News

News

ఢిల్లీ రోహిణి కోర్టులో పేలుడు కలకలం!

ఢిల్లీ: ఢిల్లీ రోహిణి కోర్టులో పేలుడు కలకలం సృష్టించింది. ల్యాప్‌టాప్ పేలుడు జరిగినట్టు ప్రాథమికంగా చెబుతున్నా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో ఒక వ్యక్తి కాలికి గాయమైనట్టు పోలీసులు వెల్లడించారు. కోర్టులో నంబర్ 102లో ఈ పేలుడు ఘటన...
News

రావత్ మరణంపై విచారం వ్యక్తం చేసిన ప్రపంచ దేశాలు

న్యూఢిల్లీ: హెలికాప్టర్​ ప్రమాదంలో భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ ప్రాణాలు కోల్పోవడంపై అమెరికా, రష్యా, చైనా, పాకిస్థాన్​ సహా వివిధ దేశాలు విచారం వ్యక్తం చేశాయి. భారత రక్షణ రంగంలో రావత్ చేసిన సేవలను స్మరించుకున్నాయి. ఆయన కుటుంబాలను,...
News

ఆర్మీలో డ్రైవర్‌గా చేరి బిపిన్ రావత్ సెక్యూరిటీగా ఎదిగాడు

అమరుడైన తెలుగు వ్య‌క్తి సాయి తేజ చిత్తూరు: ఆర్మీలో ఒక మామూలు డ్రైవర్‌గా చేరి త్రివిధ దళాధిపతి వ్యక్తిగత భద్రత సిబ్బంది స్థాయికి ఎదగడం అంటే సాధారణ విషయం కాదని అందరికీ తెలిసిందే. కానీ సాయి తేజ ఆ విషయంలో ఎంతో...
News

దొరికిన బ్లాక్‌ బాక్స్‌.. పైలట్‌ బిపిన్‌ రావత్‌తో ఏం మాట్లాడారు?

చెన్నై: ఢిల్లీ నుంచి విచ్చేసిన ప్రత్యేక బృందం సైనిక హెలికాప్టర్‌ ప్రమాద స్థలంలో కొద్దిసేపటి కిందటే అత్యంత కీలకమైన బ్లాక్‌ బాక్స్‌ను సేకరించింది. హెలికాఫ్టర్‌ కూలిన ప్రాంతానికి 30 అడుగుల దూరంలో బ్లాక్‌బాక్స్‌ను అధికారులు గుర్తించారు. ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు...
News

వెల్లింగ్టన్‌ ఆర్మీ ఆస్పత్రిలో పార్థివదేహాలు

రేపు ఢిల్లీలో రావత్‌ దంపతుల అంత్యక్రియలు వెల్లింగ్టన్‌: చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ మృతితో యావత్‌ దేశం విషాదంలో మునిగిపోయింది. దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమించి అమరుడైన బిపిన్‌ను తలచుకుని దేశం మొత్తం విలపిస్తోంది. సీడీఎస్‌ బిపిన్‌...
News

హెలికాప్టర్‌ ఘటనను రికార్డ్‌ చేసిన పర్యాటకులు

చెన్నై: తమిళనాడు కున్నూరు సమీపంలోని నీలగిరి కొండల్లో ఎగురుతున్న సైనిక హెలికాప్టర్‌ ప్రమాద దృశ్యాన్ని కొంతమంది పర్యాటకులు తమ ఫోన్‌లలో రికార్డు చేశారు. ఎగురుతున్న హెలికాప్టర్‌ను వారు ముందుగా చూశారు. దీంతో ప్రమాదం జరుగుతున్నట్టు అనుమానించి, వీడియో రికార్డు చేశారు. కొందరు...
News

రక్షణ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ ఇక లేరు!

న్యూఢిల్లీ: తమిళనాడులోని కూనూరు వద్ద ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో భారత రక్షణ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ మరణించారు. మిలిటరీ హెలికాప్టర్ కూలి 13 మంది మృతి చెందగా.. ఓ వ్యక్తి తీవ్రంగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఈ...
News

హెలికాప్టర్‌లోని 14 మందిలో 11 మంది మృతి

రేపు పార్లమెంటులో ప్రభుత్వ ప్రకటన చెన్నై: తమిళనాడులోని ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనలో 11 మంది చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించారు. మరో ముగ్గురికి 80 శాతం కాలిన గాయాలయ్యాయని చెప్తున్నారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆర్మీ హెలికాప్టర్‌...
News

అఖండ సినిమాకు వెళదాం పద..

నంద్యాల: అఖండ సినిమాకు వెళదాం పద.. సనాతన ధర్మం ఏమిటో తెలుస్తుంది... ఎవడవయ్యా నువ్వు? ఎవడు చేశాడయ్యా పాపము ఇక్కడ... మేము పాపం ఎందుకు చేస్తాం.. ఉదయం నుండి సాయంత్రం వరకూ ఇవే మాటలా...? పాపమూ లేదూ ‘పుస్తకం’ లేదూ... పో......
News

అత్యవసర క్యాబినెట్ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం

కోయంబత్తూరు: కోయంబత్తూరు-సూళూరు మధ్యలో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఈ భేటీకి హాజరయ్యారు. ప్రమాదం వివరాలను ఆయన ప్రధాని మోదీకి వివరించారు. ఈ ఘటనపై...
1 2,038 2,039 2,040 2,041 2,042 2,495
Page 2040 of 2495