News

News

భక్తులకు ధర్మ దర్శన సౌకర్యం కల్పించండి

తిరుమల తిరుపతి సంరక్షణ సమితి చిత్తూరు జిల్లా సర్వసభ్య సమావేశం భైరాగిపట్టెడలోని వెంకటకృప నిలయం నందు శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి TTSS జిల్లా అధ్యక్షులు హరికృష్ణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సామాజిక సమరసత జాతీయ కన్వీనర్...
News

ఐఎస్‌ఐకి సమాచారమిస్తున్న హెచ్‌ఏఎల్‌ ఉద్యోగి అరెస్ట్‌

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)కు చెందిన ఓ ఉద్యోగి దీపక్ శ్రీసత్ (41)ని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్‌ చేశారు. యుద్ధవిమానాలు, తయారీ యూనిట్‌కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చెందిన నిఘా విభాగం ఐఎస్‌ఐకి చేరవేసినందుకు అతడిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు...
NewsSeva

శ్రీ మోహన్ భాగవత్ చేతుల మీదుగా సేవాభారతి “రక్త సేవ” యాప్ ఆవిష్కరణ

ఈరోజు నూతక్కిలో జరుగుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్  ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత  సమావేశాలలో RSS సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ పాల్గొన్నారు. సేవాభారతి అభివృద్ధి చేసిన "రక్త సేవ” యాప్ ను ఆవిష్కరించారు. ఈ రక్త సేవ యాప్ ద్వారా కార్యకర్తను, రక్త...
News

కీలక ప్రదేశాల ఫొటోలు తీసి పాక్ కు చేరవేస్తూ…..

పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జమ్మూ కశ్మీర్‌లోని సాంబ జిల్లాకు చెందిన కుల్జీత్‌ కుమార్‌ అనే వ్యక్తి జిల్లాలోని పలు కీలక ప్రదేశాల ఫొటోలు తీసి వాటిని పాక్‌కు చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 2018...
News

RSS Chief in Andhrapradesh

Rashtriya Swayamsevak Sangh Sir Sanghchalak Shri Mohan Bhagwat, who arrived in Andhra Pradesh as part of his two-day visit, visited Kanakadurga Temple in Vijayawada this morning. On this occasion  temple...
News

కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఆరెస్సెస్ చీఫ్

తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు విచ్చేసిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ ఈరోజు ఉదయం విజయవాడలోని కనకదుర్గ ఆలయాన్ని సందర్శించారు.  ఈ సందర్భంగా ఆలయ ఈవో,  అర్చకులు వారికి ఘన స్వాగతం...
News

ఆరెస్సెస్ ఛీఫ్ ఆంధ్ర పర్యటనపై పత్రికా ప్రకటన

పత్రికా ప్రకటన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సర్ సంఘచాలకులు మాన్యశ్రీ మోహన్ భాగవత్ గారు రెండు రోజుల పర్యటన కోసం విజయవాడ దగ్గర విజ్ఞాన విహార, నూతక్కి వచ్చియున్నారు.ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఎంపిక చేసిన ఆంధ్ర ప్రదేశ్ కార్యకర్తలతో కలసి కార్య...
News

ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

ఐసిస్ తో సంబంధాలున్న బెంగళూరుకు చెందిన ఇద్దరు నిందితులను ఎన్ఐఏ గురువారం అరెస్టు చేసింది. నిందితుల్లో అహ్మద్ అబ్దుల్ చెన్నైలోని ఒక బ్యాంకులో వ్యాపార విశ్లేషకుడు కాగా ఇర్ఫాన్ నాసిర్ బెంగుళూరులోని బియ్యం వ్యాపారి అని ఎన్ఐఏ తెలిపింది. బెంగళూరు కేంద్రంగా...
News

భీమా-కోరేగావ్‌ కేసులో ఫాదర్ స్టాన్ స్వామి అరెస్టు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భీమా కోరేగావ్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ మరో మానవ హక్కుల కార్యకర్తను అదుపులోకి తీసుకుంది. ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఫాదర్ స్టాన్ స్వామి(83)ని ఎన్‌ఐఏ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ని ముంబయికి తరలించనున్నారు....
1 2,066 2,067 2,068 2,069 2,070 2,286
Page 2068 of 2286