డు
జమ్మూకశ్మీర్కు చెందిన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులపై పోలీసులు మంగళవారం భారీ రివార్డులను ప్రకటించారు. డోడా జిల్లాకు చెందిన హరూన్ అబ్బాస్ వానీ, మసూద్ అహ్మద్ ప్రస్తుతం ఉగ్రసంస్థ హిజ్బుల్ ముజాహిదీన్లో పనిచేస్తున్నట్లు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. వీరికి సంబంధించిన ఎలాంటి...









