News

News

జమ్మూ కాశ్మీర్: ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు

అవంతిపోర, త్రాల్ ప్రాంతంలోని నౌబగ్ వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులను భద్రతా దళాలు అంతం చేసినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఆపరేషన్ ఇంకా జరుగుతోందని, పోలీసుల, భద్రతా దళాల సంయుక్త బృందం గాలింపు...
News

ఏప్రిల్ 11 నుండి 14 వరకు అందరికీ టీకాలు వేయండి : రాష్ట్రాలకు ప్రధాని మోడీ సూచన

దేశంలో మరోసారి భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలతో సమీక్షించారు. కొవిడ్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు భారీ సంఖ్యలో టెస్ట్‌లు చేయాలని సూచించారు. మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్‌ల ఏర్పాటుపై దృష్టి కేంద్రీకరించాల్సిన...
News

భారత్‌-చైనాల మధ్య కీలక సైనిక చర్చలు

భారత్, చైనా సైనిక కమాండర్ల మధ్య శుక్రవారం కీలక చర్చలు జరగనున్నాయి. సరిహద్దుల్లో శాంతి స్థాపన దిశగా ఈ దఫా పురోగతి చోటుచేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. కోర్‌ కమాండర్‌ స్థాయిలో జరిగే ఈ చర్చలకు తూర్పు లద్దాఖ్‌లోని చుషుల్‌ ప్రాంతంలో...
News

కాశీ జ్ఞానవాపి మశీదు కాంప్లెక్స్ లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఇద్దరు ముస్లిములతో కూడిన 5 మంది సభ్యుల బృందంతో సర్వే చెయ్యడానికి అనుమతి.

జ్ఞానవాపి మశీదు కాంప్లెక్స్ లో పురావస్తు శాఖ సర్వే నిర్వహించడానికి వారణాసి జిల్లా కోర్టు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ని అనుమతించింది. నిజానికి కాశీ విశ్వనాథ్ ఆలయం మీద ఈ మశీదును నిర్మించారు. 1664 లో మొఘల్ చక్రవర్తి...
News

నక్సల్స్ చెరలో ఉన్న జవాను విడుదల

ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో భీకర ఎన్‌కౌంటర్‌ తర్వాత మావోయిస్టుల చెరలో చిక్కుకున్న కోబ్రా కమాండో రాకేశ్వర్‌ సింగ్‌ మన్హాస్‌కు విముక్తి లభించింది. ఐదు రోజుల తర్వాత నక్సల్స్‌ ఆ జవానును విడుదల చేశారు. రాకేశ్వర్ సింగ్ మరి కాసేపట్లో బీజాపూర్‌ క్యాంపుకు చేరుకోనున్నారు....
News

హనుమంతుడి జన్మస్థానం తిరుమలే – శాస్త్రీయ ఆధారాలతో నిరూపించేందుకు సిద్ధమైన తితిదే

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారు కొలువైన తిరుమల క్షేత్రం ఇకపై హనుమంతుని జన్మస్థానంగానూ గుర్తింపు పొందనుంది. ఏప్రిల్ 13న తెలుగు సంవత్సరాది ఉగాది రోజున ఈ విషయాన్ని పురాణాలు, శాసనాలు, శాస్త్రీయ ఆధారాలతో సహా నిరూపించేందుకు తితిదే సిద్ధమైంది....
News

మహారాష్ట్ర : సచిన్‌ వాజే లేఖతో వెలుగులోకొచ్చిన మరో అవినీతి మంత్రి భాగోతం

వసూళ్ల దందా వ్యవహారం.. ఉద్ధవ్‌ సర్కార్ ‌ని వెంటాడుతోంది. కేబినెట్‌లో మరో మంత్రిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం కలకలం రేపుతోంది. ఇప్పటికే వసూళ్ల ఆరోపణలతో.. హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ రాజీనామా చేయగా.. మరో మంత్రి అనిల్‌ పరబ్ ‌కూ ఈ వ్యవహారంతో...
1 2,011 2,012 2,013 2,014 2,015 2,289
Page 2013 of 2289