తిరుమలలో ముగిసిన విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్రస్వామి హిందూ ధర్మ ప్రచార యాత్ర
విశాఖ జిల్లాలోని గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన 1200 మందికి పైగా గిరిజనులు, దళితులతో కలిసి తిరుమల పిఏసి-3 నుంచి పాదయాత్రగా వెళ్లి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్రస్వామి శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం నాదనీరాజనం వేదికపై జరిగిన భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు...









