News

News

ఈ సంక్షోభ సమయంలో మీ ఉద్యోగులకు అండగా నిలవండి : పరిశ్రమ ప్రతినిధులతో ప్రధాని మోడీ

కరోనా వైరస్‌ విపత్తును ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ఉదయమే రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసిన ఆయన ఆ తర్వాత మీడియాతో ప్రతినిధులతో సమావేశం అయ్యారు. సాయంత్రం వ్యాపారవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో అవసరమైన...
News

మధ్యప్రదేశ్‌లో కొలువుదీరిన భాజపా ప్రభుత్వం

మధ్యప్రదేశ్‌లో భాజపా ప్రభుత్వం కొలువుదీరింది. భాజపా సీనియర్‌ నేత శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నాలుగోసారి మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఆయన చేత గవర్నర్‌ లాల్జీ ఠాండన్‌ ప్రమాణస్వీకారం చేయించారు. 2005, 2008, 2013లో ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. కరోనా...
News

కరోనా నిధికి మొండి చేయి చూపిన పాక్

పాకిస్థాన్‌ మరోసారి తన వక్రబుద్ధి చూపించింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదించిన కరోనా అత్యవసర నిధి ఏర్పాటులో మొండి చేయి చూపించింది. ఇటీవల మోడీ పిలుపు మేరకు ఏర్పాటు చేసిన సార్క్‌ దేశాల సమావేశానికి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ దూరంగా...
News

అయోధ్యలో ప్రత్యేక ప్రార్థనలతో రామమందిర నిర్మాణ పనులు ఆరంభం

అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని సోమవారం ప్రారంభించారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు బిమ్లేంద్ర మిశ్రా, డాక్టర్ అనిల్ మిశ్రా సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. దేవతా విగ్రహాలను తాత్కాలిక నిర్మాణానికి మార్చడానికి ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఆలయం...
News

ఆరెస్సెస్ సర్ కార్యవాహ సురేశ్ (భయ్యాజీ) జోషి ప్రకటన

“సమాజంలో పరిశుభ్రత, ఆరోగ్యం, జాగరూకతల ప్రాధాన్యత గురించి చిన్న చిన్న సమూహాలలో స్వయంసేవకులు చర్చ జరపాలి. అలాగే అవసరమైనవారికి నిత్యవసర వస్తువులు, భోజన సామగ్రి అందించే వ్యవస్థ కూడా చేయాలి. అవసరాలను గుర్తించి స్థానిక పాలన యంత్రాంగం, ప్రజా ప్రతినిధులకు సహకరించాలి....
News

కరోనా వైరస్‌ కట్టడికి కేంద్రం చర్యలు భేష్ – సుప్రీంకోర్టు

కరోనా వైరస్‌ కట్టడికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలపై సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. విమర్శకులు కూడా ప్రస్తుతం కేంద్రం కృషిని ప్రశంసిస్తున్నారని పేర్కొంది. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. 'కరోనా వ్యాధి...
News

ప్రభుత్వాల నిబంధనలు, సూచనలు పాటించండి – ఆరెస్సెస్

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ సమయాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలకు ఉపక్రమించాయి. కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈనెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం మనకు...
ArticlesNews

భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల మాతృమూర్తులు చేసిన త్యాగం

అది 1931 మార్చ్ 23, మధ్యాహ్న సమయం. అదే భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను చూడగలిగిన, కలుసుకోగలిగిన చివరి రోజు. రాజ్ గురు తల్లి, చెల్లెలు మహారాష్ట్ర నుండి లాహోర్ వచ్చారు. వాళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు. ఆ రోజు ముగ్గురు విప్లవ వీరులను...
News

లాక్‌డౌన్‌ని ఉల్లంఘిస్తే ఊరుకోకండి : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

రాష్ట్రాలన్నీ లాక్‌డౌన్‌ని కఠినంగా అమలుచేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఉల్లఘించినవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా 80 జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు నిన్న కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ని...
ArticlesNews

అంతఃశక్తి, త్యాగానికి ప్రతిరూపం శివరాం రాజగురు (23 మార్చ్ – బలిదాన్ దివస్)

విప్లవ వీరుడు శివరాం రాజగురు అందరిలోకి చాలా భిన్నం, ఆయన జీవితంలో ఎన్నో సందర్భాలు, అతని అంతఃశక్తికి, త్యాగానికి పరాకాష్ట. మరణదండన విధించబడిన ఖైదీ ముందు ఒక స్త్రీ నిలబడి ఉంది. అతని చిన్న వయసు వాడు, 5.5 అడుగుల, చామనచాయలో...
1 2,144 2,145 2,146 2,147 2,148 2,283
Page 2146 of 2283