దేశమంతా ఒక్కటై జ్యోతి వెలిగించింది
ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు కరోనాపై పోరుకు స్ఫూర్తినిస్తూ యావత్ జాతి ఒక్కటైంది. సమైక్యతను చాటుతూ దేశవ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి 9.09 నిమిషాల వరకు దీపాల వెలుగులు ప్రసరించాయి. నగరాలు, పట్టణాల నుంచి గ్రామాల వరకు దీన్ని...









