News

ArticlesNews

పద్మశ్రీ డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకంకర్

భారతీయ నాగరికత లక్షల సంవత్సరాల పురాతనమైనది మరియు చాలా సంపన్నమైనది.  మన నాగరికత మరియు సంస్కృతి గురించి తెలుసుకోవడానికి, ప్రపంచం నలుమూలల నుండి పరిశోధకలు భారతదేశాన్ని సందర్శించి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి పరిశోధిస్తున్నారు.  భారతదేశపు ప్రాచీన నాగరికతను ప్రపంచానికి పరిచయం...
News

ఛత్తీస్‌గఢ్ : ఐదుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్న మావోలు‌ 

ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్‌ జిల్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, జవాన్లకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు మావోయిస్టులు కూడా హతమైనట్లు సమాచారం. సుక్మా, బిజాపూర్ సరిహద్దు వెంబడి ఉన్న అటవీ ప్రాంతంలో భద్రతాసిబ్బంది...
News

ఆమెకు భరణం చెల్లించాలి : ట్రిపుల్ తలాక్ బాధితురాలు, పిటిషనర్ అటియా సబ్రీకి అనుకూలంగా సహారన్పూర్ కోర్టు తీర్పు

సుప్రీంకోర్టులో ట్రిపుల్ తలాక్ కేసులో పిటిషనర్లలో ఒకరైన అటియా సబ్రీ శనివారం సహారన్పూర్ కోర్టులో తన భర్తపై భరణం కోసం చేసిన పోరులో విజయం సాధించారు. ఆమెకు నెలవారీ నిర్వహణగా నెలకు 21000 రూపాయలు చెల్లించాలని కోర్టు ఆమె భర్తని ఆదేశించింది.దానికి...
News

తల తీసేస్తా : హిందూ పూజారి యతి నరసిం‌హానంద్ సరస్వతికి ఢిల్లీలోని ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ బెదిరింపు

ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ శనివారం హిందూ పూజారి యతి నరసిం‌హానంద్ సరస్వతిని “తల తీసేస్తా” అంటూ బెదిరించారు. ఖాన్ ఆయన తలని ఖండించాలనటమే కాదు, అతని నాలుకను కూడా కత్తిరించాలని ఆకాంక్షించారు. దాస్నా ఆలయ ప్రధాన...
News

ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడి భయంతో ఇండోనేషియాలో ఈస్టర్ వేడుకలపై ఆంక్షలు

ఇస్లామిస్ట్ ఉగ్రదాడుల ముప్పు తరువాత, ఈస్టర్ వేడుకల కోసం ఇండోనేషియాలోని చర్చిల చుట్టూ భద్రత కట్టుదిట్టం చేయబడింది. మార్చి 28 న దక్షిణ సులవేసిలోని ఒక చర్చిపై ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులు దాడి చేశారు. ఆ ఘటనలో 20 మందికి...
News

కాశ్మీర్ : బురఖాతో వచ్చి పోలీసును చంపిన ఉగ్రవాదులు

లోయలో గురువారం జరిగిన ఉగ్రవాద దాడిలో నలుగురు ఉగ్రవాదులు ఒక పోలీసును చంపారు. రమీజ్ రాజా అనే పోలీసును భారతీయ జనతా పార్టీ నాయకుడు మహ్మద్ అన్వర్ ఖాన్ ఇంట్లో రక్షణ కోసం నియమించారు. ఆ అన్వర్ ఖాన్ ఇంట్లో డ్యూటీలో...
ArticlesNews

దేశవ్యాప్తంగా భూసార సంరక్షణ ( భూ సుపోషణ్) ఉద్యమం

బంగరు నేలలు రాటుదేలిపోతున్నాయ్. సిరుల పంటలు పతనమైపోతున్నాయ్. సౌభాగ్యవంతమైన సుక్షేత్రాలు నిర్జీవమైపోతున్నాయ్. కారణమేమిటి? నేల సహజత్వం కోల్పోవడమే కదా? నిస్సారమైపోతున్న నేలలకి చికిత్స చేయడానికి, ఫలదత తగ్గిన మట్టికి జీవం పోయడానికి పుడమికి శక్తినిచ్చే "భూ సుపోషణ" కార్యక్రమం ఏప్రిల్‌ 13...
News

ఐసిస్ బెంగళూరు కేసులో అహ్మద్ అబ్దుల్ ఖాదర్, ఇర్ఫాన్ నాసిర్‌లపై ఎన్‌ఐఏ ఛార్జి‌షీట్

ఐపీసీలోని సెక్షన్ 120B, 125 మరియు యు ఏ పి ఏ చట్టంలోని 17, 18, 18 B సెక్షన్ ల ప్రకారం బెంగళూరులోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు అనుమతితో వారిపై ఛార్జిషీటు దాఖలైంది. నిందితులు ఇరువురు నిషేధిత ఉగ్రవాద సంస్థ...
News

Manya Sri Pulusu Gopireddy is no more

Sri Pulusu Gopireddy, one of the elder Swayamsevaks in Telugu Era who went to Warangal with his family and worked tirelessly for Sangha without thinking for a moment, is no...
1 2,014 2,015 2,016 2,017 2,018 2,289
Page 2016 of 2289