జమ్మూ కాశ్మీర్: ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు
అవంతిపోర, త్రాల్ ప్రాంతంలోని నౌబగ్ వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులను భద్రతా దళాలు అంతం చేసినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఆపరేషన్ ఇంకా జరుగుతోందని, పోలీసుల, భద్రతా దళాల సంయుక్త బృందం గాలింపు...








