News

News

ఇరుముడితో శబరిమల ఆలయాన్ని దర్శించుకున్న కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్

కేరళ గవర్నర్ శ్రీ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆదివారం సాయంత్రం శబరిమల ఆలయాన్ని దర్శించుకున్నారు. పంబా నది ఒడ్డున ఉన్న గణపతి ఆలయం దగ్గర ఇరుముడి ధరించి స్వామి అయ్యప్ప నడక దారిలో ఆయన సన్నిధానం చేరుకున్నారు. ఆయనను వళ్ళియ నాథ...
News

కేంద్రంతో చర్చలకు సిద్ధమే : బీకేయూ నేత టికాయత్ కీలక ప్రకటన

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతుల పేరుతో నాలుగు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో బైఠాయించిన సంఘాల నాయకులు ఇప్పుడు తాజాగా తాము చర్చలకు సిద్ధమేనని ప్రకటించారు. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న...
News

భారత్ ను హిందూ దేశంగా ప్రకటించాలి : కేరళ ఎమ్మెల్యే P C జార్జ్ డిమాండ్

కేరళలోని పూంజార్ అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే P C జార్జ్ భారత్ ను హిందూ దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేరళలోని తొడుపుజాలో ఒక ఉన్నత స్థాయి గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ శ్రీ...
News

బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులను దేశం నుంచి తరిమి కొట్టాలి : బీహార్ పోలీస్ ఆఫీసర్ అశ్విని కుమార్ హత్య నేపథ్యంలో VHP డిమాండ్.

బీహార్లోని కిషన్ గంజ్ పోలీస్ స్టేషన్ అధికారి అశ్విని కుమార్ హత్యపై విశ్వహిందూ పరిషత్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. అశ్వనీ కుమార్ క్రూర హత్యకు కారకులైన ముస్లిం దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా వి హెచ్ పి డిమాండ్ చేసింది....
ArticlesNews

ఈజిప్టులో బయటపడ్డ మూడువేల ఏళ్ల నాటి ‘బంగారు నగరం’

ఈజిప్టు చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పే పురాతన నగరం మరొకటి బయటపడింది. ఇసుక కింద సమాధి అయిన మూడు వేల ఏళ్ల క్రితం నాటి బంగారు నగరాన్ని పురాతత్వ పరిశోధకులు గుర్తించారు. లగ్జోర్‌లో గుర్తించిన ఈ నగరంలోని అద్భుతమైన, అరుదైన...
ArticlesNews

సామాజిక సమతా ఉద్యమకారులు మహాత్మా జ్యోతిబా ఫులే

మహాత్మా జ్యోతిబా ఫూలే 11 ఏప్రిల్ 1827లో జన్మించారు. 28నవంబర్ 1890లో తనువును చాలించారు. వీరి జీవనకాలంలోనే 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగింది. ఆంగ్లేయుల పరిపాలన ఉక్కుపిడికిలి భారతదేశంపై మరింత బిగుసుకుంది. అనంత లక్ష్మణ కన్హరే, వాసుదేవ బలవంత ఫడ్కే...
News

మావోయిస్టు కమాండర్ హతం

ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ మరువక ముందే ఆదివారం తుపాకుల మోతతో అక్కడి అడవులు మరోసారి దద్దరిల్లాయి. దంతెవాడ జిల్లాలో జవాన్లకు మవోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందాడు. మావోయిస్టు మిలీషియా కమాండర్‌...
NewsSeva

నెల్లూరు జయభారత్ హాస్పిటల్ కి దొడ్ల రుక్మిణమ్మ, వరదా రెడ్డి ట్రస్ట్, చెన్నై వారు 50 లక్షలు విరాళం.

సింహపురి వైద్య సేవా సమితి (జయ భారత్ హాస్పిటల్) నిర్వహిస్తున్న Dr మల్లెల రామయ్య కాలేజ్ అఫ్ నర్సింగ్ హాస్టల్ భవనం కొరకు చెన్నై కు చెందిన దొడ్ల రుక్మిణమ్మ వరదా రెడ్డి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ దొడ్ల రఘునాథ్...
ArticlesNews

కేరళ : లవ్ జీహాద్ ను ప్రోత్సహించేలా సినిమా : షూటింగ్ ను అడ్డుకున్న హిందువులు

కేరళ పాలక్కాడ్ జిల్లా శ్రీ క్రిష్ణ పురం సమీపంలోగల కటంపాజిపురం సమీపంలో జరుగుతున్న "నీయం నాది" అనే మళయాళ సినిమా షూటింగ్ ను స్థానిక హిందువులు అడ్డుకున్న సంఘటన కేరళలో చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు కటంపాజిపురం వాయిలంకున్ను దేవాలయం వద్దకు...
News

నయా లవ్ జిహాద్ : హిందువులుగా నటించి హిందూ అమ్మాయిలకి వలవేస్తున్న ముస్లిం యువకులు

ఆమె పేరు పూజా సోని. కొన్ని సంవత్సరాల క్రితం ఢిల్లీలో ఆమెకు ఓ యువకుడు పరిచయమయ్యాడు. తన పేరు అశోక్ రాజ్ పుత్ అని, తాను వృత్తిరీత్యా ప్లంబర్ నని ఆ అమ్మాయికి తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఇద్దరూ ప్రేమలో...
1 2,148 2,149 2,150 2,151 2,152 2,429
Page 2150 of 2429