నంద్యాల సంఘ మిత్రసేవా సమితి ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ
కర్నూలు జిల్లా నంద్యాల సంఘ మిత్రసేవా సమితి ఆధ్వర్యంలో, ఈ రోజు సంఘమిత్ర ప్రాంగణంలో పేద కుటుంబాలకు ఉపాధి సహాయం అందించే కార్యక్రమం నిర్వహించారు. ముగ్గురు మహిళలకు కుట్టు మిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా సంఘ మిత్రా సేవా సమితి అధ్యక్షుడు...







