News

News

రిజర్వేషన్లు నిజమైన దళితులకే దక్కాలి

విజయవాడలోని స్థానిక అయోధ్యనగర్లో గల హైందవి భవనంలో హిందూ షెడ్యూల్డ్ కులాల పరిరక్షణ సమితి -  ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో “దళితుల రిజర్వేషన్ల దుర్వినియోగం - పరిరక్షణ” అనే అంశంపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా హిందూ షెడ్యూల్డ్ కులాల...
News

ఈ నెల 16 నుంచి ఐదు రోజుల పాటు తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం

శబరిమల అయ్యప్ప దేవాలయాన్ని ఈ నెల 16 నుంచి ఐదు రోజుల పాటు తెరవనున్నట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు(టీడీబీ) వెల్లడించింది. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను పక్కాగా అమలు చేయనున్నారు. కేవలం దర్శనం కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న భక్తులకు మాత్రమే ఆలయ...
News

లష్కరే తోయిబా టాప్‌ కమాండర్‌ జహిద్‌ టైగర్‌ సహా నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం, పుల్వామా జిల్లాల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో లష్కరే తోయిబా టాప్‌ కమాండర్‌ జహిద్‌ టైగర్‌ కూడా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. రెండు చోట్ల వేర్వేరుగా జరిగిన ఎన్‌కౌటర్‌లో జైషే మహ్మద్‌, లష్కరే తోయిబా...
News

అఫ్గానిస్థాన్‌లో బాంబు పేలుడు – ఏడుగురి మృతి

అఫ్గానిస్థాన్‌లోని హెల్మండ్‌ ప్రావిన్సులో జరిగిన బాంబు పేలుడులో ఐదుగురు మృతి చెందారు. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రావిన్సు గవర్నర్‌ ఉమర్‌ జాక్‌ ఈ ప్రమాదాన్ని ధ్రువీకరించారు. రోడ్డు పక్కన దాచి ఉంచిన పేలుడు పదార్థాల వల్లే ఘటన జరిగినట్లు...
News

ఈ ఏడాది చొరబాట్లను సమర్థంగా అడ్డుకోగాలిగాం: ఆర్మీ కమాండర్‌

జమ్మూకశ్మీర్‌లో సరిహద్దు వెంబడి నియంత్రణ రేఖ వద్ద పరిస్థితి అదుపులోనే ఉందని శ్రీనగర్‌ బేస్‌ ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ బీఎస్‌ రాజు తెలిపారు. ఈ ఏడాది భద్రతా దళాలు భారీ స్థాయిలో ఉగ్ర చొరబాట్లను అడ్డుకోగలిగాయని ఆయన తెలిపారు. ఈ...
News

పాక్ ఆయుధ సరఫరా కుట్రను భగ్నం చేసిన భారత సైన్యం

భారత్‌లో విధ్వంసం సృష్టించాలని పాకిస్థాన్‌ చేస్తున్న కుట్రలను సైన్యం మరోసారి భగ్నం చేసింది. నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ ఆయుధాల సరఫరాను చాకచక్యంగా అడ్డుకుంది. ఈ ఉదయం జమ్ముకశ్మీర్‌లోని కెరన్‌ సెక్టార్‌లో గల కిషన్‌గంగా నదిలో ఉగ్రవాదుల కదలికలను ఆర్మీ గుర్తించింది....
News

ఫ్లిప్‌కార్ట్‌ కు నాగాలాండ్ ఏ దేశంలో ఉందో తెలీదట

దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ చిక్కుల్లో పడింది. ఓ వినియోగదారుడికి ఇచ్చిన సమాధానంలో నాగాలాండ్‌ భారత్‌లో లేదంటూ పేర్కొనడంతో విమర్శలు ఎదుర్కొంది. నెటిజన్ల నుంచి వచ్చిన ట్రోల్స్‌కు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఆ రాష్ట్రానికి డెలివరీలను కూడా ప్రారంభించింది. తమ రాష్ట్రానికి...
News

జమ్మూకాశ్మీర్ లో ఇద్దరు ఉగ్రవాదులు ఖతం

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు ఏరివేత కొనసాగుతూనే ఉంది. కుల్గామ్ జిల్లాలోని చిన్ గామ్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రత బలగాలు ఎన్ కౌంటర్ చేసినట్టు కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీటర్ ద్వారా వెల్లడించారు. కుల్గామ్ లో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్న...
News

దేవాలయ భూమి కోసం పూజారి సజీవదహనం

దేవుడి భూమి గురించి జరిగిన గొడవలో పూజారిని సజీవదహనం చేసిన దారుణమైన ఘటన రాజస్థాన్‌లోని కరౌలి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరౌలిలోని బుక్నా గ్రామానికి చెందిన బాబూ లాల్‌ వైష్ణవ్‌ స్థానిక రాధాకృష్ణ ఆలయంలో పూజారిగా ఉన్నారు....
1 2,065 2,066 2,067 2,068 2,069 2,286
Page 2067 of 2286