పిల్లలకు బలవంతంగా గోమాంసం వడ్డన తర్వాత బైబిల్ చదవాలని ఒత్తిడి 18 నెలలుగా కిరాతక చర్యలు నిప్పులు చెరిగిన హిందూ సంఘాలు రంగంలోకి ఎన్సీపీసీఆర్ సెయింట్ ఫ్రాన్సిస్ సేవాధామ్పై కాంట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు భోపాల్: పిల్లలకు బలవంతంగా గోమాంసం తినిపించి,...
మహిళను మోసం చేసిన ఫహీమ్ పెళ్ళి కోసమే ‘హిందు’ ముసుగు తర్వాత ఇస్లాం పుచ్చుకోమని భార్యపై ఒత్తిడి పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు ఉత్తర్ప్రదేశ్లో ఘటన సుల్తాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్కు చెందిన 35 ఏళ్ల ప్రతిభా సోనీ అనే హిందూ మహిళ 10...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తృతీయ సర్ సంఘచాలక్ శ్రీ బాలాసాహెబ్ దేవరస్ పూర్తి పేరు మధుకర దత్తాత్రేయ దేవరస్. క్రీ.శ. 1915, డిశంబర్ 11న మార్గశిర శుద్ధ పంచమినాడు వారు జన్మించారు. వారి విద్యాభ్యాసం పూర్తిగా నాగపూర్ లోనే జరిగింది. నాగపూర్లో...
న్యూఢిల్లీ: తమిళనాడులోని నీలగిరి కొండల్లో సంభవించిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మరో ఆరుగురి మృతదేహాలను గుర్తించారు. రాష్ట్రానికి చెందిన లాన్స్నాయిక్ సాయితేజతో పాటు మరో ఐదుగురి మృతదేహాలను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. వీరిలో నాలుగురు వాయుసేన సిబ్బంది ఉన్నారు. మృతదేహాలను...
సింగపూర్: మనిషి లాలాజలాన్ని పరీక్షించి కరోనా వైరస్ ఆనవాళ్లను పట్టేసే విధంగా వినూత్నమైన యాంటిజెన్ రాపిడ్ టెస్ట్ని సింగపూర్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది కొవిడ్-19ను అత్యంత కచ్చితత్వంతో శరవేగంగా గుర్తిస్తుందని చెబుతున్నారు. దీనికి 'ప్యార్లల్ యాంప్లిఫైడ్ సెలైవా, ర్యాపిడ్ పాయింట్...
జమ్మూ కశ్మీర్: తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ సహా 13 మంది మృతి చెందారు. ఆయన మరణంపై దేశ ప్రజలు చింతిస్తూ ఉండగా.. కొందరు మతోన్మాదులు మాత్రం అభ్యంతకరమైన...
విషాదాలపైనా నవ్వే ఎమోజీలు పెట్టే సంస్కృతితో ఉండలేను.. ఇస్లాంను వీడిన దర్శకుడు అలీ అక్బర్ కొచ్చి: దర్శకుడు అలీ అక్బర్ ఇస్లాంను వీడారు. ఈ మేరకు ఆయన అధికారికంగా ప్రకటించారు. మిలిటరీలో ఉన్నతస్థాయి వ్యక్తి చనిపోతే ఎమోజీలు పెట్టుకునే సంస్కృతితో ఇకపై...
అలప్పుజ జిల్లాలో గుర్తింపు కోళ్ళు, పెంపుడు జంతువులను చంపాలని నిర్ణయం తిరువనంతపురం: దేశంలో ఓ వైపు కరోనా వైరస్, ఒమిక్రాన్ విజృంభిస్తుంటే తాజాగా కేరళలలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఇప్పటికే జనాలు వ్యాక్సిన్లేని వైరస్లని ఎదుర్కొంటుంటే ఇప్పుడు జంతువులకు కూడా...
న్యూఢిల్లీ: కరోనా న్యూవేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం నేపథ్యంలో వచ్చేనెల 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, వివిధ దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు ప్రత్యేక సర్వీసులు కొనసాగుతాయని తెలిపింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్...
చియాపాస్: మెక్సికోలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. మెక్సికోలోని చియాపాస్ రాష్ట్రంలోని టక్స్లా గుటియెర్రెజ్ లో ఈ ప్రమాదం జరిగింది. మెక్సికో నుంచి వలస కూలీలు అమెరికా...