News

ArticlesNews

ఉత్తుంగ స్వేచ్చా తరంగం శ్రీ సుబ్రహ్మణ్య భారతి

20వ శతాబ్దికాలంలో తమిళనాడు ప్రాంతంలో జన్మించిన ప్రముఖ జాతీయకవి. వీరు సరళమైన భాషలో సహజసిద్ధమైన రీతిలో రచనలు చేసి, కవితలు వ్రాశారు. సమస్త భారతమూ ఒక్కటే అనే జాతీయ భావయుక్తమైన కవితలతో లక్షలాది ప్రజల హృదయాలలో దేశభక్తిని జాగృతమొనరించారు. వారు తమయొక్క...
ArticlesNews

నిష్కామ కర్మయోగి శ్రీ బాలాసాహెబ్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తృతీయ సర్ సంఘచాలక్ శ్రీ బాలాసాహెబ్ దేవరస్ పూర్తి పేరు మధుకర దత్తాత్రేయ దేవరస్. క్రీ.శ. 1915, డిశంబర్ 11న మార్గశిర శుద్ధ పంచమినాడు వారు జన్మించారు. వారి విద్యాభ్యాసం పూర్తిగా నాగపూర్ లోనే జరిగింది. నాగపూర్లో...
News

పాకిస్థాన్, హిందూ మహిళలను ఉంపుడుగత్తెలుగా, పెళ్లి కుమార్తెలుగా చైనాకు అమ్మేస్తోంది : అమెరికా దౌత్యవేత్త

పాకిస్థాన్, హిందూ మరియు క్రైస్తవ మహిళలను "ఉంపుడుగత్తెలు" మరియు "బలవంతపు వధువులు" గా చైనాకు విక్రయిస్తోందని మత స్వేచ్ఛకు సంబంధించిన అమెరికా ఉన్నత దౌత్యవేత్త శామ్యూల్ బ్రౌన్ బ్యాక్ తెలిపారు. "పాకిస్థాన్ లోని మతపరమైన మైనారిటీలు, క్రిస్టియన్ మరియు హిందూ మహిళలే...
News

కొత్త పార్లమెంట్‌ భవనానికి శంకుస్థాపన చేసిన ప్రధాని

ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణించే పార్లమెంట్‌ కొత్త భవనానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేడు శంకుస్థాపన చేశారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు సంసద్‌ మార్గ్‌లో వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ పునాదిరాయి వేసి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని తొలుత కేంద్రం...
ArticlesNews

హిందువులకి మానవహక్కులు ఉన్నాయా?

అసలు మానవహక్కులు అంటే ఏమిటి? ప్రతి మానవుడికి సహజసిద్ధంగా ఉండే హక్కులను మానవహక్కులని పిలుస్తాము. ఇవి జాతి, మత, దేశ, లింగ, భాషలకు అతీతంగా సర్వత్రా, మానవులందరికీ వర్తించే హక్కులు. వ్యక్తుల జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ, హింస, బానిసత్వం నుంచి...
News

పొరుగుదేశాలు కవ్విస్తున్న వేళ – భారీగా ఆయుధాలు సేకరిస్తున్న కేంద్రం

పొరుగు దేశాలు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్న వేళ దేశ ఆయుధ సంపత్తిని పెంచుకొనే దిశగా కేంద్రం చర్యలను ముమ్మరం చేసింది. ఈ మేరకు అత్యాధునిక ఆయుధాల కొనుగోళ్లను వేగవంతం చేసింది. గత ఏడాది కాలంలో అమెరికా నుంచి 3.4 బిలియన్‌...
News

కర్ణాటకలో గోవధ నిషేధ బిల్లుకు ఆమోదం

గోవధలను నివారించే దిశగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'గోవధ నిషేధం, పశువుల సంరక్షణ బిల్లు 2020'కు కర్ణాటక శాసనసభ ఆమోదం తెలిపింది. ఆ రాష్ట్ర పశు సంవర్థక శాఖా మంత్రి ప్రభు చవాన్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ...
News

శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయానికి జాతీయహోదా కల్పించండి – కేంద్రానికి తితిదే వినతి

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని జాతీయ వేద విశ్వవిద్యాలయంగా ప్రకటించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి డా. రమేష్ పోఖ్రియాల్‌ను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం దిల్లీలో కేంద్ర మంత్రిని...
News

27 హిందూ, జైన దేవాలయాలను కూల్చి కుతుబ్ మినార్ కాంప్లెక్స్ వద్ద మశీదును నిర్మించారు – ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు

27 హిందూ, జైన దేవాలయాలను కూల్చివేసి కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో క్వాత్-ఉల్-ఇస్లాం మశీదు నిర్మించారని పేర్కొంటూ ఢిల్లీలోని సాకేత్ కోర్టులో పిటిషన్‌ దాఖలయింది. జైన తీర్థంకర్ రిషబ్ దేవ్, హిందూ దేవుడు విష్ణుమూర్తి తరఫున హరిశంకర్ జైన్ మరియు న్యాయవాది రంజనా...
News

ఆక్రమణలో లక్షల ఎకరాల ఆలయ భూములు : ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ వెల్లడి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ల‌క్ష‌ల ఎక‌రాల దేవాదాయ శాఖ భూములు ఆక్ర‌మ‌ణ‌కు గురైన‌ట్టు రాష్ట్ర ఎండోమెంట్స్ క‌మిష‌న‌ర్ అర్జున్‌రావు తెలిపారు. మంగ‌ళ‌వారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ఆలయ ఇఓలతో ఆయ‌న సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంత‌రం విలేక‌రుల‌తో మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ...
1 2,046 2,047 2,048 2,049 2,050 2,288
Page 2048 of 2288