News

News

అత్యాచారం కేసు మాఫీకి లంచం… నలుగురిపై ఇడి కేసు!

త్రిసూర్‌: అత్యాచారం కేసు మాఫీ చేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బు అందుకున్న నలుగురు పోలీసులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఇడి) కేసు నమోదు చేసింది. పోలీసులపై ఈడీ కేసు నమోదు చేయడం కేరళ రాష్ట్రంలో ఇదే మొదటిసారి. అరుణ్‌ గోపాలకృష్ణన్‌, కొడకర స్టేషన్‌(ఎస్‌హెచ్‌వో), సురేష్‌...
News

పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ‌!

లండన్‌: పాకిస్థాన్‌ క్రికెట్‌కు మరో షాక్‌! ఇంగ్లాండ్‌ కూడా న్యూజిలాండ్‌లో బాటలో పయనించింది. భద్రత కారణాలతో పాకిస్థాన్‌ పర్యటనను రద్దు చేసుకుంది. ఇంగ్లాండ్‌ పురుషులు, మహిళల జట్లు వచ్చే నెలలో పాక్‌లో ఆడాల్సివుంది. ‘పాకిస్థాన్‌ పర్యటనపై ఈసీబీ లోతుగా చర్చించింది. పురుషులు,...
News

డ్రగ్స్‌ డొంక కదులుతోంది…

విజయవాడ: డ్రగ్స్‌ డొంక కదులుతోంది... కొద్ది రోజుల క్రితం డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆఐ) బయటపెట్టిన భారీ డ్రగ్స్‌ రాకెట్‌ వ్యవహారంలో మరో దర్యాప్తు సంస్థ(ఈడీ) రంగంలోకి దిగింది. అంతర్జాతీయ మార్కెట్లో రూ. 21 వేల కోట్ల విలువ చేసే ఈ...
News

ఖడ్గమృగం కొమ్ములు దేనికీ పనికిరావు

హిందూ సాంప్ర‌దాయంలో కొమ్ముల దహనం వేటగాళ్లకు అసొం ప్రభుత్వం బలమైన సందేశం గౌహతి: ఖడ్గమృగం కొమ్ముల పొడిని ఉపయోగించి సాంప్రదాయ చైనీస్‌ ఔషధాలను తయారు చేస్తారనే నమ్మకంతో స్మగ్లర్లు ఖడ్గమృగాలను చంపి, ఆ జంతువు కొమ్ములు దొంగలించడం ప్రారంభించారు. దీంతో ఆ...
News

బెంగళూరులో భారీ పేలుడు… ముగ్గురి మృతి!

వివిధ కోణాల్లో పోలీసుల దర్యాప్తు బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో గురువారం విషాదం చోటు చేసుకుంది. చామరాజపేట్‌ రాయల్‌ సర్కిల్‌ పరిధిలోని ఓ ఇంట్లో బాణసంచా పేలిన ఘటనలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలోని...
News

ఉగ్రవాద కార్యకలాపాలకు ఆఫ్గన్‌ వేదిక కారాదు

ఐరాసలో భారత్‌ స్పష్టం ఐక్యరాజ్యసమితి: అఫ్గానిస్థాన్‌ భూభాగం నుంచి ఏ విధమైన ఉగ్ర కార్యకలాపాలను అనుమతించమన్న హామీని తాలిబన్లు అమలు చేయాలని భారత్‌ మరోసారి స్పష్టం చేసింది. అఫ్గాన్‌లోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా విస్తృత సమ్మిళిత ప్రభుత్వం ఏర్పడాలని ప్రపంచ...
News

కాబూల్‌లో పర్యటించిన చైనా, పాక్‌, రష్యా ప్రతినిధులు

కాబూల్‌: తాలిబన్లతో సత్సంబంధాలు కొనసాగించేందుకు చైనా, రష్యా, పాకిస్థాన్‌ ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ దేశాలకు చెందిన ప్రత్యేక రాయబారులు మంగళ, బుధవారాల్లో కాబుల్‌లో పర్యటించారు. అఫ్గాన్‌ తాత్కాలిక ప్రధానమంత్రి మొహమ్మద్‌ హసన్‌ అఖుంద్‌, విదేశాంగ మంత్రి ఆమీర్‌ఖాన్‌ ముత్తకీ, విదేశాంగ మంత్రి, ఇతర...
News

అమెరికాలో మోడీకి ఘన స్వాగతం

వాషింగ్టన్​: క్వాడ్​ సదస్సులో పాల్గొనేందుకు బుధవారం బయలుదేరి వెళ్లిన ప్రధాని మోదీ అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్​లోని జాయింట్​ బేస్​ ఆండ్రూస్​ విమానాశ్రయం​లో మోదీకి ఘన స్వాగతం లభించింది. అమెరికాలో భారత రాయబారి తరణ్​జిత్​ సింగ్​ సందు.. విమానాశ్రయానికి చేరుకుని స్వాగతం పలికారు....
News

కశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లు!

ఉగ్రవాదులను మట్టుబెడుతున్న భద్రత దళాలు కశ్మీర్‌: జమ్ము-కశ్మీర్‌లో షోపియన్‌ జిల్లా కష్వా గ్రామంలో ముష్కరులు, భద్రతాదళాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో సైన్యం ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టింది. ముష్కరుడి నుంచి పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. కష్వాలో...
News

ముస్లింల నుండి సర్కారు భూములకు విముక్తి!

అక్రమంగా 1488 ఎకరాల్లో తిష్ఠ పదేపదే నోటీసులు ఇచ్చినా స్పందన శూన్యం కట్టడాలు తొలగించిన అధికార యంత్రాంగం గౌహతి: ప్రభుత్వ భూముల్లోని ఆక్రమణలను తొలగించే దిశగా అసొం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దరాంగ్‌ జిల్లాలో జిల్లా యంత్రాంగం దాదాపు 1488 ఎకరాల్లో...
1 2,048 2,049 2,050 2,051 2,052 2,430
Page 2050 of 2430