News

News

ఆర్యన్‌ ఖాన్‌కు అంతర్జాతీయ డ్రగ్స్‌ రాకెట్లతో లింకులు!

ఎన్‌సీబీ ఆరోపణ ముంబై: బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌కు అంతర్జాతీయ డ్రగ్స్‌ రాకెట్లతో లింకులు ఉన్నాయని మాదకద్రవ్యాల నియంత్రణ విభాగం(ఎన్‌సీబీ) ఆరోపించింది. ‘మత్తు’ పార్టీ నిర్వహిస్తున్న నౌక కార్డెలియా క్రూయిజ్‌ ఎంప్రెసపై దాడుల కేసుకు సంబంధించి ముంబై...
News

ఎస్సీ, ఎస్టీ, బీసీ భక్తులకు తిరుమలేశుని దర్శనం

సమరసత సేవా ఫౌండేషన్‌ నిర్మించిన దేవాలయాల నుంచి బస్సుల ఏర్పాటు తిరుమల: తిరుమల బ్రహ్మోత్సవాల్లో వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు శ్రీవారి దర్శనం కల్పించాలని తితిదే నిర్ణయించింది. రోజుకు వెయ్యి మందికి శ్రీవారి దర్శనం ఉంటుందని అధికారులు తెలిపారు. తితిదే...
News

రచయిత జావేద్‌ అక్తర్‌పై ఎఫ్‌ఐఆర్‌

ముంబై: ప్రముఖ రచయిత జావేద్‌ అక్తర్‌పై ముంబై పోలీసులు సోమవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై ముంబైకి చెందిన న్యాయవాది సంతోష్‌ దూబే ఫిర్యాదు మేరకు ములుంద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఈ సందర్భంగా సంతోష్‌...
News

షారూఖ్‌ ఖాన్‌ తనయుడికి బెయిల్‌ నిరాకరణ

ముంబై: షారూఖ్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు బెయిలు మంజూరు చేయాలని మంగళవారం కోర్టులో వాదనలు వినిపించినా కోర్టు ఆర్యన్‌ ఖాన్‌కు బెయిల్‌ మంజూరు చేయడానికి నిరాకరించింది. విచారణ నిమిత్తం 23 ఏళ్ల ఆర్యన్‌ ఖాన్‌ను ముంబై కోర్టు గురువారం వరకు...
News

తైవాన్‌ గగనతలంలోకి చైనా యుద్ధ విమానాలు

తైవాన్‌: స్వయం పాలిత తైవాన్‌ గగనతలంలోకి చైనా సోమవారం 52 యుద్ధ విమానాలను పంపింది. వాటిలో 34 జె-16 యుద్ధ విమానాలు, 12 హెచ్‌-6 బాంబర్లు ఉన్నాయి. తైవాన్‌ ఎయిర్‌ఫోర్స్‌ చైనా జెట్‌ల కదలికలను పరిశీలించిందని తైవాన్‌ జాతీయ రక్షణ శాఖ...
News

ఉగ్రవాదులను కీర్తిస్తున్న పాక్‌ ప్రధాని!

ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌పై విరుచుకుపడిన భారత్‌ ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్‌ వైఖరిపై హిందుస్థాన్‌ మరోసారి విరుచుకుప‌డింది. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ లాడెన్‌ వంటి ఉగ్రవాదులను అమరవీరులుగా కీర్తించారని భారతదేశం ఆరోపించింది. ఐక్యరాజ్యసమితి సూత్రాలను పరిగణనలోకి తీసుకోకుండా, పాకిస్తాన్‌ తన పొరుగువారిపై...
News

1,235 ఇళ్ళు, రెండు కాలేజీలు లంక ప్రభుత్వానికి అందజేత

కొలంబో: అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం శ్రీలంకలో భారత ప్రభుత్వం నిర్మించిన 1235 గృహాలు, రెండు కళాశాలలను సోమవారం ఆ దేశానికి అప్పగించింది. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా శ్రీలంక చేరుకున్న భారత విదేశాంగ కార్యదర్శి హర్ష్‌ వర్ధన్‌ ష్రింగ్లా వాటిని ఆ...
News

మహానంది ఆలయ ఉద్యోగుల పాపం పండింది!

భక్తులిచ్చిన విరాళాలతో జల్సాలు ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్‌ కర్నూలు: కర్నూలు జిల్లా మహానంది ఆలయంలో ఇద్దరు ఉద్యోగులు సస్పెన్షన్‌కు గురయ్యారు. మరో ఇద్దరికి షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. 2019 దసరా ఉత్సవాల సందర్భంగా దాతలు ఇచ్చిన విరాళాల సొమ్ములో అవకవతవకలు జరగడంతో...
News

కంబళ పరుగులో యువతులు

బెంగళూరు: కంబళ పరుగు పోటీల్లో దశాబ్దాలుగా వస్తున్న ఆచారాన్ని పక్కనపెట్టి తొలిసారి ఈ ఏడాది పోటీల్లో యువతులు పాల్గొననున్నారు. దక్షిణ కర్ణాటకలోని తుళునాడులో ఈ ఏడాది నిర్వహించే కంబళ పోటీల్లో ఐదుగురు అమ్మాయిలు బరిలోకి దిగుతున్నారు. గతేడాది.. కుందాపురక్‌కు చెందిన ఛైత్ర...
News

ఉత్తర్‌ప్రదేశ్‌లో నేడు ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌

లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉత్తర్‌ప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద.. 75 జిల్లాల్లోని 75వేల మంది లబ్ధిదారులకు ఇళ్లను డిజిటల్‌ వేదికగా ప్రారంభించనున్నారు. అనంతరం వారితో వర్చువల్‌ సమావేశం నిర్వహిస్తారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌...
1 2,038 2,039 2,040 2,041 2,042 2,430
Page 2040 of 2430