News

News

తిరుమ‌ల‌లో ముగిసిన విశాఖ శార‌దాపీఠం ఉత్త‌రాధికారి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వాత్మానందేంద్ర‌స్వామి హిందూ ధ‌ర్మ ప్ర‌చార యాత్ర

విశాఖ జిల్లాలోని గిరిజ‌న ప్రాంతాల నుంచి వ‌చ్చిన 1200 మందికి పైగా గిరిజ‌నులు, ద‌ళితుల‌తో క‌లిసి తిరుమ‌ల పిఏసి-3 నుంచి పాద‌యాత్ర‌గా వెళ్లి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వాత్మానందేంద్ర‌స్వామి శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారిని ద‌ర్శించుకున్నారు. ద‌ర్శ‌నానంత‌రం నాద‌నీరాజనం వేదిక‌పై జ‌రిగిన భ‌జ‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. భ‌క్తుల‌కు...
News

శ్రీ పులుసు గోపిరెడ్డి అస్తమయం

తెలుగునాట తొలితరం స్వయంసేవకులలో ఒకరు, సంఘవ్యాప్తికై ఒక క్షణం ఆలోచించకుండా కుటుంబంతో వరంగల్లుకు తరలివెళ్లి కృషిచేసిన వారు, తెలుగునాట సంఘచరిత్రను గ్రంథస్థంచేసిన శ్రీ పులుసు గోపిరెడ్డి ఇక లేరు. దాదాపుగా రెండుసంవత్సరాలుగా ఇంటికి, అందులోనూ ఎక్కువ సమయం మంచానికీ పరిమితమై ఉన్నా...
News

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు బైపాస్ సర్జరీ

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఎయిమ్స్‌ వైద్యులు విజయవంతంగా బైపాస్‌ సర్జరీ నిర్వహించారు. ఈ విషయాన్ని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ట్విటర్‌లో వెల్లడించారు. ఆయన త్వరలోనే కోరుకోవాలని ఆకాంక్షించారు. ''ఢిల్లీలోని ఎయిమ్స్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు విజయవంతంగా బైపాస్‌ సర్జరీ నిర్వహించిన...
News

ఇక జ‌మ్మూ కాశ్మీర్ లోని అన్ని ప్ర‌భుత్వ కార్య‌ల‌యాల‌పై త్రివర్ణ ప‌తాకం

జ‌మ్మూ కాశ్మీర్ లోని అన్ని ప్రభుత్య కార్య‌లయాల‌పై జాతీయ జెండాను ఎగురవేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంటూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలోని జ‌మ్మూ కాశ్మీర్ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు స‌మాచార పౌర సంబంధాల శాఖ‌ సోమ‌వారం ఒక...
News

ఉత్తరప్రదేశ్: బులాన్‌షహర్ ఆలయం సమీపంలో పూజారి దారుణ హ‌త్య

ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో మ‌రో పూజారి హ‌త్య‌కు గుర‌య్యాడు. బులంద్‌షహర్‌లోని ఒక ఆలయానికి స‌మీపంలో ఉన్న‌ పొలంలో ఆలయ పూజారి సోమవారం ఉదయం హిందూ పూజారి మృతదేహం లభ్యమైంది. వివ‌రాల్లోకి వెళితే అశోక్ కుమార్ (50) అనే పూజారి సాలెంపూర్ లోని కైలావన్...
News

నందిగ్రామ్ : బిజెపి కార్యకర్త భార్యపై అత్యాచారానికి పాల్పడ్డ తృణమూల్ కాంగ్రెస్ గుండాలు : సీఎం మమతా బెనర్జీ ఇంటికి సమీపంలోనే ఘటన

పశ్చిమబెంగాల్లోని నంది గ్రామ్ సమీపంలో గల టెంటుల్ బరియా వద్ద ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త భార్యపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన సోమవారం చోటు చేసుకుంది. టెంటుల్ బరియా నందిగ్రామ్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి...
News

ప్రధాని పర్యటన వేళ… అసోంలో ఆయుధాలు

అసోంలోని కోక్రాఝర్‌ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటనకు ముందు ఆయుధాలు బయటపడటం కలకలం సృష్టించింది. జిల్లాలోని గొస్సయిగావ్‌ ప్రాంతంలో పోలీసులు సోమవారం ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రధాని మోదీ ఏప్రిల్‌ 1న జిల్లా పర్యటనకు రానున్నారు....
News

హైదరాబాద్ : తొమ్మిదేళ్ల గిరిజన బాలిక పై అత్యాచారం హత్య : పొరుగింటి షేక్ మస్తాన్ వలీపై బాలిక తల్లిదండ్రుల అనుమానం

తొమ్మిదేళ్ల గిరిజన బాలికపై గుర్తుతెలియని దుండగుడు అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. తమ కుమార్తె పై జరిగిన అత్యాచారానికి, హత్యకు తమ పొరుగున ఉండే షేక్ మస్తాన్ వలీయే కారకుడనే అనుమానాన్ని బాధితురాలి తల్లిదండ్రులు వ్యక్తం...
News

మన వ్యాక్సిన్లు రెండూ అత్యంత సురక్షితమైనవి – కేంద్ర ఆరోగ్య శాఖ

దేశంలో అందుబాటులోకి వచ్చిన రెండు వ్యాక్సిన్లూ సురక్షితమైనవేనని కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో కరోన తీవ్రత అదుపులోనే ఉందని.. ఈ సమయంలో కొవిడ్‌ నిబంధనలు పాటించడంలో ప్రజలు నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరించింది. కొవిడ్‌ టీకాలపై ఇప్పటికీ ప్రజల్లో...
News

నేపాల్‌ ఆర్మీకి భారత టీకాలు

కోవిడ్ మహమ్మారిపై పోరులో భాగంగా అనేక దేశాలకు 'వ్యాక్సిన్‌' సహకారం అందించిన భారత్‌.. పొరుగు దేశం నేపాల్‌ సైన్యానికి టీకాలను అందించింది. ఇరు దేశాల నడుమ ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా నేపాల్‌ ఆర్మీకి.. భారత్‌ సైన్యం...
1 2,015 2,016 2,017 2,018 2,019 2,289
Page 2017 of 2289