News

News

వదాన్యులకు వందనాలు – పవన్ కళ్యాణ్

సినీ కార్మికుల కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన చిరంజీవికి తమ్ముడిగా ఉన్నందుకు తాను ఎంతో గర్వపడుతున్నానని సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌(కొవిడ్‌-19) వ్యాపిస్తున్న తరుణంలో ఆ మహమ్మారిని కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం...
News

బ్రిటన్ ప్రధానికి కరోనా పాజిటివ్

రెండ్రోజుల కిందటే బ్రిటన్ రాచకుటుంబాన్ని కాటేసిన కరోనా మహమ్మారి.. ఇప్పుడా దేశ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కు కూడా సోకింది. వైరస్ లక్షణాలతో బాధపడుతోన్న ఆయనకు కరోనా పాజిటివ్ అని డాక్టర్లు శుక్రవారం నిర్ధారించారు. ప్రధాని కూడా స్వయంగా ఫేస్...
News

రేపటి నుంచి మళ్ళీ టీవీ రామాయణం

తెలుగు ప్రేక్షకులకు వెండితెరపై రాముడంటే నందమూరి తారక రామారావు, బుల్లితెరపై రాముడంటే అరుణ్‌ గోవిల్‌ ('రామాయణ్‌' సీరియల్‌) అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హిందీలో ప్రసారమైనా హిందీయేతర రాష్ట్రాల్లో కూడా ఎంతో ప్రజాభిమానం చూరగొన్న నాటి టీవీ సీరియల్‌ 'రామాయణ్‌'. 33...
News

గురుద్వారాపై ఉగ్రదాడిలో కేరళ జీహాదీ హస్తం

కాబూల్‌లోని సిక్కు గురుద్వారాపై జరిగిన ఉగ్రదాడి వెనుక కేరళకు చెందిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది అబూ ఖలీద్ అల్-హిందీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ దాడిలో 25 మందికి పైగా మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్లోని ఆన్‌లైన్ వార్తా సంస్థ...
NewsSeva

ఆపత్కాలంలో అండగా నిలుస్తున్న ఆరెస్సెస్

జనసంక్షేమ సమితి, సేవాభారతి మరియు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కార్యకర్తలు ప్రకృతి వైపరిత్యాలు సంభవించినపుడు బాధితులకు సహాయ కార్యక్రమాలు చేయడంలో ముందుండి పనిచేయడం అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి (కోవిడ్-19)ను ఎదుర్కొనేందుకు దేశమంతా లాక్ డౌన్ ప్రకటించడం తప్పనిసరి అయినది....
News

మహారాష్ట్రలో  వైద్యుడిపై దాడి చేసిన AIMIM ఎమ్మెల్యే

కరోనావైరస్ వ్యాప్తితో దేశం అట్టుడికిపోతున్నందున, ప్రజల కదలికలను పరిమితం చేయడానికి మరియు వైరస్ వ్యాప్తిని నిరోధించటానికి దేశం మొత్తం లాక్ డౌన్ చేయబడింది. వీటన్నిటి మధ్య, ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇట్టేహాద్-ఉల్-ముస్లిమీన్ (AIMIM) ఎమ్మెల్యే మౌలానా ముఫ్తీ ఇస్మాయిల్ తన మద్దతుదారులతో మలేగావ్...
News

పేదలకు కేంద్రం భారీ భరోసా

కరోనా వైరస్‌ దృష్ట్యా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన వేళ కేంద్రం భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ఆహార అవసరాలు, రోజువారీ అవసరాలకు సాయంగా గరీబ్‌ కల్యాణ్‌ స్కీమ్‌ పేరుతో రూ.1.70లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా...
News

ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతులు 20,000 మంది.

కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) వ్యాప్తి నిరోధానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ చర్యల ఫలితంగా మూడు బిలియన్లు అంటే 300 కోట్ల మందికి పైగా ప్రజలు లాక్‌డౌన్‌లో ఉంటున్నారు. కాగా, అంతర్జాతీయంగా కరోనా మృతుల సంఖ్య...
News

పవన్ కళ్యాణ్ దాతృత్వం

కరోనా మహమ్మారిపై పోరుకు విరాళాలు భారీగా వస్తున్నాయి. నివారణ చర్యల కోసం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షల చొప్పున అందజేస్తానని పవన్‌...
News

జయభారత్ హాస్పిటల్లో దాతల పేరిట ప్రత్యేక పూజ

జయభారత్ హాస్పిటల్ లో ఆదునిక వైద్య సేవలు కొరకు" సంజీవని వైద్య సేవ" పథకమునకు రూ. 150000/- ( ఒక లక్ష యాభ్భై వేలు) విరాళం ఇచ్చిన నెల్లూరులోని పప్పులవీధి, స్టౌన్ హౌస్ పేటకు చెందిన శ్రీ గుర్రం సుధాకర్ రావు...
1 2,142 2,143 2,144 2,145 2,146 2,283
Page 2144 of 2283