News

News

దేశమంతా ఒక్కటై జ్యోతి వెలిగించింది

ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు కరోనాపై పోరుకు స్ఫూర్తినిస్తూ యావత్‌ జాతి ఒక్కటైంది. సమైక్యతను చాటుతూ దేశవ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి 9.09 నిమిషాల వరకు దీపాల వెలుగులు ప్రసరించాయి. నగరాలు, పట్టణాల నుంచి గ్రామాల వరకు దీన్ని...
ArticlesNews

మానవ జీవితానికి లక్ష్యమేమిటి ?

ఏలిస్ అనే చిన్న పిల్ల సంత రద్దీలో తల్లి నుంచి విడిపోతుంది. కంగారుగా అటూ ఇటూ చూసుకుంటూ ఒక నిర్మానుష్యమైన బాట మీదకు వస్తుంది. “నేను ఇంటికి ఎలా వెళగలను? అమ్మనెలా చూడగలను?” అని ఏడుపు లంకించుకొంటుంది. ఇంతలో ఒక పిల్లి...
News

కాబూల్ గురుద్వారా దాడి సూత్రధారి అరెస్ట్‌

అఫ్గానిస్థాన్‌లో సిక్కుల ప్రార్థనా మందిరం గురుద్వారాపై ఇటీవల జరిపిన దాడిలో సూత్రధారిగా భావిస్తున్న ఐసిస్‌ ఉగ్రవాది అబ్దుల్లా ఒరఖ్‌జాయ్‌ అలియాస్‌ అస్లాం ఫరూకీని అఫ్గాన్‌ నిఘా వర్గాలు అరెస్టు చేశాయి. ఇతడికి పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలున్నట్లు గుర్తించారు. ఐసిస్‌లోని...
News

ప్రమాదకర పరిస్థితులలో చర్చిలో ప్రార్ధనలా?

కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశమంతటా లాక్ డౌన్ అమలులో ఉన్నా, రోజూ వందల సంఖ్యలో కొత్త కరోనా కేసులు నమోదవుతున్నా కొంతమందికి మాత్రం బుద్ధి రావటం లేదు. ఒకవైపు ఢిల్లీలోని నిజాముద్దీన్ లో జరిగిన మార్కత్ జమాతే ప్రార్థనలలో పాల్గొన్న అనేకులు...
News

9 మంది ఉగ్రవాదులు హతం

కశ్మీర్‌లో గడిచిన 24 గంటల్లో తొమ్మిది మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. దక్షిణ కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడుల్లో ఇటీవల నలుగురు పౌరులు మృతి చెందారు. పౌరులపై దాడి తర్వాత భద్రతా బలగాలు ఆపరేషన్‌ చేపట్టాయి. భద్రతా బలగాల కాల్పుల్లో బత్‌పురా...
News

అర్ధిస్తున్న అగ్రదేశం

కరోనా వైరస్‌ చికిత్సలో ప్రభావం చూపుతుందని భావిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మందుల్ని తమకు అందించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీని కోరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. ఆ దేశంలో వైరస్‌ విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతులపై...
News

హిందూ శరణార్ధి కుటుంబాలకు సేవాభారతి సాయం

పాకిస్థాన్ నుండి వచ్చి డిల్లీలోని రోహిణి ప్రాంతంలో తలదాచుకుంటున్న హిందూ శరణార్థులకు ఈ లాక్-డౌన్ సమయంలో సహాయం చేయడానికి ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు ముందుకు వచ్చారు. "సేవా భారతి" ద్వారా 106 హిందూ శరణార్ధుల కుటుంబాలకు రేషన్ ఏర్పాటు చేశారు. వారందరికీ రేషన్...
News

కరోనా కట్టడికి సత్యసాయి ట్రస్ట్‌ భారీ విరాళం

కరోనా మహమ్మారిపై ఏపీ సర్కార్‌ చేస్తున్న పోరాటానికి సత్యసాయి ట్రస్టు తన వంతు సహకారం అందించింది. ఈ మేరకు సీఎం సహాయ నిధికి రూ.5 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. ఈ మొత్తాన్ని కరోనా నివారణ చర్యల కోసం వినియోగించాలని ప్రభుత్వాన్ని...
News

ఎక్కువ కేసులు అక్కడివే

దేశంలో నమోదైన 30 శాతం కేసులు ఒక్క ప్రదేశానికి సంబంధించినవేనని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తబ్లిగీ జమాత్‌ సమ్మేళనం పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా ఈ విషయం పేర్కొంది. మొత్తం 17 రాష్ట్రాల్లో 1023 పాజిటివ్‌ కేసులు తబ్లిగీ జమాత్‌కు సంబంధం...
News

డిల్లీ సమావేశ నిర్వాహకులపై కేసులు

దేశరాజధానిలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో జరిగిన తబ్లిగి జమాత్‌ కార్యక్రమానికి హాజరైన వారిలో 24 మందికి కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమ నిర్వాహకులైన మౌలానా సాద్‌ తదితరులపై 'అంటువ్యాధుల చట్టం 1897' ప్రకారం...
1 2,140 2,141 2,142 2,143 2,144 2,283
Page 2142 of 2283