News

ArticlesNews

భారతావని రణన్నినాదం

ప్రాణాంతకంగా పరిణమిస్తున్న కరోనా వైరస్‌పై యావత్ భారతావని రణన్నినాదం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపు జనంలో అనూహ్యమైన, అసాధారణమైన ప్రతిస్పందనకు దారి తీసింది. జనం అంతా ఒక్కటిగా కరోనాను దరి చేరనివ్వమం టూ ఇళ్ళకే పరిమితమై...
News

కరోనా కట్టడికి లాక్‌డౌన్‌లు సరిపోవు: WHO

అత్యంత వేగంగా విస్తరిస్తున్న మహమ్మరి కరోనా వైరస్‌ను అడ్డుకోవాలంటే కేవలం లాక్‌డౌన్‌లు చాలవని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్య్లూహెచ్‌వో) ప్రతినిధి మైక్‌ ర్యాన్‌ పేర్కొన్నారు. వైరస్‌ తిరిగి పుంజుకోకుండా ఉండాలంటే ఆయా దేశాలు చేపట్టే ప్రజారోగ్య చర్యలు కీలకమని అన్నారు. ప్రస్తుతం కరోనా...
ArticlesNews

భళా అన్న భారతం

ప్రపంచంలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు భారత్‌ పెద్ద యుద్ధమే ప్రకటించింది. యావత్‌ భారతావని చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో చేపట్టిన ఈ జనతా కర్ఫ్యూలో దేశ ప్రజలంతా భాగస్వాములై విజయవంతం చేశారు. ఈ వైరస్‌ గొలుసును ఛేదించడమే లక్ష్యంగా...
News

ఏపీలోనూ 31 వరకూ లాక్‌డౌన్‌

కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ఐసోలేషన్‌ ఒక్కటే మార్గమని, ఎవరూ తిరగకుండా, ఎవరున్న చోట వారు ఉండగలిగితే దీన్ని కట్టడి చేయగలమని సీఎం జగన్‌ అన్నారు. ఇప్పటికే 12 రాష్ట్రాలు అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేశాయని, మన రాష్ట్రం కూడా అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేస్తున్నామని...
News

31 వరకు రైళ్లు, మెట్రో, అంతర్రాష్ట్ర బస్సులు బంద్‌

కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు అన్ని ప్యాసింజర్‌ రైళ్లు, మెట్రో, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వైరస్‌ బారిన పడి ఇప్పటికే దేశంలో ఆరుగురు మరణించిన నేపథ్యంలో...
News

మావోల రక్త దాహానికి 17 మంది పోలీసుల బలి

ఛత్తీస్‌గఢ్‌ అడవులు మరోసారి రక్తమోడాయి. సుక్మా జిల్లాలో నక్సల్స్‌కు, భద్రతా బలగాలకు శనివారం జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో అదృశ్యమైన 17 మంది మృతదేహాలను పోలీసులు ఆదివారం గుర్తించారు. మృతదేహాలను అడవుల నుంచి తరలించినట్లు ఐజీ (బస్తర్‌రేంజ్‌) సుందర్‌ రాజ్‌ తెలిపారు. నక్సలైట్లు...
News

విజయవాడలో నమోదైన తొలి కరోనా కేసు – ఏప్రిల్‌ 14 వరకు 144 సెక్షన్‌

నగరంలోని ఓయువకుడికి కరోనా వైరస్‌ సోకడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కొవిడ్‌-19 నివారణకు ప్రజలు సహకరించాలని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారికే ఎక్కువగా కొవిడ్‌ లక్షణాలు ఉంటున్నాయని, వారు విధిగా నిబంధనలు, సూచనలు...
News

మావోల కాల్పుల్లో 14 మంది పోలీసులకు గాయాలు

ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టుల కాల్పుల్లో 14 మంది పోలీసులకు గాయాలు అయ్యాయి. మరో 13 మంది పోలీసుల ఆచూకీ గల్లంతు అయినట్లు సమాచారం. గాయపడిన వారిని హెలికాప్టర్లలో రాయ్‌పూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఈ...
ArticlesNews

హిందువుల మేలుకొలుపే దేశానికి మేలుమలుపు

నమాజ్ నేర్చుకోవడానికి ఇండోనేషియా నుంచి కరీంనగర్ రావడం ఏమిటి? విచిత్రం కాకపోతే. దీని వెనుక ఏదో భారీ కుట్ర ఉండి ఉండే అవకాశం ఉంది. అయితే ఆ ఇండోనేషియా బృందానికి ఎయిర్ పోర్టులో పరీక్షలు చేయలేదా? మరి అప్పుడు ఎందుకు తేలలేదు?...
1 2,145 2,146 2,147 2,148 2,149 2,283
Page 2147 of 2283