News

News

భారత భూభాగంలో చైనా సైనికుడు

సరిహద్దు వివాదంతో లడ్డాఖ్ ‌లో భారత్‌, చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొన్న వేళ పొరుగు దేశం జవాను ఒకరు భారత భూభాగంలోకి రావడం కలకలం సృష్టిస్తోంది. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన ఓ సైనికుడిని శుక్రవారం భారత బలగాలు అదుపులోకి తీసుకున్నాయి....
News

విగ్రహాల ధ్వంసంపై సిట్‌ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం

రాష్ట్రంలో దేవాలయాలపై జరిగిన దాడులు, విగ్రహాల ధ్వంసం కేసుల దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసింది. ఏసీబీ అదనపు డైరెక్టర్‌ జీవీజీ అశోక్‌కుమార్‌ నేతృత్వంలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్‌లో 16 మంది సభ్యులుగా...
News

ఏపీలో మరో ఘటన : గుడిలో వినాయకుని విగ్రహం మాయం

ఏపీలో దేవాలయాపై జరుగుతున్న దాడులు తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండ రాముడి విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేసిన ఘటన మరువక ముందే తాజాగా కడప జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. ఇంతకు ముందు...
News

ఆలయాల పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్‌ భూమిపూజ

విజయవాడ నగరంలోని ప్రకాశం బ్యారేజీకి సమీపంలో 9 ఆలయాల పునఃనిర్మాణానికి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ భూమిపూజ నిర్వహించారు. రూ.77 కోట్లతో దుర్గుగుడి అభివృద్ధి, విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భూమి పూజ అనంతరం కనకదుర్గమ్మను...
News

మతమార్పిడి నిరోధక చట్టాలపై స్టేకి నిరాకరించిన సుప్రీం

వివాహానంతరం బలవంతపు మతమార్పిడిని నిరోధించేందుకు ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాలు తీసుకొచ్చిన వివాదాస్పద చట్టాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, ఈ చట్టాల చెల్లుబాటును పరీక్షించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. దీనిపై ఈ రెండు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్‌,...
News

‘గో విజ్ఞాన్‌’ పై ఆన్ లైన్ పరీక్ష నిర్వహించనున్న కేంద్రం

గోవు గురించి జాతీయ స్థాయి ఆన్‌లైన్‌ పరీక్షను నిర్వహించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. 'గో విజ్ఞాన్‌' లేదా ఆవుకు సంబంధించిన పరిజ్ఞానాన్ని పరీక్షించే ఈ ఆన్‌లైన్‌ పరీక్షను తొలిసారిగా ఫిబ్రవరి 25న నిర్వహించనున్నారు. ఈ 'కామధేను గో విజ్ఞాన్‌ ప్రచార్‌ ప్రసార్‌ పరీక్ష'ను...
News

జియో సెల్ టవర్ల ధ్వంసం వెనుక స్వార్థపర శక్తులు, రిలయన్స్ వ్యాపార ప్రత్యర్థులు?

తమ కంపెనీ సెల్‌ టవర్లను ధ్వంసం చేసిన 'స్వార్థ ప్రయోజన శక్తుల'పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ లిమిటెడ్‌ వేసిన పిటిషన్‌ను పంజాబ్‌, హరియాణా హైకోర్టు నేడు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలంటూ పంజాబ్‌...
News

రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాం – చిన జియ్యర్ స్వామి

ఏపీలోని ఆలయాల్లో జరుగుతున్న విగ్రహాల ధ్వంసంపై త్వరలో రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టనున్నట్లు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్‌ స్వామి తెలిపారు. ఆలయాల రక్షణ విషయంలో స్థానికులకు కలిగే భయాందోళనపై అందరికీ ధైర్యం చెప్పాల్సిన అవసరముందన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని సీతానగరంలో...
1 2,038 2,039 2,040 2,041 2,042 2,288
Page 2040 of 2288