News

News

విజయవాడ అయోధ్యనగర్ శాఖా వార్షికోత్సవం

విజయవాడలోని అయోధ్యనగర్ లో జరిగే ప్రహ్లాద శాఖా వార్షికోత్సవం ఈ రోజు ఉదయం అయోధ్యనగర్ లోని క్షత్రియ సేవా సంఘం వారి క్షత్రియ భావన్లో జరిగింది. ఈ వార్షికోత్సవంలో రోజూ శాఖకు వచ్చే బాల స్వయంసేవకులు, ప్రౌఢ, తరుణ స్వయంసేవకులు మొత్తం...
NewsSeva

కరోనా వ్యాధి నిరోధక హోమియో మందుల పంపిణీ

కర్నూలు జిల్లా, నంద్యాల సంఘమిత్ర సేవిసమితి, నిరాశ్రిత బాలుర ఆవాసంలో గ్రామీణ విద్యార్థులకు, తల్లిదండ్రులుకు  కరోనా రాకుండా హోమియో మందులు పంపిణీ చేయడం జరిగింది. సంఘమిత్ర రాష్ట్ర సహ కార్యదర్శి శ్రీ కామనూరు  మనోహర్,స్థానిక అధ్యక్షులు శ్రీ నాగ సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులు...
ArticlesNews

నవ్వులపాలవుతున్న ‘సెక్యులరిజం’!?

‘‘అత్త పగులగొడితే పాత కుండ.. కోడలు పగులగొడితే కొత్త కుండ’ అన్న సామెతలాగా ఈ దేశంలో ‘సెక్యులరిజం’ ముసుగేసుకొన్నవాళ్లు చేసే ప్రతి పనీ గొప్పదైనట్లు కలర్ ఇస్తుంటారు. కరడుగట్టిన కమ్యూనిజం ఈ దేశ మేధోవర్గాల్లో ఉంది. అందువల్ల వారు ప్రతి విషయాన్ని...
News

చివరి ఘడియలలో….

ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి అనేక మార్గాలను అన్వేషించారు నిర్భయ దోషులు. కానీ, వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరకు న్యాయమే గెలిచింది. ఈరోజు ఉదయం 5:30 గంటలకు ఉరికంభం ఎక్కారు. అయితే, చివరి క్షణాల్లో ఆ నలుగురు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసినట్లు సమాచారం....
ArticlesNews

సీఏఏ వ్యతిరేకులకు మిగిలింది బూడిద!

ఎట్టకేలకు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)వల్ల భారతదేశ ముస్లింలకు ఎటువంటి నష్టం జరగదని కాంగ్రెసు పార్టీ అంగీకరించింది. ఢిల్లీ అల్లర్లపై పార్లమెంట్‌లో జరిగిన చర్చ సందర్భంగా రాజ్యసభలో కాంగ్రెసు నాయకుడు కపిల్ సిబాల్ ఈ విషయం చెప్పారు. హమ్మయ్య.. 52మంది పౌరులు...
News

కరోనా కట్టడికి జనతా కర్ఫ్యూ పాటిద్దాం – ప్రధాని మోడీ పిలుపు

కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. ఈ నెల 22న ఆదివారం అందరూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కర్ఫ్యూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇది జనం...
NewsSeva

కష్ట కాలంలో అండగా నిలుస్తున్న మాధవ సేవాసమితి

ఈ రోజు ఒంగోలు మాధవ సేవాసమితి ఆధ్వర్యంలో కేశవభవన్ కార్యాలయంలో కరోనా వ్యాధి నివారణ కొరకు మహిళలకు అవగాహన కల్పించి ,ముందు జాగ్రత్త కొరకై హోమియో మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షలు శ్రీ మండవ నాగేశ్వరరావు గారు,...
News

కరీంనగర్లో ఉదృతంగా పీఎఫ్ ఐ కార్యకలాపాలు?

కరీంనగర్లోని ముకరంపుర ప్రాంతంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ పేరుతో నడుస్తున్న ఒక విద్యాసంస్థలో యువకులకు తీవ్రవాద శిక్షణను ఇస్తున్నట్లుగా తేలింది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలలో  పోలీసులు విద్యాసంస్థల మూసివేత విషయంలో జరుపుతున్న తనిఖీలలో భాగంగా ముకరంపుర లోని ఈ...
NewsProgramms

శ్రీరామనవమి సందర్భంగా గుంటూరులో జరుగనున్న భారీ బైక్ ర్యాలీ

శ్రీరామనవమి సందర్భంగా గుంటూరులో భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నామని శ్రీరామ ఉత్సవ సమితి నిర్వాహకులు తెలియజేశారు. ఏప్రిల్ 2వ తారీఖున 9 గంటలకు గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి ఈ ర్యాలీ బయలుదేరుతుందని...
NewsSeva

సేవా భారతి ఉచిత హోమియో మందుల పంపిణీ

ఈరోజు గుంటూరులో సేవా భారతి ఆధ్వర్యంలో కరోనా వ్యాధి నివారణ కొరకు ఉచితంగా హోమియో మందులను అందించారు. అమరావతి రోడ్డులోని హిందూ కాలేజీ ఆఫ్ మేనేజ్మెంట్ కళాశాలలో 200 మంది విద్యార్థులకు వారి కుటుంబాలకు సరిపడా హోమియో మందులను పంపిణీ చేశారు....
1 2,147 2,148 2,149 2,150 2,151 2,283
Page 2149 of 2283