ప్రముఖ సినీ దర్శకుడు స్వర్గీయ బాపు గారి వర్థంతి సందర్భంగా సంస్కార భారతి, ఆంధ్రప్రదేశ్ వారు "బాపు" రే చిత్రం పేరుతో చిత్ర కళా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలలో విభాగం - 1 లో 10 నుంచి 15 సంవత్సరాల...
కన్యాకుమారిలో వివేకానంద స్మారకం ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వివేకానంద రాక్ మెమోరయల్ మరియు వివేకానంద కేంద్ర, కన్యాకుమారి వారు ఈ ఏడాది సెప్టెంబర్ 12న సాయంత్రం 6.30 నుంచి 7.45 వరకు "ఆత్మనిర్భర్ భారత్ మరియు ఈశాన్య భారతం"...
లద్దాఖ్ ప్రాంతంలో చైనా ఆర్మీ దురాక్రమణను తిప్పికొట్టడానికి సైనిక చర్యకు కూడా సిద్ధంగా ఉన్నామని త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ స్పష్టం చేశారు. సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి భారత్, చైనా మధ్య చర్చలు విఫలమైనప్పుడు మాత్రమే ఈ అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు. ఆదివారం...
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకురానున్న నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ 2020) అమలులో విద్యార్థులకు భారతీయ సంప్రదాయాన్ని మరింత చేరువ చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం విద్యార్థులకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బొమ్మలతో బోధన చేయనున్నట్లు కేంద్ర విద్యాశాఖ...
దేశ రక్షణకు సరిహద్దుల్లో గస్తీ కాయడమే కాదు పక్క వారికి ఆపదొస్తే అదే స్ఫూర్తిని కనబరుస్తామని చాటారు మన జవాన్లు. గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించేందుకు పెద్ద సాహసమే చేశారు. రాళ్లూ రప్పలు, వాగులూ వంకలూ దాటుకుంటూ 15 గంటల పాటు...
పంజాబ్లో సరిహద్దు ప్రాంతాల నుంచి భారత్లోకి అక్రమంగా చొరబడుతున్న ఐదుగురిని బీఎస్ఎఫ్ దళాలు కాల్చి చంపాయి. తార్న్ తరన్ జిల్లా ఖేమ్కరన్ సరిహద్దు ప్రాంతంలో శనివారం ఉదయం 4.45 గంటల ప్రాంతంలో ఐదుగురు చొరబాటుదారులు భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడాన్ని బీఎస్ఎఫ్ జవానులు...
యూరప్లో సంభవించిన తాజా పరిణామాల చర్చకు ఓ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఫ్రాన్స్లో నిర్వహించారు. కరోనా వైరస్, బెలారస్ రాజకీయ అస్థిరత, లెబనాన్ పేలుళ్లు, రష్యా ప్రతిపక్ష నేత ఆరోగ్యస్థితి తదితర అంశాలను గురించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వివిధ యూరప్...
సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ వ్యవహార శైలిపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో జస్టిస్ గొగొయ్ తీరుపై ఈ వ్యాజ్యం దాఖలైంది. గత రెండేళ్లుగా వాదనల...
లాక్డౌన్ సమయంలో ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో పోరాడుతుండగా, పాకిస్తాన్లోని ఇస్లామిక్ శక్తులు మైనారిటీ హిందువులను వేధించటమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. పాకిస్తాన్లోని లియారి జిల్లాలో దేశ విభజనకు పూర్వం నుంచీ వున్న ఒక హనుమాన్ మందిరాన్ని ఒక బిల్డర్ ఆదివారం కూల్చివేసినట్లు...
గూఢచర్యం ఆరోపణలతో పాక్ జైల్లో ఉన్న భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ మరశిక్షపై భారత న్యాయవాదితో రివ్యూ పిటిషన్ దాఖలు చేయించాలని భావిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి పాకిస్థాన్తో దౌత్యపరమైన చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది....