
594views
దీపావళిని పురస్కరించుకుని అయోధ్యకు చెందిన రూపేశ్ సింగ్ అనే కళాకారుడు ఇసుకతో రామాయణ ఘట్టాలను ఏర్పాటు చేశారు. ఒకవైపు రామమందిర నిర్మాణం జరుగుతుండటం…. మరోవైపు దీపావళికి ముందు నిర్వహించే దీపోత్సవానికి అయోధ్య ముస్తాబవుతున్న తరుణంలో ఈ సైకత శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


రామాయణంలోని ప్రసిద్ధ ఘట్టమైన ‘భరత్ మిలాప్’తోపాటు.. రాముడు, లక్ష్మణుడు, సీతకు సంబంధించిన సైకత శిల్పాలను అద్భుతంగా తీర్చిదిద్దారు.





