నంద్యాలలో సక్షమ్ ఆధ్వర్యంలో దివ్యాంగుల సమ్మేళనం
నంద్యాల పట్టణంలో సక్షమ్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా దివ్యాంగుల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి 300 మంది దివ్యాంగులు మరియు వారి తల్లిదండ్రులు అలాగే దివ్యాంగుల కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సేవాసంస్థలు NGO'S పాల్గొన్నాయి. ప్రారంభం లో...









