News

News

రంజన్‌ గొగోయ్ ప్రమాణం

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటులో తన సభ్యత్వం గురించి ఆయన సమర్థించుకున్న ఆయన, తన హజరుతో న్యాయవ్యవస్థకు సంబంధించిన విషయాలను పార్లమెంటులో చర్చించే అవకాశంగా భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇదిలా...
News

ఎస్ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం

ముత్తుకూరు మండలం వల్లూరు పంచాయతీ అచ్చంతోపు గ్రామంలో సామాజిక సమరసతా సేవా ఫౌండేషన్ వారు నిర్మించిన దేవాలయంలో సమరసత సేవా ఫౌండేషన్, జయభారత్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వారు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో సుమారు వందమంది రోగులు...
News

మోసంలో మాస్టరు ఆ పాస్టరు

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఓ పాస్టర్ నిరుద్యోగులను నిలువునా ముంచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐదుగురు నిరుద్యోగుల వద్ద ఏకంగా 27 లక్షలు కాజేసి ఇప్పుడు తనకేమీ తెలియదని బుక్కా ఇస్తున్నాడు. దీంతో మనస్థాపం చెందిన ఓ మహిళ...
ArticlesNews

మనసున్న బ్యాంకులు కావాలి

మన బ్యాంకులు ధనిక వర్గాలకే చుట్టాలా? పేద, మధ్యతరగతి వారి పాలిట శాపాలా? బ్యాంకర్లు తమ సేవలను తమకు లాభం చేకూర్చే వారికి మాత్రమే పరిమితం చేయాలనుకుంటున్నారా? బ్యాంకుల ద్వారా ప్రభుత్వాలు పేద, మధ్యతరగతి ప్రజలకు అందించదలచుకున్న ఫలాలను వారికి అందించడానికి...
NewsSeva

జయభారత్ హాస్పిటల్ లో పల్మనాలజీ విభాగం ప్రారంభం

నెల్లూరులోని జయభారత్ హాస్పిటల్ నందు శ్వాసకోశ వ్యాధుల విభాగము (పల్మనాలజీ విభాగము) ప్రారంభించబడినది. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివ మౌర్య గుప్తా మాట్లాడుతూ ఇకనుంచి జయభారత్ హాస్పిటల్ లో నెమ్ము, అలర్జీ, ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులకు ప్రతిరోజు తమ...
News

ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ కార్యకారీ మండలి తీర్మానాలు

ఈ నెల 14వ తారీఖున బెంగళూరులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారీ మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈమధ్య దేశంలో ప్రముఖంగా చర్చనీయాంశాలుగా ఉన్న "జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు", "అయోధ్య రామజన్మభూమిలో శ్రీ రామ మందిరం...
News

శ్రీ వేంకటేశ్వర సమారాధన వాయిదా

నెల్లూరు జిల్లా గొలగముడిలో సింహపురి వైద్య సేవా సమితి, యానాదుల ధర్మ జాగరణ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్ 11వ తేదీన నిర్వహించ తలపెట్టిన యానాదుల శ్రీ వేంకటేశ్వరస్వామి సమారాధన కార్యక్రమం కరోనా వైరస్ కారణంగా  వాయిదా వేయడం జరిగింది. ఈ...
News

అయోధ్యలో ఘనంగా జరుగనున్న శ్రీరామ నవమి ఉత్సవాలు

అయోధ్యలోని రామజన్మభూమి ఆవరణలో వచ్చే నెలలో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే ‘హారతి’ కార్యక్రమంలో తొలిసారి భక్తులు పాల్గొనడానికి అనుమతించనున్నారు. ప్రస్తుతం ఉన్న తాత్కాలిక ఆలయం నుంచి 200 మీటర్ల దూరంలో ఉన్న ప్రదేశానికి రామ్‌లల్లా విగ్రహాలను తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి....
News

రాజ్య సభకు జస్టిస్‌ రంజన్ గొగోయ్

భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్ గొగోయ్ పార్లమెంటు ఎగువ సభకు నామినేట్‌ అయ్యారు. నామినేటెడ్‌ సభ్యుల పదవీ విరమణ ముగిసిన నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయనను నామినేట్‌ చేస్తున్నట్లు హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు...
News

మతమార్పిడి యత్నాలపై విశ్వ హిందూ పరిషత్ ఆగ్రహం

గిరిజనులను మతం మార్చడం కోసం క్రైస్తవ నాయకుల మరియు జార్ఖండ్ లో స్థాపించబడిన చర్చిలు గా పేర్కొనబడుతున్న మత మార్పిడి ముఠాలు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి సొరేన్ ను కలిసి మంతనాలు జరపడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న విశ్వహిందూ పరిషత్...
1 2,148 2,149 2,150 2,151 2,152 2,283
Page 2150 of 2283