News

News

ఇది ముమ్మాటికీ దేశ ద్రోహమే –  బండి సంజయ్

ప్రజాసమస్యలపై చర్చించాల్సిన శాసనసభలో రజకార్ల అజెండాను భుజాన ఎత్తుకుంటున్నారని తెలంగాణ భాజపా ఎంపీలు విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా శాసనసభ తీర్మానం చేయడంపై వారు మండిపడ్డారు. దిల్లీలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సహా ఎంపీలు ధర్మపురి అర్వింద్‌,...
News

కరోనాను కలసి ఎదుర్కుందాం : సార్క్‌ దేశాలతో ప్రధాని మోడీ

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యలపై చర్చించేందుకు సార్క్‌ సభ్య దేశాలు ఆదివారం సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో భారత్‌, శ్రీలంక, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, మాల్దీవులు, అఫ్గానిస్థాన్‌, భూటాన్‌, నేపాల్‌ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్సు...
News

ఓరి మీ అఘాయిత్యం కూలా – అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళిన నిర్భయ దోషులు

సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో ఉరితీత నుంచి తప్పించుకునేందుకు దోషులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే చివరి నిమిషంలో పిటిషన్లు, క్షమాభిక్ష అభ్యర్థనలతో దోషుల ఉరిశిక్ష అమలు మూడు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే....
News

సీతారాముల కల్యాణానికి కరోనా పేరుతో బ్రేక్ – ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు

కరోనా బూచితో అనాదిగా కొనసాగుతున్న ఆచారానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిలోదకాలు ఇవ్వడం శ్రీరాముడి భక్తులను కలచివేస్తోంది. మర్యాద పురోషోత్తముడు సీతారాముడు నడిచిన నేల కడప జిల్లాలోని ఒంటిమిట్టలో ప్రతి ఏటా పౌర్ణమి నాటి రాత్రి జరిగే కల్యాణోత్సవాన్ని రద్దుచేస్తున్నట్లు...
News

జమ్మూ-కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూ-కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఆదివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం జిల్లాలోని దయాళ్ గామ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఆదివారం ఉదయం భద్రతా దళాలు...
News

ఈసీ ఒకలా… సీఎం మరోలా…

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసింది. ఎన్నికల ప్రక్రియను 6 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ ప్రకటించారు. విజయవాడలో ఉదయం ఆయన...
News

యోగా ద్వారా రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చు – బాబా రాందేవ్

కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించడానికి, తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని యోగా గురు రాందేవ్‌ శనివారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీనిపై భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ 'కరోనా వైరస్‌ గురించి...
News

జయభారత్ హాస్పిటల్ కు తుంగా కుటుంబ విరాళం

నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పెద పుత్తేడు గ్రామానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ సహచరుడు, శిష్యుడు అయిన శ్రీ తుంగా పాండురంగారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు నెల్లూరులోని జయభారత్ హాస్పిటల్ కు...
News

పాఠశాలలో సరస్వతీ దేవి విగ్రహం ధ్వంసం

సంస్కారాన్ని నేర్పించే పాఠశాలలో భారతీయ సనాతన ధర్మాన్ని పట్టపగలే అత్యంత దారుణంగా అవమానించిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడులో చోటు చేసుకుంది. ఈ మధ్య హిందూ దేవాలయాలు, దేవతా విగ్రహాలు, దేవాలయాలలోని రధాలను కొందరు దుండగులు ధ్వంసం చేస్తున్న విషయం...
News

ఒళ్ళు గగుర్పొడిచేలా అంకిత్ శర్మ పోస్టుమార్టం రిపోర్ట్

ఈశాన్య ఢిల్లీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నిఘా విభాగం(ఐబీ)అధికారి అంకిత్‌శర్మ శరీరంపై 51చోట్ల గాయాలైనట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. వీటిలో 12చోట్ల పదునైన కత్తులతో చేసిన గాయలుకాగా మరో 33చోట్ల ఆయుధాలు, రాడ్లతో చేసిన గాయాలున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ గాయాలన్నీ...
1 2,149 2,150 2,151 2,152 2,153 2,283
Page 2151 of 2283