News

News

ప్లాస్మా దానం చేసిన ఆరెస్సెస్ నేత

ఆరెస్సెస్ ఆంద్ర ప్రాంత ప్రచార ప్రముఖ్, శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత శ్రీ బయ్యా వాసు, వారి కుమార్తె శ్రీమతి పద్మ నివేదిత కరోనాతో పోరాడుతున్న వారికి ప్లాస్మా థెరపీకి ఉపయోగపడేందుకు ప్లాస్మా దానం చేశారు. ఇటీవల వీరిరువురు కోవిడ్ బారిన...
News

శ్రీశైలం రథం భద్రతను సమీక్షించిన ఆలయ ఈఓ

శ్రీశైలం క్షేత్రంలోని భ్రమరాంబ, మల్లికార్జున స్వామి ఆలయ రథం భద్రతను ఈవో కె.ఎస్‌.రామారావు, ఈఈ మురళీ బాలకృష్ణ సోమవారం పరిశీలించారు. తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అంతర్వేదిలో రథం అగ్నికి ఆహుతయిన నేపథ్యంలో శ్రీశైలం మల్లన్న రథం భద్రతకై పటిష్ట చర్యలు...
News

భారత్ – చైనా సరిహద్దుల్లో కాల్పులు?

గతకొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న భారత్‌-చైనా సరిహద్దుల్లో వాతావరణం మరింత వేడెక్కినట్లు తెలుస్తోంది. తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సో సరస్సు సమీపంలో ఇరు దేశాల బలగాలు గాల్లోకి హెచ్చరికల కాల్పులు జరిపినట్లు సమాచారం. అయితే, తొలుత భారతే కాల్పులు జరిపిందంటూ...
News

ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతం

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసులు-మావోయిస్టుల మధ్య ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. మందుపాతర పేల్చిన గంటల వ్యవధిలోనే ఈ ఎదురుకాల్పులు జరిగాయి....
News

పురాతన ఆలయ ధ్వజస్తంభాన్ని పెకలించిన దుండగులు

అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని చారిత్రాత్మకమైన రథాన్ని గుర్తు తెలియని దుండగులు తగులబెట్టిన ఘటన మరువకముందే కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలంలో కూడా హిందూ భక్తులను కలచివేసే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.... బేతంచెర్ల పరిధిలోని ప్రముఖ...
News

చెట్టుకు పుట్టినరోజు వేడుకలు

ప్రకృతిలో భాగమైన చెట్ల గొప్పతనాన్ని తెలియజేస్తూ కొందరు యువకులు ఓ వృక్షానికి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. రావి చెట్టుకు నలభై ఏళ్లు నిండిన సందర్భంగా కేక్‌ కోసి సంబరాలు చేసుకున్నారు. తమిళనాడు కోయంబత్తూర్‌లోని పులియాకులం కురుపారాయణ్‌ కోయిల్‌ వీధిలో చాలా...
NewsSeva

సేవాభారతి ఆధ్వర్యంలో ప్లాస్మా దానం

సేవాభారతి కర్నూలు ఆధ్వర్యంలో సంఘమిత్ర మార్గదర్శనంలోకర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి లోని రోగులకు ప్రాణ దానం నిమిత్తం నంద్యాల సంఘమిత్ర నుండి ఈ రోజున  నలుగురు ప్లాస్మా దాతలు కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ప్లాస్మా దానం చేశారు. సురేష్, నాగ సుధాకర్, రఘు, సూర్యతేజ...
ArticlesNews

బెంగళూరు అల్లర్లపై నిజనిర్ధారణ కమిటీ నివేదిక.. బయటపడ్డ ఆందోళన కలిగించే వాస్తవాలు

ఆగస్టు, 11, 2020 న ఫేస్ బుక్ వివాదంతో చెలరేగిన అల్లర్లకు సంబంధించి వాస్తవ విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిజనిర్ధారణ కమిటీ తన నివేదికను కర్ణాటక సీఎం ఎడ్యూరప్ప కు సమర్పించింది. కమిటీ సభ్యులు...
ArticlesNews

భారత్ హైపర్‌సోనిక్‌ ఆయుధ పరీక్ష విజయవంతం

చైనా నుంచి ఎదురయ్యే హైపర్‌సోనిక్‌ ఆయుధ ముప్పును ఎదుర్కొనేందుకు భారత్‌ కూడా మెల్లగా ముందడుగు వేస్తోంది. భవిష్యత్తులో యుద్ధతంత్రాన్ని శాసించే ఈ టెక్నాలజీలో కూడా భారత్‌ కీలక దశను దాటింది. ఇప్పటికే పొరుగున వున్న డ్రాగన్‌ చెంతకు ఈ టెక్నాలజీ చేరి...
News

‘లవకుశ’ చిత్రంలో లవుడి పాత్రధారి నాగరాజు మృతి

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విశేష ప్రేక్షకాదరణ పొందిన పౌరాణిక చిత్రం 'లవకుశ'లో లవుడి పాత్ర పోషించిన నటుడు నాగరాజు కన్నుమూశారు. హైదరాబాద్‌ గాంధీనగర్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా శ్వాసకోస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న...
1 2,082 2,083 2,084 2,085 2,086 2,286
Page 2084 of 2286