News

ArticlesNews

చైనా తానా మీడియా తందానా?

చైనాను పాలిస్తున్న కమ్యూనిస్టు పార్టీ అక్కడి మీడియాను కూడా నియంత్రిస్తుంది. కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి అక్కడి మీడియా ప్రచార సాధనంగా పని చేస్తోంది. తాజాగా గ్లోబల్ టైమ్స్, చైనా టైమ్స్ వంటి మీడియా సంస్థలను కరోనా వైరస్ విషయంలో సమాచార యుద్ధ సైనికులుగా...
News

ఆంక్షల అమలులో అలసత్వంపై కేంద్రం సీరియస్

భారత్‌లో కరోనా వైరస్‌ను కట్టడిచేయడం కోసం దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ విధించింది ప్రభుత్వం. ఈ సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది. అయినప్పటికీ వేల సంఖ్యలో కార్మికులు, వలస కూలీలు నగరాల నుంచి తమ...
NewsSeva

కరోనా కట్టడికి టాటా గ్రూప్స్ విరాళం 1500 కోట్లు

కరోనావైరస్ రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో దేశం మొత్తం లాక్ డౌన్ చేయబడింది. అంతే కాకుండా చాలా వాణిజ్య కార్యకలాపాలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా చాలామంది సినీ పరిశ్రమవారు, ఆటో మొబైల్...
News

నన్ను క్షమించండి : ప్రధాని మోడీ

తప్పని పరిస్థితుల్లోనే దేశంలో లాక్‌డౌన్‌ విధించాల్సి వచ్చిందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఆంక్షల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని అందుకు తనని క్షమించాలని వేడుకున్నారు. ముఖ్యంగా దినసరి కూలీలు పడుతున్న బాధల్ని తాను అర్థం చేసుకోగలనని...
News

“బయట తుమ్మండి వైరస్ వ్యాప్తి చెయ్యండి” ఇన్ఫోసిస్ ఉద్యోగి పైత్యం

మూర్ఖత్వానికి చదువు, హోదాతో సంబంధం లేదని ఋజువు చేశాడో వ్యక్తి. ‘వైరస్ వ్యాప్తి చెందడానికి’ ప్రజలను ‘బయటకు వెళ్లి తుమ్మమని’ ప్రోత్సహిస్తూ సోషల్ మీడియా పోస్ట్ చేసిన ఉద్యోగి సేవలను నిలిపివేసినట్లు భారత ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ నిన్న ప్రకటించింది. ట్విట్టర్‌లో...
News

కరోనా గుట్టును అమెరికాకు చెబుతాం – జిన్ పింగ్

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ (కొవిడ్-19)ను జయించటానికి చైనా, అమెరికాలు ఏకం కావాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం చైనా అధినేత ''తాము (కరోనా వైరస్‌ను గురించి) మొత్తం సమాచారాన్ని, అనుభవాలను...
News

పరమపదం చేరిన బ్రహ్మకుమారి చీఫ్ దాది జానకి (104) – PM సంతాపం

సుదీర్ఘ  కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న బ్రహ్మకుమారి చీఫ్ రాజ్యోగిని దాది జానకి 104 సంవత్సరాల వయసులో తన మర్త్య చట్రాన్ని విడిచిపెట్టి దేహ ముక్తులైనారు. బ్రహ్మకుమారి సంస్థాన్ మహిళలు నిర్వహించే అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థ. దాని ప్రధాన కార్యాలయం రాజస్థాన్...
News

కోవిడ్ – 19 పై రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు

దేశవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తున్న నేపథ్యంలో మరింత పటిష్ఠ చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న కేంద్ర హోంశాఖ తాజాగా రాష్ట్రాలకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు, వర్కింగ్‌...
News

రికార్డులు తిరగరాసిన ప్రధాని ప్రసంగం

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రధాని మోడీ చేసిన లాక్‌డౌన్‌ ప్రకటన రికార్డులు తిరగరాసింది. ఇప్పటి వరకు అత్యధిక వ్యూయర్‌షిప్‌ సాధించిన టెలివిజన్‌ ప్రసంగంగా నిలిచింది. 2016 నోట్ల రద్దు స్పీచ్‌ను ఇది అధిగమించినట్లు టీవీ రేటింగ్‌ ఏజెన్సీ బార్క్‌ ఇండియా...
1 2,141 2,142 2,143 2,144 2,145 2,283
Page 2143 of 2283