1923 మార్చి 28న గుంటూరు జిల్లా మన్నవ అనే ఒక పల్లెటూరులో సీతాపతి, రంగమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించారు అనసూయ. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన అనసూయ, తన బందువర్గమంతా బాధలో ఉండగా “అందరినీ ఏడవ వద్దని.. అమ్మ దేవుడి దగ్గరకే...
యూపీలోని ఝాన్సీలో రైలులో క్రైస్తవ సన్యాసినులపై దాడి జరిగిందంటూ కేరళ సీఎం పినరయి విజయన్ అవాస్తవం చెప్పారని, అవన్నీ నిరాధార ఆరోపణలేనని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. సోమవారం ఆయన కొచ్చిలో మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందగానే యూపీ...
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్ పురపాలక కార్యాలయం వద్ద బహిరంగ కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్ (బీడీసీ) సభ్యుడు రియాజ్ అహ్మద్, ఆయన గన్మెన్ ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు. మరో...
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో సోమవారం భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. మీడియా వర్గాల వెల్లడించిన సమాచారం ప్రకారం.. కోబ్రామెండా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ ప్రారంభించారు....
రక్షణ, సైనిక వ్యవహారాల్లో భాగస్వామ్యం బలోపేతమే లక్ష్యంగా తూర్పు హిందూ మహాసముద్రంలో భారత్-అమెరికా దేశాల నౌకాదళ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆదివారం ప్రారంభమైన ఈ విన్యాసాలు రెండు రోజులపాటు జరుగనున్నాయి. భారత్కు చెందిన యుద్ధ నౌకలు శివాలిక్, లాంగ్ రేంజ్ మారిటైమ్ పెట్రోల్...
భారత ప్రధాని మోడీ బంగ్లాదేశ్లో పర్యటించడంపై ఆ దేశంలో శని, ఆదివారాలు అల్లర్లు చెలరేగాయి. హిఫాజత్ ఎ ఇస్లాం అనే ఇస్లామిస్ట్ గ్రూప్ పిలుపు మేరకు ఆదివారం ఎద్దఎత్తున పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు వీధుల్లో నిరసన చేపట్టారు. హిందూ దేవాలయాలపై దాడికి...
ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మావోయిస్టు సానుభూతిపరుడు, ప్రస్తుతం తృణమూల్ పార్టీలో ఉన్న ఛత్రాధర్ మహతోను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. 2009లో రాజధాని ఎక్స్ప్రెస్ను నిర్బంధించిన కేసులో ఎన్ఐఏ అధికారులు ఆయనను అరెస్టు చేసినట్లు...
ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళాల కోసం 2 లక్షల కరోనా నిరోధక టీకాలను బహుమతిగా ఇచ్చిన భారత్కు ఐరాస ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. భారత్ సేవలు మరువలేనివి అని కొనియాడింది. భారత్ చేసిన ఈ సాయం శాంతి పరిరక్షకులు సురక్షితంగా ఉండేందుకు...
కోవిడ్-19 టీకాలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తూ..భారత్ తన ఉదారతను చాటుకుంటోంది. ఈ క్లిష్ట సమయంలో మనదేశం చూపుతున్న చొరవకు అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ వరసలో భూటాన్కు చెందిన ఓ చిన్నారి కూడా చేరింది. కరోనా టీకాలు తమ దేశానికి...
ముంబైలోని భాండప్ ప్రాంతంలోని డ్రీమ్స్ మాల్ లో గల సన్రైజ్ ఆస్పత్రిలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత అగ్నిప్రమాదం సంభవించింది. మాల్లోని మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు.. మూడో అంతస్తులో ఉన్న ఆస్పత్రి వరకు వ్యాపించాయి. ఈ ఘటనలో 10 మంది...