News

News

ఎ.బి.వి.పి జాతీయ అధ్య‌క్షుడిగా ప్రొ. చాగ‌న్‌‌బాయ్ ప‌టేల్‌

అఖిల భార‌తీయ విద్యార్థి ప‌రిష‌త్ జాతీయ అధ్య‌క్షుడిగా గుజ‌రాత్ లోని మెహ‌సానా కు చెందిన ప్రొఫెస‌ర్ డా.చాగన్‌ భాయ్ ప‌టేల్ ఎన్నిక‌య్యారు. అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీ కి చెందిన నిధి త్రిపాఠి మ‌రోసారి ఎన్నికయ్యారు.  వీరు 2020-21 సంవత్సరానికి...
NewsProgramms

ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణా తరగతులు ప్రారంభం

సోమవారం 14.12.2020 వ తేదీన కర్నూలు జిల్లా, నంద్యాల ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో యానాది కాలనీ లో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభమైంది. రాష్ట్ర సేవికా సమితి కార్యకర్త శ్రీమతి జ్యోతి గారు పూజా కార్యక్రమం నిర్వహించి ఈ...
ArticlesNews

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు

ఆమరణ దీక్షకు అర్థం చెప్పిన అకుంఠిత దీక్షా తత్పరుడు, ఆంధ్రులకు ఆరాధ్య దైవం, పట్టువదలని విక్రమార్కుడు, సాంఘిక సంస్కరణలకై అహరహము తపించిన ఆదర్శమూర్తి మన అమరజీవి పొట్టి శ్రీరాములు. శ్రీ పొట్టి శ్రీరాములు 16/3/1901 మద్రాసు అన్నా పిళ్ళై వీధిలోని 165వ...
News

కేంద్ర వ్యవసాయ చట్టాలకు రైతు సంఘాల మద్దతు

కేంద్ర వ్యవసాయ చట్టాలకు మద్దతు పలుకుతూ పలు రాష్ట్రాల రైతు సంఘాల సభ్యులు సోమవారం కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్ ‌ను కలిశారు. వ్యవసాయ చట్టాల్లో కేంద్రం ప్రతిపాదించిన సవరణలకు తాము మద్దతు ఇస్తున్నట్లు పేర్కొంటూ వారు తోమర్ కు...
News

సరిహద్దుల రక్షణకు సదా సిద్ధం – బిపిన్ రావత్

దేశ సరిహద్దులను పరిరక్షించడంలో ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటామని త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ అన్నారు. తూర్పు లడ్డాఖ్‌ వద్ద భారత్, చైనా సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో రావత్ ఈ ప్రకటన చేశారు. జీఆర్‌ఎస్‌ఈ యార్డ్ నుంచి మొదటి ఫ్రిగేట్ వార్‌షిప్‌ను...
News

అస్సాంలో మ‌ద‌ర్సాల రద్దుకు కేబినేట్ ఆమోదం

మ‌ద‌ర్సాలను ర‌ద్దు చేస్తూ అస్సాం రాష్ట్ర కెబినేట్ ఆమోదం తెలిపింది. ఈ మేర‌కు ఆదివారం రాష్ట్ర కెబినేట్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ బిల్లును రాబోయే అసెంబ్లీ స‌మావేశంలో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్టు పేర్కొంది. అస్సాంలో 600 మదర్సాలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణ‌యించిన‌ట్టు...
News

పునరావాసం అయ్యాకే పోలవరం ప్రాజెక్టు – రాష్ట్ర ఎస్ సీ, ఎస్ టీ హక్కుల సంక్షేమ వేదిక

పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిన సమయంలో విధించిన షరతులకు లోబడి పునరావాస ప్యాకేజీ పూర్తయిన తర్వాతే డ్యామ్ పనులను నిర్వహించాలని రాష్ట్ర ఎస్ సీ, ఎస్ టీ హక్కుల సంక్షేమ వేదిక రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రెండు లక్షలమంది గిరిజనులు,...
News

ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి

ఆంధ్రా- ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఒకరు మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడు మల్లన్నగా గుర్తించారు. మరొక మహిళా మావోయిస్టును గుర్తించాల్సి ఉంది. కటాఫ్...
News

గణతంత్ర వేడుకల్లో కనువిందు చేయనున్న రామమందిరం

2021 గణతంత్ర వేడుకల్లో రామమందిరం కనువిందు చేయనుంది. జనవరి 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర పరేడ్‌లో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం శకటాన్ని ప్రదర్శించనుంది. అయోధ్యలో త్వరలో నిర్మించబోయే రామమందిరం ఆకృతిని ఈ శకటంపై రూపొందించనున్నారు. దీంతో పాటు దీపోత్సవాన్ని ప్రతిబింబించే నమూనాను కూడా...
News

శ్రీవారి దర్శనం నిబంధనల తొలగింపు

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించే అంశంపై తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిబంధనలు తొలగించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటివరకు పదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లుపైబడిన వారిని దర్శనానికి అనుమతించని విషయం తెలిసిందే. తాజాగా అమల్లో ఉన్న...
1 2,045 2,046 2,047 2,048 2,049 2,288
Page 2047 of 2288