ఈ సంక్షోభ సమయంలో మీ ఉద్యోగులకు అండగా నిలవండి : పరిశ్రమ ప్రతినిధులతో ప్రధాని మోడీ
కరోనా వైరస్ విపత్తును ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ఉదయమే రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసిన ఆయన ఆ తర్వాత మీడియాతో ప్రతినిధులతో సమావేశం అయ్యారు. సాయంత్రం వ్యాపారవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో అవసరమైన...









