News

ArticlesNews

ఆ పాస్టరు – మోసంలో మాస్టరు – పేదలే వారి లక్ష్యం సారూ….

తమిళనాడులోని వెల్లూరులో ఒక పాస్టర్ పిల్లల చదువుల నిమిత్తం స్కాలర్‌షిప్ ‌లు ఇప్పిస్తానని చెప్పి అనేకమంది రోజువారీ కూలీలను మోసం చేశాడు. రోజువారీ కూలీ కుమార్ కు, తన ఇద్దరు పాఠశాలకు వెళ్ళే పిల్లల విద్య కోసం ఆర్థిక సహాయం అవసరమైంది....
News

ముస్లిం మతాధికారుల ప్రేరణతో పాకిస్తాన్లోని ఖైబర్ – పఖ్ఖుఖ్వాలోని హిందూ ఆలయాన్ని తగులబెట్టిన ముస్లిం మూకలు

పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లో ఒక హిందూ ఆలయాన్ని ఒక ముస్లిం గుంపు కాల్చివేసింది. ఈ సంఘటన కరాక్ జిల్లాలోని తేరి ప్రాంతంలో జరిగింది.1920 కి ముందు నిర్మించిన ఈ మందిరం చారిత్రాత్మక ప్రార్థనా స్థలం. కరాక్ ‌కు చెందిన ఒక...
News

భక్త కన్నప్ప ఆవాసం (హాస్టల్) స్థాపకులు శ్రీ మల్లిఖార్జున శర్మ అస్తమయం

కర్నూలు జిల్లా శ్రీశైలంలోని భక్త కన్నప్ప ఆవాసం (హాస్టల్) స్థాపకులు శ్రీ మల్లిఖార్జున శర్మ స్వర్గస్తులయ్యారు. నిరుపేద చెంచు బాలబాలికలకు ఉచిత వసతి, భోజనం, విద్య అందించే సదాశయంతో స్వర్గీయ మల్లిఖార్జునరావు ఎన్నో ఇబ్బందులకు ఓర్చి ఆ హాస్టల్ ను ప్రారంభించారు....
News

జాతీయవాద రచనా పోటీలకు ఆహ్వానము

తాను స్వయంగా అనేక గ్రంథాలను చదవడమే కాకుండా ఏన్నో అమూల్యమైన గ్రంథాలను సేకరించి "సెంటర్ ఫర్ ఇంటిగ్రల్ స్పిరిట్" పేరుతో ఓ గ్రంథాలయాన్ని ప్రారంభించారు స్వర్గీయ శ్రీరామశాయి. "సెంటర్ ఫర్ ఇంటిగ్రల్ స్పిరిట్" ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఔత్సాహిక, వర్ధమాన జాతీయవాద...
News

రామతీర్థంలో లభ్యమైన శ్రీరాముడి విగ్రహ శకలం

విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రామతీర్థంలోని బోడికొండపై ఉన్న కొలనులో శ్రీరాముడి విగ్రహ శకలం లభ్యమైంది. ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోని రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. తల భాగాన్ని వేరుచేసి కొలనులో పడేశారు. దీనిపై భక్తులు ఆలయ పరిసరాల్లో గాలింపు...
News

రామ మందిర నిర్మాణం జరుగుతున్న వేళ శ్రీరాముని విగ్రహ ధ్వంసమా? – పవన్ కళ్యాణ్ ఆవేదన

శతాబ్దాల చరిత్ర కలిగిన విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రంలోని బోధికొండపై ఉన్న కోదండరాముడి విగ్రహం ధ్వంసం చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కోరారు. స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన విధానం, శిరస్సు కనిపించకుండా పోవడం చూస్తే...
News

2020లో బరితెగించిన పాక్ – దీటుగా బదులిచ్చిన భారత్

గత 18 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా సరిహద్దుల వద్ద ఈ ఏడాది పాకిస్థాన్‌ సైన్యం దుశ్చర్యలు తారస్థాయికి చేరాయి. 2020లో ఏకంగా 5,100 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిన పాకిస్థాన్‌.. 36 మందిని బలిగొంది. మరో 136 మంది...
News

మధుర ( U.P) లోని ఆర్ ఎస్ ఎస్ కార్యాలయం కేశవ్ భవన్ పై దాడి

మంగళవారం ఉత్తరప్రదేశ్ లోని మధుర, సరస్వతి కుంజ్ లోగల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యాలయం కేశవ్ భవన్ పై కొందరు ముస్లిములు కర్రలతో దాడి చేసి అక్కడి ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ దాడిలో సంఘ్ కార్యకర్త...
News

కేరళలో ‘కేసరి మీడియా స్టడీస్ అండ్ రీసెర్చ్ సెంటర్’ ను ప్రారంభించిన ఆర్ ఎస్ ఎస్ చీఫ్

రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ కేరళలోని కాలికట్‌లో కేసరి వీక్లీ యొక్క కొత్త ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. కొత్త ప్రధాన కార్యాలయంలో కేసరి మీడియా అధ్యయనాలు మరియు పరిశోధనా కేంద్రం మరియు డిజిటల్ లైబ్రరీ...
1 2,180 2,181 2,182 2,183 2,184 2,427
Page 2182 of 2427