భారత భూభాగంలో చైనా సైనికుడు
సరిహద్దు వివాదంతో లడ్డాఖ్ లో భారత్, చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొన్న వేళ పొరుగు దేశం జవాను ఒకరు భారత భూభాగంలోకి రావడం కలకలం సృష్టిస్తోంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఓ సైనికుడిని శుక్రవారం భారత బలగాలు అదుపులోకి తీసుకున్నాయి....









