ఎ.బి.వి.పి జాతీయ అధ్యక్షుడిగా ప్రొ. చాగన్బాయ్ పటేల్
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ అధ్యక్షుడిగా గుజరాత్ లోని మెహసానా కు చెందిన ప్రొఫెసర్ డా.చాగన్ భాయ్ పటేల్ ఎన్నికయ్యారు. అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీ కి చెందిన నిధి త్రిపాఠి మరోసారి ఎన్నికయ్యారు. వీరు 2020-21 సంవత్సరానికి...









