News

News

ధర్మ ప్రచార ఉద్యమ నాయకులు స్వర్గీయ ఖేమ్కాజీ : RSS

గోరఖ్పూర్ గీతా ప్రెస్ అధ్యక్షుడు రాధేశ్యామ్ ఖేమ్కా యొక్క మరణవార్త తెలిసి RSS చాలా విచారం వ్యక్తం చేసింది. గీతా ప్రెస్ ద్వారా ధర్మ ప్రచారం చేసే సంప్రదాయానికి ఖేమ్కా జీ నాయకత్వం వహించారని కొనియాడింది. స్వర్గీయ రాధేశ్యామ్ ఖేమ్కాజీ సమయానుసారంగా...
News

జమాత్, హెఫాజత్ ల పై కఠిన చర్యలు తప్పవు : బంగ్లా ప్రధాని

భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా అలజడులు సృష్టించి, దేశంలోని అనేక హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన అతివాద ఇస్లామిక్ సంస్థలు జమాతే ఇస్లామి మరియు హెఫాజితే ఇస్లాం సంస్థలపై కఠిన చర్యలు తప్పవని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా...
News

మావోలకు దీటుగా బదులిస్తాం – హోం మంత్రి అమిత్ షా

మావోయిస్టుల రక్తపాతాన్ని సహించేది లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. నక్సల్స్‌కు సరైన సమయంలో దీటైన సమాధానం ఇస్తామని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అస్సాంలో పర్యటిస్తోన్న అమిత్‌ షా, ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌ ఘటన నేపథ్యంలో హుటాహుటీన...
News

గీతా ప్రెస్ అధినేత రాధేశ్యాం ఖేమ్కా అస్తమయం : తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ

ప్రముఖ గీతా ప్రెస్ అధినేత, కళ్యాణ్ పత్రిక సంపాదకుడు రాధేశ్యాం ఖేమ్కా శనివారం వారణాసిలో కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. ఆయన అంత్యక్రియలు శనివారం సాయంత్రం జరిగాయి. ఖేమ్కాజీ గత 38 సంవత్సరాలుగా గోరఖ్‌పూర్‌లోని గీతా ప్రెస్ ట్రస్ట్ నిర్వహణలోని...
News

ఛత్తీస్ గఢ్ : నక్సల్స్ దాడిలో జవాన్లు మృతి : ఏమీ పట్టనట్టు అస్సాం ఎన్నికల ప్రచారంలో బిజీగా సీఎం : నెటిజన్ల ఆగ్రహం

ఛత్తీస్ ఘడ్ లో ఒకవైపు నక్సలైట్ల దాడిలో 20 మందికి పైగా జవాన్లు కోల్పోయిన వార్తలతో దేశ ప్రజలందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతూ ఉంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ మాత్రం జరిగిన దారుణం తో తనకేం సంబంధం లేదన్నట్టు...
NewsProgramms

దేశ రాజధానిలో సంస్కార భారతి ప్రధాన కార్యాలయం ‘కళా సంకుల్’ నిర్మాణం ప్రారంభం

దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా నిర్మించిన సంస్కార భారతి కార్యాలయం ‘కళా సంకుల్’ ను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ ప్రారంభించారు. ప్రఖ్యాత థియేటర్ మరియు ఫిల్మ్ పర్సనాలిటీ మరియు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా చైర్మన్,...
News

కరోనా ఉద్ధృతిపై ప్రధాని ఉన్నతస్థాయి సమావేశం!

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. దేశంలో జరుగుతున్న టీకా పంపిణీ కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేబినెట్ కార్యదర్శి, ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య కార్యదర్శి సహా సీనియర్ అధికారులు దీనిలో...
News

ఛత్తీస్‌గఢ్ : 14 మంది జవాన్లు వీరమరణం

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో శనివారం చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు 14 మంది జవాన్లు వీరమరణం పొందారు. నిన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా మరో 9 మంది మృతదేహాలను గుర్తించారు. ఎదురుకాల్పుల్లో 31 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. గాయపడిన...
1 2,013 2,014 2,015 2,016 2,017 2,289
Page 2015 of 2289