News

News

కేంద్రంకు ‘సుప్రీం’ ప్రశంసలు

న్యూఢిల్లీ: కరోనా కారణంగా చనిపోయిన వారిని కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ఎంతో మంది డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. సుప్రీం కోర్టులో కూడా పలువురు పిటీషన్లు వేశారు. వీటిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం కరోనా కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ....
News

ప్రార్థన కోసం పాస్టర్‌ దగ్గరికి వెళితే…

పాలకొల్లు: పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ పాస్టర్‌కు దుర్బుద్ది పుట్టింది. చందపర్రుకు చెందిన 50 ఏళ్ల నక్కా చిట్టిబాబు అనే పాస్టర్‌ వద్దకు లంకలకోడేరు చెందిన ఓ యువతిని, ఆరోగ్య పరిస్థితి బాగోలేక ప్రార్థన చేయించడానికి ఆమె తల్లిదండ్రులు తీసుకువెళ్ళారు. ఇదే...
News

జపాన్‌ ప్రధానితో మోడీ భేటీ

వాషింగ్టన్ డిసి: అమెరికా పర్యటనలో భాగంగా.. జపాన్‌ ప్రధాని యొషిహిడె సుగాతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఇండో పసిఫిక్‌ ప్రాంతం, ప్రాంతీయ పరిణామాలు, సరఫరా గొలుసులో స్థిరత్వం, వాణిజ్యం, డిజిటల్‌ ఎకానమీ, వాణిజ్య, సాంస్కృతిక, వ్యూహాత్మక సంబంధాల బలోపేతం వంటి అంశాలపై...
News

భారత సైన్యంలో అర్జున్‌ యుద్ధ టాంకులు

కొనుగోలుకు రక్షణశాఖ సన్నాహం న్యూఢిల్లీ: 118 ఎమ్‌బీటీ(మెయిన్‌ బ్యాటిల్‌ ట్యాంక్స్‌) అర్జున ట్యాంకులు భారత అమ్ముల పొదిలో చేరనున్నాయి. ట్యాంకుల కొనుగోలుకు ఈమేరకు ఒప్పందం కుదుర్చుకుంది భారత రక్షణశాఖ. రూ. 7,523కోట్లుకు చెన్నైకు చెందిన హెవీ వెహికిల్స్‌ ఫ్యాక్టరీకి అర్జున ఎమ్‌కే-1ఏ...
News

పంజాబ్‌లో ఖలిస్థాన్‌ ఉగ్రవాదులు అరెస్ట్‌

భారీ పేలుడు కుట్ర భగ్నం చండీగఢ్: పంజాబ్‌ ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌కు చెందిన ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. తార్న్‌తారన్‌లోని భికివిండ్‌ ప్రాంతంలో ముష్కరులు ఉన్నారన్న పక్కా సమాచారం మేరకు దాడి చేసి పట్టుకోగలిగారు. వారి నుంచి రెండు టిఫిన్‌ బాక్సు బాంబులు,...
News

ఉగ్రవాదానికి కేంద్రంగా ఇస్లామాబాద్‌

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలహారిస్‌ ఆరోపణ వాషింగ్టన్‌ డిసి: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ సందర్భంగా.. ఉగ్రవాదంలో పాకిస్థాన్‌ పాత్రను అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ప్రస్తావించారు. ఉగ్రవాద ముఠాలకు ఇస్లామాబాద్‌ మద్దతు, సాయంపై పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ...
ArticlesNews

తేనెలొలికే పలుకుల ‘చిలక’మర్తి లక్ష్మీనరసింహం

"భరతఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగ దూడలై యేడ్చుచుండ తెల్లవారను గడుసరి గొల్లవారు. పితుకుచున్నారు మూతులు బిగియగట్టి". భారతీయులను అనేక బాధలకు, అవమానాలకు గురిచేస్తున్న ఆంగ్లేయుల దౌర్జన్యాలనూ, కుటిల రాజనీతిజ్ఞతనూ, దోపిడీ విధానాలను తీవ్రంగా దుయ్యబడుతూ బిపిన్ చంద్రపాల్ రాజమహేంద్రవరంలో 5...
News

అక్టోబ‌రు 2 నుండి శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుమ‌ల: టిటిడికి అనుబంధంగా ఉన్న కీల‌ప‌ట్ల‌లోని శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయంలో అక్టోబ‌రు రెండోతేదీ నుండి నాలుగో తేదీ వరకు పవిత్రోత్సవాలు జ‌రుగనున్నాయి. అక్టోబ‌రు ఒక‌టోతేదీన సాయంత్రం ఆచార్య‌వ‌ర‌ణం, సేనాధిపతి ఉత్సవం, మృత్సంగ్ర‌హ‌ణం, అంకురార్పణ నిర్వ‌హిస్తారు. ఆల‌యంలో ఏడాది పొడ‌వునా నిర్వ‌హించే కైంక‌ర్యాల్లో...
News

క్రైస్తవ మిషనరీలు నా తల్లినీ మతం మార్చేశాయి…

కర్ణాటక అసెంబ్లీలో హోసదుర్గ్‌ ఎమ్మెల్యే శేఖర్‌ ఆగ్రహం చర్యలకు రాష్ట్ర హోం మంత్రి హామీ బెంగళూరు: క్రిస్టియన్‌ మిషనరీలు నా తల్లినీ మతం మార్చాయి... ఆమె నుదిటిపై కుంకుమ పూయవద్దని కోరింది. నా తల్లి మొబైల్‌ ఫోన్‌ రింగ్‌టోన్‌ కూడా క్రైస్తవ...
News

శ్రీకృష్ణ కోవెల వద్ద రహస్యంగా మాంసం విక్రయం

ఒకటిన్నర క్వింటాళ్ల సరుకు స్వాధీనం ఇద్దరి అరెస్టు మధుర: మధురలోని శ్రీకృష్ణుడి జన్మస్థలం చుట్టూ యోగి ప్రభుత్వం మాంసం, మద్యం అమ్మకాలను నిషేధించింది. అయినా కొంతమంది ముస్లిం వ్యాపారులు సీఎం ఆదేశాలను పెడచెవిన పెడుతున్నారు. బుధవారం పోలీసులు అదే ప్రాంతం నుండి...
1 2,047 2,048 2,049 2,050 2,051 2,430
Page 2049 of 2430