News

News

నంద్యాలలో సక్షమ్ ఆధ్వర్యంలో దివ్యాంగుల సమ్మేళనం

నంద్యాల పట్టణంలో సక్షమ్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా దివ్యాంగుల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి 300 మంది దివ్యాంగులు మరియు వారి తల్లిదండ్రులు అలాగే దివ్యాంగుల కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సేవాసంస్థలు NGO'S పాల్గొన్నాయి. ప్రారంభం లో...
News

CAA, NRC అంటే ఏంటో తెలియకుండానే నిరసనలు – మీడియాకు చిత్ర విచిత్రమైన సమాధానాలు చెప్పిన నిరసనకారులు

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర జాబితాలకు (ఎన్‌ఆర్‌సీ) వ్యతిరేకంగా దేశంలో చాలా చోట్ల నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. అయితే ఇందులో పాల్గొంటున్న వారికి సరయిన అవగాహన ఉందా అనేది ప్రశ్నార్థకమే. వారిలో చాలామందికి అవి ఏమిటో, ఎందుకో తెలియదని...
News

CAA కు మద్దతు ప్రకటించిన 1100 మంది ప్రొఫెసర్లు, ముస్లిం మత గురువు మౌలానా కాల్బే జావెద్‌

CAA పై ముస్లింలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - ముస్లిం మత గురువు మౌలానా కాల్బే జావెద్‌ షియా ముస్లిం మత గురువు మౌలానా కాల్బే జావెద్‌ సీఏఏకు మద్దతు తెలిపారు. ముస్లింలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం...
NewsPublications

హిందూనగారా డిసెంబర్ 2019 సంచిక

CLICK HERE TO READ DECEMBER 2019 HINDU NAGARA EDITION ఈ సంచికలో… రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ, కాశ్మీర్ & లడాఖ్  అడ్వొకేట్ పరాశరన్ ను అభినందించిన ఆరెస్సెస్ అగ్రనేతలు ముస్లిములు తమ పూర్వీకులు చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి...
News

అన్య మత ప్రచారకులకు అక్కడ నో ఎంట్రీ

“మా గ్రామంలో ఉన్నవారంతా హిందువులే. ఇతర మతాలవారు మా గ్రామంలోకి ప్రవేశించి మత ప్రచారం చేస్తే వారిపై తగు చర్యలు తీసుకుంటాం” అని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కరగాం పంచాయితీ కి చెందిన నారాయణ వలస గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ఈ...
News

ఎల్ ఓ సీ దాటి భారత భూభాగంలోకి వెళ్లొద్దు – తీవ్రవాదులకు విజ్ఞప్తి చేసిన ఇమ్రాన్ ఖాన్

నియంత్రణాధీన రేఖ (ఎల్‌ఒసి) దాటి భారత భూభాగంలోకి వెళ్లవద్దని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ తమ దేశంలోని ఉగ్రవాదులకు ట్విటర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇది భారత్‌ 'కథనాల'కు మరింత బలం చేకూరుస్తుందని ఆయన అన్నారు. దీనిద్వారా తమ దేశంలో ఉగ్రవాదులున్నారన్న అంశాన్ని...
News

హిందూ నేతలపై ఉగ్ర గురి

తమిళనాడుకు చెందిన హిందూ సంస్థల నేతలను హతమార్చేందుకు నలుగురు ఉగ్రవాదులు కుట్ర పన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో తిరుపూర్, నాగర్ కోయిల్ లలో గురువారం పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఆ నలుగురు ఉగ్రవాదుల ఫోటోలను కూడా విడుదల చేశారు. పౌరసత్వ...
News

పాక్ కు వార్నింగ్ ఇచ్చిన అమెరికా & భారత్

ఉగ్రవాదులకు ఎన్నో ఏళ్లుగా కొమ్ముకాస్తూ వస్తోంది పాకిస్థాన్. ఆ విషయాన్ని ఆ దేశ నాయకులే ఎన్నోసార్లు ఒప్పుకున్నారు. భారత్ కూడా ఎన్నో ఏళ్లుగా పాకిస్థాన్ ను హెచ్చరిస్తోంది. తీరు మార్చుకోమని చెబుతున్నా కూడా వినకుండా తీవ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూనే ఉంది. అందుకే...
News

పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు మాత్రమేనా? హర్షాతిరేకాలు కూడా….

పౌరసత్వ సవరణ చట్టం ద్వారా భారత పౌరసత్వం పొందిన పాకిస్థాన్ మహిళ పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా నిరసనలు చోటు చేసుకుంటున్న తరుణంలో ఓ పాకిస్థానీ మహిళకు భారత పౌరసత్వం లభించింది. గుజరాత్ రాష్ట్రం భాన్వాడ్ తాలూకాలో పుట్టి పెరిగిన...
1 2,178 2,179 2,180 2,181 2,182 2,282
Page 2180 of 2282