News

News

అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి దివ్య రథం దగ్ధమైన ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. ఈ మేరకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో...
ArticlesNews

ముస్లిం యువత ఎందుకు ఇస్లాంని వదిలేస్తున్నారు?

విద్యావంతులైన ఇస్లామిక్ యువతరం ఇప్పుడు తమ విశ్వాసంలోని ప్రాధమిక అంశాలను ప్రశ్నిస్తోంది. ఇది కేవలం అమెరికాలోనో, పాశ్చాత్య దేశాలలోనో చోటుచేసుకుంటున్న పరిణామం కాదు.  మత విషయాలలో కఠినమైన నిబంధనలు కలిగిఉన్న సాంప్రదాయక ఇస్లామిక్ దేశాలైన పాకిస్తాన్, ఇరాన్, సుడాన్ లాంటి దేశాలలో...
News

రఫేల్‌ కి జై అన్న ధోనీ

శత్రువు గుండెల్లో వణుకు పుట్టించే రఫేల్‌ యుద్ధ విమానాలు భారత వైమానిక దళంలో అధికారికంగా చేరినందుకు టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ కొనియాడాడు. వీటి చేరికతో వాయుసేన శక్తి సామర్థ్యాలు మరింత పెరుగుతాయని పేర్కొన్నాడు. భీకరంగా పోరాడే అత్యుత్తమ ఫైటర్‌...
News

శ్రీకాకుళంలో  సముద్ర పూజ

మత్స్యకార సంక్షేమ సమితి-శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంత బొమ్మాలి మండలం మరువాడ గ్రామంలో 02.09.2020 తేది భాధ్ర పద పౌర్ణమిరోజున వరుణ యాగం మరియు సాయంత్రం సముద్ర హారతి మత్స్యకార సంక్షేమ సమితి - భక్తి విభాగం జిల్లా కార్యదర్శి...
News

యుద్ధానికి సిద్ధమైన తేలికపాటి హెలికాఫ్టర్లు

అత్యధిక ఉష్ణోగ్రతలు, ప్రతికూల వాతావరణ పరస్థితులు ఉండే ఎత్తైన ప్రాంతాల్లో సైతం మెరుగ్గా ఎగరగలిగే సామర్థ్యం ఉన్న లైట్‌ యుటిలిటీ హెలికాప్టర్‌(ఎల్‌యూహెచ్‌)ను విజయవంతంగా పరీక్షించినట్లు హిందూస్థాన్‌ ఎరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) తెలిపింది. దీన్ని పూర్తి దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసినట్లు పేర్కొంది. హిమాలయ...
GalleryNewsProgramms

రథాల దగ్ధం అసలు నిందితులను వెంటనే అరెస్టు చెయ్యాలి : విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర వ్యాప్త నిరసన

అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైన దుర్ఘటనకు నిరసనగా రాష్ట్రంలోని అన్ని RDO  కార్యాలయాల వద్ద విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు  ధర్నా నిర్వహించారు.  రాష్ట్రంలో అన్ని RDO  కార్యాలయాల వద్ద ఈ నిరసన ప్రదర్శనలు జరిగాయి.  అన్నిచోట్లా సబ్ కలెక్టర్లకు  రాష్ట్రంలో...
News

నేత్రదాన మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి – ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

నేత్రదాన మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న 'సక్షమ్'‌ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన నేత్రదాన పక్షోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. నేత్రదానాన్ని శ్రేష్ఠమైన దానంగా...
News

“మిషన్ విశ్వాస్” చేపట్టి కరోనా బాధితులకు వైద్య సేవలందిస్తున్న స్వయం సేవకులు

మహారాష్ట్రలోని నాగపూర్ లో గత కొన్ని రోజులుగా కరోనా విజృంభిస్తోంది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయించాలని  నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు ఉన్నందున...
News

రథం దగ్ధం వ్యవహారంలో కుట్ర ఉంది – హిందూ సంఘాల ఆగ్రహం – మంత్రుల ఘోరావ్

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామి దివ్య రథం దగ్ధమైన ఘటనపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా అంతర్వేది పర్యటనకు వెళ్లిన రాష్ట్ర మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్‌, పినిపె విశ్వరూప్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హిందూ సంఘాల ఆగ్రహాన్ని...
News

35 జాతీయ నేత్ర దానోత్సవ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం

ప్రతి సంవత్సరం భారతదేశంలో 80 లక్షలకు పైగా ప్రజలు మరణిస్తున్నారు, అయితే 30 వేల మంది మాత్రమే నేత్రదానం చేస్తున్నారు. అంటే 1% కన్నా తక్కువ. వచ్చే 5 సంవత్సరాలలో భారత్ కార్నియా అంధత్వం లేకుండా ఉండటానికి ప్రతి సంవత్సరం కనీసం...
1 2,081 2,082 2,083 2,084 2,085 2,286
Page 2083 of 2286