News

News

ఎల్‌ఓసీ దరి కోవెలకు గణేష్‌ విగ్రహం తరలింపు

సైనికుల భద్రతే తనకు ముఖ్యం... మహిళా భక్తురాలు కిరణ్బాలా ఇషర్‌ ముంబై: వినాయక చవితి సమీపిస్తుండడంతో భారతదేశ వ్యాప్తంగా పూజా సన్నాహాలు ఊపందుకున్నాయి. ప్రకృతి అందాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన జమ్మూకశ్మీర్‌లోనూ పనులు చురుగ్గా సాగుతున్నాయి. గణపతి పూజ నిమిత్తం తాజాగా...
News

ముమ్మాటికీ మండపాల్లోనే చవితి ఉత్సవాలు జరుపుతాం…

హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దు అరెస్టులు చేస్తే ప్రతిఘటిస్తాం... హిందూ సంస్థల హెచ్చరిక నెల్లూరు: అనాదిగా వస్తున్న హిందువుల పండగలపై కక్షబూని, లేనిపోని నిబంధనలతో హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అరెస్టులు పేరిట అరాచకాలు సృష్టిస్తే ప్రతిఘటిస్తామని హిందూ సంఘాలు హెచ్చరించాయి....
News

భారతీయులంతా హిందువులే…

ఆర్‌ఎస్‌ఎస్‌ స‌ర్ సంఘ్ చాల‌క్‌ మోహన్‌ భగవత్‌ ముంబయి: దేశంలోని హిందువులు, ముస్లిముల మూలాలన్నీ ఒక్కటే అని రాష్ట్రీయ స్వయంసేవక  సంఘ్ స‌ర్ సంఘ్ చాల‌క్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) మోహన్‌ భగవత్‌ పేర్కొన్నారు. ప్రతి భారతీయుడూ హిందువేనని వ్యాఖ్యానించారు. తెలివైన ముస్లిం నాయకులు మతోన్మాదులకు...
News

చైనా ప్రాజెక్టులతో పర్యావరణానికి పెనుముప్పు!

అంతర్జాతీయ హక్కులు, భద్రత సంస్థ హెచ్చరిక న్యూఢిల్లీ: చైనా చేపడుతున్న బెల్ట్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ పథకంతో పర్యావరణం దెబ్బతింటుందని, భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో సుమారు 90 శాతం కార్బన్‌ ఇంటెన్సివ్‌, శిలాజ ఇంధనంతో...
News

ఐసిస్‌తో ఇరాక్‌ అతలాకుతలం!

న్యూఢిల్లీ/బాగ్దాద్‌: కరుడుగట్టిన ఐసిస్‌ ఉగ్రవాదులతో ఇరాక్‌ అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా ఆ దేశంలోని పోలీసులనే లక్ష్యంగా చేసుకుని, పాల్పడుతున్న దాడులకు అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఐసిస్‌ తాజా దాడుల్లో 13 మంది ఇరాకీ పోలీసులు మృత్యువాత పడ్డారు. చెక్‌పోస్ట్‌ వద్ద విధుల్లో...
News

గణపతి మండపాలకు అనుమతివ్వాల్సిందే…

ఏపీలో కదంతొక్కిన బీజేపీ శ్రేణులు విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల పదోతేదీన జరుపతలపెట్టనున్న వినాయక ఉత్సవాలపై ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు విధించకుండా అనుమతులు ఇవ్వాలని సోమవారం రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) శ్రేణులు కదంతొక్కాయి. తాము కరోనా నిబంధనలు పాటిస్తూ మండపాల్లోనే...
News

కోయంబత్తూరులో ‘కరపత్రం పాస్టర్‌’ అరెస్టు!

న్యూఢిల్లీ: కోయంబత్తూరులోని ఓ పాస్టర్‌ మతపరమైన ఉద్రిక్తతలకు పాల్పడడంతో పోలీసులు అరెస్టు చేశారు. హిందూ మతాన్ని రక్షించడానికి, హిందూ మత స్మారక కట్టడాలను రక్షించడానికి తమిళనాడుకు చెందిన మత, సాంస్కృతిక సంస్థ హిందూ మున్నాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సెయింట్‌ పాల్స్‌...
News

సేంద్రియ వ్యవసాయంతో ఎర్ర బెండ!

భోపాల్‌: ఇప్పటి వరకు ఆకుపచ్చ బెండకాయలనే చూశాం. తాజాగా ఎర్ర బెండకాయలు మన ఇంట్లోకి రానున్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఓ రైతు సేంద్రియ పద్ధతిలో ఎర్ర బెండకాయలను పండిస్తూ.. లాభాలు గడిస్తున్నాడు. భోపాల్‌ జిల్లాలోని ఖజూరి కలాన్‌ ప్రాంతానికి చెందిన రైతు శ్రీశ్రీలాల్‌...
News

ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు

అమరావతి: ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇది క్రమంగా ఒడిశా వైపు ప్రయాణించే...
News

పంజ్‌షిర్‌పై తాలిబన్ల జెండా!

కాబూల్‌: పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌పై పట్టు సాధించేందుకు జరుగుతున్న పోరులో తాలిబన్లు పైచేయి సాధించారు. మొత్తం ఆ ప్రాంతమంతా వాళ్ల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఈ మేరకు సోమవారం ఉదయం అధికారికంగా తాలిబన్లు ఈ విషయాన్ని ప్రకటించుకున్నారు. ప్రావిన్షియల్‌ గవర్నర్‌ కార్యాలయం ముందు తాలిబన్‌...
1 2,066 2,067 2,068 2,069 2,070 2,430
Page 2068 of 2430